మన భారతదేశంలో అనేక సంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు. ఇవి పూర్వకాలం నుంచి వస్తున్న సాంప్రదాయాలు. ఇక ఈ సాంప్రదాయాలను డబ్బు విషయంలో ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. ఎందుకంటే…
ఎరుపు రంగు ప్రేమకు చిహ్నం. మీకు తెలుసా?...డెస్టినీ కలర్ కూడా ఎరుపే. అయోమయం చెందకండి. ఎరుపు రంగుకున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఎరుపు రంగుకి సంబంధించి…
దేవుడిని రెండుసార్లు చూశాను. రూ.40 లక్షల వార్షిక ప్యాకేజీని వదిలి ఎంటెక్ బాబాగా మారిన దిగంబర్ కృష్ణ గిరి ఈ సత్యాన్ని వెల్లడించారు. ఎంటెక్ బాబా ప్రయాగ్రాజ్…
భారతీయులు ఆవును గోమాత అని పిలుస్తారు. గోవు పవిత్రతకు, శుభానికి చిహ్నం. గోవు పాలు, మూత్రము, పేడ ఎంతో పవిత్రమైనది. ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించడం…
భగవంతుని ప్రార్ధన, పూజ లేదా భజన చివర్లో లేక గౌరవనీయులైన అతిథిని లేక మహాత్ముడిని ఆహ్వానించేటప్పుడు హారతి ఇస్తాము. ఇదెప్పుడూ ఘంటా నాదం తోను కొన్ని సమయములలో…
శివుడిని పూజించేటప్పుడు ఈ విషయాలని గుర్తు పెట్టుకుని శివుడిని పూజిస్తే ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరుతాయి. సమస్యలనుండి గట్టెక్కచ్చు. శివ పురాణం ప్రకారం శివుడికి జమ్మి అంటే…
చాలామంది డబ్బులు లేక బాధపడుతూ ఉంటారు. ఎంత కష్టపడినా కూడా దానికి తగ్గట్టుగా ఫలితం దొరకదు. అయితే మీరు కనుక ఆచార్య చాణక్య చెప్పినట్లు చేశారంటే లక్ష్మీదేవి…
భారతీయ వంటగదిలో వంటల కోసం పసుపును విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. భారతీయ కుటుంబాలు వారు చేసే వంటలలో తప్పనిసరిగా పసుపును వాడతారు. కానీ పసుపు కేవలం వంట పదార్ధం…
ప్రతి పూజకి కూడా తమలపాకు అవసరం. తమలపాకు లేక పోతే పూజ అనేది అవ్వదు తమలపాకు గురించి చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈరోజు…
పూర్వం శ్రీరామ పట్టాభిషేకం తర్వాత ఒక రోజు సీతమ్మ తలస్నానం చేసి, నుదుటన తిలకం దిద్ది, పాపిటన సింధూరం పెట్టుకొని, శ్రీరామునితో కలిసి విశ్రాంతి మందిరానికి వెళుతున్న…