మ‌న దేశంలోని ఈ ఆల‌యాల్లో ఇప్ప‌టికీ స్త్రీల‌కు ప్ర‌వేశం లేదు తెలుసా..?

స‌హ‌జంగా దేవుణ్ణి ద‌ర్శించుకోవ‌డానికి ప్రతి ఒక్కరూ దేవాల‌యానికి వెళ్లివస్తుంటారు. చిన్నా, పెద్దా, పేద, ధనిక వంటి తేడా లేకుండా అందరూ దేవుని నివాసానికి వెళ్లి తమ కోరికలు నెరవేరేలా వేడుకుంటారు. భారతదేశంలో స్త్రీలకున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఆడవారిని దేవతలుగా సైతం పూజిస్తున్న గొప్ప సంస్కృతి మనది. అన్ని రంగాల్లోనూ త‌క్కువ‌గా కాకుండా ఆడ‌వాళ్లు త‌మ ప్ర‌తిభ‌ను చాటుకుంటున్నారు. అయితే మన దేశంలో కొన్ని ఆలయాలలో ఇప్పటికీ కూడా స్త్రీలకు ప్రవేశం లేదు. అవేంటో ఇప్పుడు…

Read More

ఎంతో మంది దండ‌యాత్ర చేసినా తిరుప‌తి ఆల‌యాన్ని ఎందుకు ముట్టుకోలేదు..? అదంతా స్వామి మ‌హిమేనా..?

తిరుపతి చరిత్ర చాలా పురాతనమైనదే కాకుండా చాలా రహస్యమయిమైనది. తిరుపతి చరిత్ర చాలా వింతగా , ఎన్నో చారిత్రక సత్యాలను తవ్వినకొలదీ దొరుకుతాయి. ఆంధ్రుల చరిత్రకు తిరుపతికి అవినాభావ సంబంధం ఉన్నది. తిరుపతి చరిత్ర ప్రక్కకు పెడితే, ఇంత ధనరాశి కలిగిన విలువైన దేవాలయాన్ని మొఘల్ పాలకులు ఎలా వదిలేశారని ప్రశ్న. అసలు తిరుపతిలో అపారమైన ధనరాశులు ఏ విధంగా చేరాయి.ముఖ్యంగా యాదవరాయలు, విజయనగర రాయలే దేవాలయానికి విలువైన కానుకలు సమర్పించేవారని తెలుస్తుంది. అంతేకాకుండా ఒకప్పుడు తిరుపతి…

Read More

భైర‌వ కోన ఎక్క‌డ ఉందో.. ఆ ఆల‌య విశేషాలు ఏమిటో తెలుసా..?

ఒకే కొండ‌లో ఎనిమిది ఆల‌యాలు. చుట్టూ ఎక్కడ చూసినా న‌ల్ల‌మ‌ల అడ‌వులు, దేవుళ్ళ శిలారూపాలే కనిపిస్తుంటాయి. మ‌రి ప్ర‌సిద్ధ‌మైన ఈ పుణ్యక్షేత్రం ఎక్కడ ఉంది? దాని విశేషాలు, ర‌హ‌స్యాలు ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. భైరవ కోన 9వ శతాబ్దానికి చెందిన శివుని ఆలయం. భైరవ కోన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లాలోని చంద్రశేఖరపురం మండలంలోని అంబవరం కొత్తపల్లి గ్రామం దగ్గర ఉంది. ఇక్కడ చాలా గుహలు ఉన్నాయి. సుమారు 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న…

Read More

పిల్ల‌లు క‌ల‌గ‌ర‌ని డాక్ట‌ర్లు చెప్పినా స‌రే ఈ ఆల‌యాన్ని ద‌ర్శిస్తే సంతానం క‌లుగుతుంద‌ట‌..!

