ఓ శివాలయంలో ప్రతి రోజు తెల్లవారుజామున మహా అద్భుతం జరుగుతుంది. ప్రతి రోజు ఉదయం పూజారి గుడి తలపులు తీసేసరికి ఆశ్చర్యాన్ని కలిగించే దృశ్యాన్ని చూడవచ్చు. పూజారి…
కడప-రేణిగుంట జాతీయ రహదారిలో జిల్లా కేంద్రమైన కడపకు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందలూరులో సౌమ్యనాథాలయం ఉంది. ఈ గ్రామంలో వెలసిన సౌమ్యనాథాలయంలో సౌమ్యనాథస్వామి మూలవిరాట్ను ప్రతిష్టించారని…
తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి లడ్డూ ప్రసాదం భక్తులకు పరమపవిత్రం. ఇది తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాలలో ప్రధానమైనది.అన్ని లడ్డులలో తిరుపతి లడ్డుకు ఉన్న ప్రాముఖ్యత…
యాగంటి ఆలయం ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధిచెందిన క్షేత్రం. ఇక్కడ వున్న నంది విగ్రహం మిస్టరీ ఇప్పటివరకూ వీడనేలేదు. మొదట్లో చిన్నగా ఉన్న ఈ నంది విగ్రహం రానురాను…
సహజంగా దేవుణ్ణి దర్శించుకోవడానికి ప్రతి ఒక్కరూ దేవాలయానికి వెళ్లివస్తుంటారు. చిన్నా, పెద్దా, పేద, ధనిక వంటి తేడా లేకుండా అందరూ దేవుని నివాసానికి వెళ్లి తమ కోరికలు…
తిరుపతి చరిత్ర చాలా పురాతనమైనదే కాకుండా చాలా రహస్యమయిమైనది. తిరుపతి చరిత్ర చాలా వింతగా , ఎన్నో చారిత్రక సత్యాలను తవ్వినకొలదీ దొరుకుతాయి. ఆంధ్రుల చరిత్రకు తిరుపతికి…
ఒకే కొండలో ఎనిమిది ఆలయాలు. చుట్టూ ఎక్కడ చూసినా నల్లమల అడవులు, దేవుళ్ళ శిలారూపాలే కనిపిస్తుంటాయి. మరి ప్రసిద్ధమైన ఈ పుణ్యక్షేత్రం ఎక్కడ ఉంది? దాని విశేషాలు,…
సంతానం కోసం అనేక మంది దంపతులు కలలు కంటుంటారు. ప్రస్తుతం చాలా మంది సంతానం లేక బాధపడుతున్నారు. వైద్య పరీక్షల్లో అన్నీ సక్రమంగా ఉన్నట్లు వచ్చినా పిల్లలు…
కాకన్మఠ్ అనేది భారతదేశంలోని మధ్యప్రదేశ్లోని సిహోనియా వద్ద ఉన్న 11వ శతాబ్దపు శిథిలమైన శివాలయం . దీనిని కచ్ఛపఘాట పాలకుడు కీర్తిరాజ నిర్మించాడు . అసలు ఆలయ…
వ్రతాలు, పూజల్లో పసుపు ముద్దతో వినాయకుడిని రూపొందించి పూజించడం ఆనవాయితీ. దాదాపు ప్రతివారు ఏదో ఒక సందర్భంలో పసుపు గణపతిని ఆరాధించే ఉంటారు. కానీ శాస్త్రంలోని వివరాలను…