అక్బర్ తో యుద్ధం చేసిన “హేము” గురించి ఎవరికీ తెలియని 5 నిజాలు ! అసలు “హేము” ఎవరు?
రెండో పానిపట్టు యుద్ద సమయం… అక్బర్ V/s హేమూ ల మధ్య భీకర యుద్దం…. హేమూ ఢిల్లీ పాలకుడు అదిల్ షాకు ప్రధాని…అక్బర్ ఢిల్లీని గెలిచి తద్వారా ఆఖండ భారతాన్ని గెలవాలని ఉవ్విళ్లూరుతున్న యువరాజు..! మొఘల్ సేనకు హేమూ సేనలకు మధ్య యుద్దం స్టార్ట్ అయ్యింది. పానిపట్టు వద్ద తన ఏనుగు “హవాయి” మీద రణతంత్రం నడుపుతున్నాడు హేమూ…. హేమూ కు భయపడి… పానిపట్టుకు 12 కిలోమీటర్ల దూరంలో….500 మంది సైనికులను తన చుట్టూ రక్షణగా పెట్టుకొని … Read more