సంతానం కోసం అనేక మంది దంప‌తులు క‌ల‌లు కంటుంటారు. ప్ర‌స్తుతం చాలా మంది సంతానం లేక బాధ‌ప‌డుతున్నారు. వైద్య ప‌రీక్ష‌ల్లో అన్నీ స‌క్ర‌మంగా ఉన్న‌ట్లు వ‌చ్చినా పిల్ల‌లు ఎందుకు క‌ల‌గ‌డం లేద‌ని చింతిస్తుంటారు. అయితే అలాంటి వారు ఒక్క‌సారి ఈ ఆల‌యాన్ని ద‌ర్శిస్తే ఎలాంటి దంప‌తుల‌కు అయినా స‌రే పిల్ల‌లు పుడ‌తార‌ట‌. అలా అని ఇక్క‌డి స్థ‌ల పురాణ‌మే చెబుతోంది. ఇంత‌కీ ఆ ఆల‌యం ఏమిటి.. ఎక్క‌డ ఉందంటే.. ఈ ప్రసిద్ధ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లోని…

Read More

రాత్రికి రాత్రే దెయ్యాలు నిర్మించిన ఆల‌యం ఇది.. ఎక్క‌డ ఉందంటే..?

కాకన్మఠ్ అనేది భారతదేశంలోని మధ్యప్రదేశ్‌లోని సిహోనియా వద్ద ఉన్న 11వ శతాబ్దపు శిథిలమైన శివాలయం . దీనిని కచ్ఛపఘాట పాలకుడు కీర్తిరాజ నిర్మించాడు . అసలు ఆలయ సముదాయంలో కొంత భాగం మాత్రమే ఇప్పుడు మిగిలి ఉంది. ఈ ప్రదేశం నుండి కొన్ని శిల్పాలు ఇప్పుడు గ్వాలియర్‌లో ఉన్నాయి . గ్వాలియర్‌లోని సాస్-బహు దేవాలయం వద్ద లభించిన కచ్ఛపఘాటా శాసనం నుండి దీనిని ఊహించవచ్చు . కీర్తిరాజు సింహపాణియ (ఆధునిక సిహోనియా)లో పార్వతీ స్వామి (శివుడు) కి…

Read More

ప‌సుపు గ‌ణ‌ప‌తిని ఇలా పూజిస్తే.. ఏం కోరుకున్నా నెర‌వేరుతుంది..!

వ్రతాలు, పూజల్లో పసుపు ముద్దతో వినాయకుడిని రూపొందించి పూజించడం ఆనవాయితీ. దాదాపు ప్రతివారు ఏదో ఒక సందర్భంలో పసుపు గణపతిని ఆరాధించే ఉంటారు. కానీ శాస్త్రంలోని వివరాలను తెలుసుకుని ఆచరిస్తే ఆ ఫలితం తప్పక అనుభవంలోకి వస్తుంది. పసుపుతో చేసిన లేదా పసుపుకొమ్ముపై రూపొందించిన గణపతినే హరిద్ర గణపతి అని వ్యవహరిస్తారు. ఈ రూపంలో గణపతి ఆరాధన కూడా చక్కని ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా జాతకంలో గురుగ్రహం బలహీనంగా ఉన్నవారు హరిద్ర గణపతిని ఆరాధించడం మంచిది. పసుపుముద్దతో…

Read More

చనిపోయిన వారిని ఆ దేవాలయంలో బ్రతికించవచ్చట తెలుసా..?

ప్రపంచమంతా ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం దిశగా పరుగులు తీస్తోంది. ప్రతి ఒక్క పనికి టెక్నాలజీ వాడకం అధికమైపోయింది. దీంతో మానవుడి మనుగడ సులభతరమైంది. అయితే ఎంత టెక్నాలజీ వచ్చినా మనిషి చావును మాత్రం ఎవరూ ఆపలేకపోతున్నారు. మృత్యువు అంటూ వచ్చాక దానికి స్వాగతం చెప్పాల్సిందే కానీ.. దాన్నుంచి ఎవరూ తప్పించుకోలేరు. అయితే మన దేశంలో ఆ ప్రాంతంలో ఉన్న ఆలయంలో మాత్రం చనిపోయిన వారిని బతికించవచ్చట. ఏంటీ.. షాకింగ్‌గా ఉందా..? మరి ఆ ఆలయం ఎక్కడ…

Read More

శ్రీ‌కృష్ణుడు పుట్టిన‌ప్పుడు ఎన్ని అద్భుతాలు జ‌రిగాయో తెలుసా..?

