కేవ‌లం కొద్ది రోజులు మాత్ర‌మే క‌నిపించే శివ‌లింగం ఇది.. దీని ప్ర‌త్యేక‌త ఏమిటో తెలుసా..?

అమర్నాథ్ గుహ హిందువుల పుణ్యక్షేత్రం. ఈ గుడి భారత్ లోని జమ్మూ కాశ్మీర్ లో ఉంది. అమర్నాథ్ కేవలం ఒక గుహ మాత్రమే కాదు. దాని వెనుక ఒక విశిష్ట గాథ ఉంది. ఈ అమరనాథ్ దేవాలయం అత్యంత పవిత్రమైన తీర్థక్షేత్రం. ఈ క్షేత్రానికి పహల్ గాం గ్రామం నుంచి వెళ్ళాలి. జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని కోరుకుంటారు. ఈ గుహ చుట్టూ ఎత్తైన మంచుకొండలు ఉంటాయి. వేసవి కాలంలో తప్ప మిగిలిన సంవత్సరం మొత్తం మంచుతో కప్పబడే…

Read More

ఈ ఆల‌యాన్ని ద‌ర్శిస్తే దీర్ఘాయువు పొంద‌వ‌చ్చ‌ట తెలుసా..?

భీమకాళీ దేవాలయం ప్రధానమైన పుణ్యక్షేత్రం. ఈ ఆలయం హిమాచల్ ప్రదేశ్‌లోని సరహన్‌లో ఉంది. ఈ దేవాలయాన్ని దాదాపు 800 ఏండ్ల క్రితం ఈ ఆలయ నిర్మాణం జరిగిందని భావిస్తారు. విలక్షణమైన భారతీయ హిందూ, బౌద్ధుల నిర్మాణ శైలిల సమ్మేళనంతో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. తెల్లవారుఝామున, సాయంత్రం హారతి వేళల్లో మాత్రమే ఈ పురాతన ఆలయం భక్తుల సందర్శనార్ధం తెరచి ఉంటుంది. భారత దేశంలోనే శక్తి పీఠాలలో ఒకటి ఈ భీమకాళీ ఆలయం. ఈ ఆలయంలో భీమకాళీ…

Read More

ఈ ఆల‌యాన్ని ద‌ర్శించుకోవాలంటే నిజంగానే అదృష్టం ఉండాలి.. ఎందుకంటే..?

రోజులో కనిపించి, కనబడని దేవాలయం. ఆ దేవాల‌యంలో భ‌గ‌వంతుడిని ద‌ర్శించుకోవాలంటే అదృష్టం ఉండాలి. మ‌రి ఆ దేవాల‌యం ఎక్క‌డ ఉంది ? దాని విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం. గుజరాత్ రాష్ట్రంలోని కవి కాంబోయ్ పట్టణంలో ఉన్న 150 సంవత్సరాల పురాతన శివాలయం. ఈ పురాతన శివాలయం అరేబియా సముద్రం మరియు కాంబే బే మధ్య ఉంది. ఇది చాలా సరళమైన ఆలయం. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, అధిక ఆటుపోట్ల…

Read More

ఈ ఆల‌యాన్ని ద‌ర్శిస్తే చాలు.. కంటి చూపు వ‌స్తుంద‌ట‌..!

సాధార‌ణంగా ఈ ప్ర‌పంచంలో ఎన్నో అంతుచిక్క‌ని వింత‌లు జ‌రుగుతుంటాయి. ఈ క్ర‌మంలోనే కొన్ని ఆల‌యాల్లో జ‌రిగే అద్భుతాలు ఇప్ప‌టికీ మిస్ట‌రీగానే ఉన్నాయి. ఇక ఆ పరమేశ్వరుడి లీలా విశేషాలు అర్థం చేసుకోవడం మునులు, మహర్షుల వల్లనే కాదు, ఇక సాధారణ మనష్సులకు ఏం అర్థం అవుతుంది. ఈ క్ర‌మంలోనే ఎన్నో పుణ్య‌క్షేత్రాల్లో జ‌రిగే వింత‌లు అంతుచిక్క‌నివి. అలాంటి ప్రాచీన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా నంజన్ గూడ్ దర్శనమిస్తున్నది. కర్ణాటక రాష్ట్రం, మైసూరుకు దక్షిణంగా సుమారు 18 కి.మీ. దూరంలో…

Read More

తిరుమ‌ల‌లో ఉన్న గొల్ల మండ‌పం క‌థ గురించి మీకు తెలుసా..?

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని ప్రతిరోజు లక్షలాదిమంది భక్తులు దర్శించుకుంటారు. అక్కడ కొండమీద ప్రతి ఒక్క నిర్మాణానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. అయితే చాలామందికి ఆయా నిర్మాణాలు, అక్కడి విశేషాలు తెలియవు. ముఖ్యంగా స్వామి వారి దేవాలయంలో ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉన్న గొల్ల మండపం ఒక చారిత్రక నిర్మాణం. ప్రధాన ద్వారానికి ఎదురుగా విశాలమైన ప్రాంగణంలో సరిగ్గా ద్వారానికి ఎదురుగా సన్నగా, ఎత్తుగా ఒక మండపం ఉంటుంది. దానిమీద ధర్మ రక్షిత రక్షితః అనే బోర్డు…

Read More

కైలాస పర్వతాన్ని అధిరోహించిన ఏకైక వ్యక్తి.. ఎవరంటే..?

కైలాస పర్వతాన్ని ఎవరూ ఎందుకు ఎక్కలేరనేది ఇప్పటికీ ఒక పెద్ద రహస్యం. అయితే కైలాస పర్వతం ఎత్తు ఎవరెస్ట్ శిఖరం కంటే చాలా తక్కువ. ప్రపంచంలో కైలాస పర్వతాన్ని అధిరోహించడమే కాకుండా తిరిగి వచ్చిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసుకోండి. అజేయమైనదిగా పరిగణించబడే కైలాస పర్వతానికి సంబంధించిన రహస్యాలను నాసా కూడా ఛేదించలేకపోయింది. మనుషులను వదిలేయండి, ప్రపంచంలోనే ఎత్తైన శిఖరమైన ఎవరెస్ట్‌ను వేలాది మంది అధిరోహించినప్పటికీ, హెలికాప్టర్లు కూడా కైలాస పర్వతాన్ని చేరుకోలేకపోయాయి. చంద్రుడిని చేరుకున్న మనిషి…

Read More

ఈ శివాల‌యంలో వేకువ జామున జ‌రిగే అద్భుతం గురించి మీకు తెలుసా..?

ఓ శివాల‌యంలో ప్ర‌తి రోజు తెల్ల‌వారుజామున మ‌హా అద్భుతం జ‌రుగుతుంది. ప్ర‌తి రోజు ఉద‌యం పూజారి గుడి త‌ల‌పులు తీసేస‌రికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించే దృశ్యాన్ని చూడ‌వ‌చ్చు. పూజారి గర్భ గుడి త‌ల‌పులు తెరిచే స‌రికే అత్యంత శోభయంతో అర్చించి పువ్వులతో అభిషేకింపబడిన లింగ స్వరూపం దర్శనం ఇస్తుంది. అయితే ఇది ఎవ‌రు చేస్తున్నారు ? ఎలా జ‌రుగుతుంది ? అన్న‌ది మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు మిస్ట‌రీగానే ఉంది. ఈ చిక్కుముడిని ఇప్ప‌టి వ‌ర‌కు ఎంత విప్ప‌లేక‌పోయారు. మ‌రి…

Read More

ఈ ఆల‌యంలో 9 ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తే చాలు.. అనుకున్న‌వి నెర‌వేరుతాయి..!

కడప-రేణిగుంట జాతీయ రహదారిలో జిల్లా కేంద్రమైన కడపకు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందలూరులో సౌమ్యనాథాలయం ఉంది. ఈ గ్రామంలో వెలసిన సౌమ్యనాథాలయంలో సౌమ్యనాథస్వామి మూలవిరాట్‌ను ప్రతిష్టించారని శాసనాలు ధ్రువీకరిస్తున్నాయి. ఈ సౌమ్యనాథాలయం ఎంతో పురాతనమైనది.. దక్షిణ భారతదేశంలోనే సుప్రసిద్ధ ఆలయంగా పేరుగాంచింది. విశాలమైన, సుందర మనోహర క్షేత్రం.. శిల్ప సౌందర్య సోయగం.. స్వామి భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్న క్షేత్రం. దక్షిణ భారతదేశంలో ఉన్న సుప్రసిద్ధ ఆలయాల్లో ఈ సౌమ్యనాథాలయం ఒకటి. శ్రీ సౌమ్యనాథునికి చొక్కనాథుడని,…

Read More

తిరుమ‌ల ల‌డ్డూ అస‌లు ఎలా మొదలైంది.. ఎప్పుడు దాన్ని మొద‌ట త‌యారు చేశారు..?

తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి లడ్డూ ప్రసాదం భక్తులకు పరమపవిత్రం. ఇది తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాలలో ప్రధానమైనది.అన్ని లడ్డులలో తిరుపతి లడ్డుకు ఉన్న ప్రాముఖ్య‌త దేనికీ లేదంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే దీని రుచి, సువాసన ప్రపంచంలో ఏ లడ్డుకు ఉండదు. భక్తులు భక్తిశ్రద్ధలతో మహా ఇష్టంగా స్వీకరించే ప్రసాదాల్లో తిరుపతి లడ్డూదే తొలిస్థానం. తిరుమల ఆలయంలో ప్రసాదంలో 15వ శతాబ్ది నుంచి 20వ శతాబ్ది తొలినాళ్ళ వరకూ ఇప్పుడు లడ్డూకి ఉన్న స్థానం…

Read More

రోజు రోజుకీ పెరిగే నంది విగ్ర‌హం ఉన్న ఆల‌యం.. ఎక్క‌డ ఉందో తెలుసా..?

యాగంటి ఆలయం ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధిచెందిన క్షేత్రం. ఇక్కడ వున్న నంది విగ్రహం మిస్టరీ ఇప్పటివరకూ వీడనేలేదు. మొదట్లో చిన్నగా ఉన్న ఈ నంది విగ్రహం రానురాను పెరుగుతూవచ్చి ఆలయప్రాంగణాన్ని ఆక్రమించుకుంది. యుగాంతంలో ఆ నంది పైకిలేచి రంకె వేస్తుందని అందరి భక్తులూ నమ్ముతూవుంటారు. మ‌రి వివ‌రాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లాలో బ్రహ్మం గారు నివసించిన బనగానపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపచేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి. యాగంటి బసవన్న…

Read More