గ్రహనక్షత్రతారకలన్నీ సౌమ్యులై వెలిగిన మహాద్భుత క్షణం … శ్రావణమాసం.. కృష్ణపక్షం, అష్టమి, అర్ధరాత్రి రోహిణీ నక్షత్రయుక్త వృషభలగ్నంలో కృష్ణుడు జన్మించాడు. సకలలోకాలకూ మంగళప్రద మైన సమయం అది. కృష్ణుడు అవతరించగానే దేవ దుందుభులు మోగాయి. పూలవాన కురిసింది. గంధర్వులు గానం చేశారు. విద్యాధరాంగనలు, అప్సరసలు నాట్యం చేశారు. పరిమళభరితంగా గాలి వీచింది. సకలప్రాణి కోటీ సంతోషించింది. ఎందుకు ఆ సంతోషం అన్నది అంతుచిక్కలేదెవరికీ. శంఖం, చక్రం, గద మొదలయిన ఆయుధాలు ధరించిన నాలుగు చేతులతోనూ, శిరస్సున మణిమయ…

Read More

మంగ‌ళ‌, శుక్ర వారాల్లో డ‌బ్బును ఎవ‌రికీ ఇవ్వ‌కూడ‌దా.. పండితులు ఏమంటున్నారు..?

మహాలక్ష్మీ దేవి భృగుమహర్షి కుమార్తె. శుక్రవారం రోజున శ్రీమహాలక్ష్మిని కొలుస్తారు కాబట్టి.. శుక్రావారాన్ని భృగువారం అని కూడా అంటారు. ఇక.. మంగళవారం అనేది కుజగ్రహానికి చెందినది. మంగళ అంటే ఆరోజు మంగళం జరుగుతుంది అని అర్థం కానీ.. అమంగళం కాదు. శుక్రవారం, మంగళవారం నాడు ఎవరికైనా అప్పు ఇచ్చినా లేదా డబ్బులు ఇచ్చినా అవి తిరిగి రావని.. డబ్బులు ఇచ్చిన వారు, తీసుకున్నవారి మధ్య గొడవలు వస్తాయని చాలా మంది నమ్ముతుంటారు. కానీ.. అదంతా ఉత్తిదేనని పండితులు…

Read More

ప్ర‌పంచంలోనే అత్యంత పురాత‌న‌మైన ఆల‌యం ఇది.. ఎక్క‌డ ఉందంటే..?

ప్రపచంలో అత్యంత పురాతన ధర్మం సనాతన ధర్మం. అలాంటి దీన్ని ప్రస్తుతం హిందూ మతంగా వ్యవహరిస్తున్నారు. అనేకమంది దేవుళ్లు.. వారికి ఎన్నో ప్రత్యేక ఆలయాలు. అత్యంత పురాతన ఆలయాలు కోకల్లలు. వాటిలో ప్రధానమైన దేవాలయాలు చాలా ఉన్నాయి. హిందూ దేవాలయాల్లో అతి పురాతనమైంది బీహార్‌లో ఉంది. కైమూర్ జిల్లాలోని కౌరా ప్రాంతంలోని ముండేశ్వరీ ఆలయం ప్రపంచంలోనే అతి పురాతనమైందని చరిత్రకారుల అంచనా. మూడు, నాలుగు శతాబ్దాల కాలంలో దీన్ని నిర్మించారని చెప్తుంటారు. విష్ణు భగవానుడు ఇక్కడ కొలువై…

Read More