శ్రీ‌కృష్ణుడు ఎన్ని శాపాల‌ను ఎదుర్కొన్నాడో తెలుసా..?

ద్వాపర యుగం అంటే శ్రీకృష్ణుడి యుగం అంటారు. ద్వాపర యుగాన్ని శ్రీ కృష్ణుడు తన లీలలతో నింపేశాడు. మహాభారతం చూసిన ప్రతి ఒక్కరికి ఇది అర్థమవుతుంది. ధర్మాన్ని స్థాపించడానికి అప్పుడు కురుక్షేత్ర యుద్ధం చేయాల్సి వచ్చింది. ఎన్నో లక్షల మంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. ద్వాపరయుగంలో విష్ణువు శ్రీకృష్ణుడిగా జన్మించాడు. ఇది విష్ణువు యొక్క ఎనిమిదవ అవతారం. ఒకవైపు, ద్వాపర యుగం కృష్ణ కాలక్షేపాలతో నిండి ఉండగా, శ్రీ కృష్ణుడు కూడా తన కాలక్షేపాలను, ధర్మాన్ని స్థాపించడానికి … Read more

శ్రీ‌కృష్ణుడి చేతిలో పిల్ల‌న‌గ్రోవి ఎందుకు ఉంటుంది..? దాని అర్థం ఏమిటి..?

హిందూ ధర్మంలో చాలా మంది దేవతలకి ప్రత్యేక శక్తి ఉంటుంది అలానే దేవుళ్ళకి దేవతలకి వారి సొంత సంగీత వాయిద్యాలు కూడా ఉంటాయి. శివుడి చేతిలో డమరుకం సరస్వతి దేవి చేతిలో వీణ ఉంటాయి. అలానే కృష్ణుడి చేతిలో చూసుకున్నట్లయితే వేణువు ఉంటుంది వేణువు లోని మాధుర్యం ఇంత అంతా కాదు. శ్రీకృష్ణుడి కి వేణుని ఎవరిచ్చారు అనేది కూడా చాలా మందికి తెలియదు. విష్ణుమూర్తి భూమి పై జన్మించినప్పుడు వివిధ అవతారాలలో జన్మించారు. ద్వాపర యుగంలో … Read more

శ్రీ‌కృష్ణుడికి రుక్మిణి, స‌త్య‌భామ అంటేనే ఎందుకు అంత ఇష్టం..?

కృష్ణ భగవానుడు అంటే స్వయంగా శ్రీమహావిష్ణువే. శ్రీకృష్ణుడిని గోవిందుడు, ముకుంద, మధుసూదన, వాసుదేవుని పేర్లతో పిలుస్తారు. భారతీయ మత గ్రంథాల ప్రకారం కృష్ణ భగవానుడికి ఎనిమిది మంది భార్యలు. వారు రుక్మిణి , సత్యభామ , జాంబవతి, కాళింది, మిత్రవింద, నగ్నజీతి, భద్ర, లక్ష్మణ. అలాగే తనను భక్తితో ఆరాధించే 16 వేల మంది గోపికలను కూడా వివాహం చేసుకున్నాడని అంటారు. అయితే వీరిలో ఇద్దరిపైనే కృష్ణుడికి వల్లమాలిన ప్రేమ. వారిలో ఒకరు తన పట్టమహిషి రుక్మిణి, … Read more

శాపం కార‌ణంగానే శ్రీకృష్ణుడు అవ‌తారం చాలించాడా..?

శ్రీ కృష్ణుడు అవతారం చాలించాడు, ఆతర్వాత ద్వారక నీటమునిగిందని చెబుతారు.. అయితే తనకు తానుగా అవతారం చాలించలేదని.. గాంధారి శాపం కారణంగా మహాభారత యుద్ధం ముగిసిన మూడున్నర దశాబ్ధాల తర్వాత కృష్ణుడు అవతారం చాలించాడని చెబుతారు. కురుక్షేత్ర యుద్ధంలో తన వందమంది సంతానాన్ని పోగొట్టుకున్న గాంధారి.. ద్వారక మునిగిపోవాలని, కృష్ణుడు 36 ఏళ్లలో మరణించాలని శాపం పెడుతుంది. మహాభారత యుద్ధం చివరి రోజున పాండవులు ఆనందించకపోగా తమ బంధువులు, సైనికుల మరణం పట్ల చింతిస్తారు. ఈ విధ్వంసం … Read more

శ్రీ‌కృష్ణుడు నెమ‌లి ఫించం ధ‌రించ‌డం వెనుక ఉన్న క‌థ ఇదా..!

శ్రీకృష్ణుడి అందం వర్ణనాతీతం, తన ముగ్ధమనోహరమైన రూపంతో అందరినీ ఇట్టే ఆకట్టుకుంటాడు. కృష్ణుడి అందాన్ని రెట్టింపు చేసేది తన కిరీటం అందులోని నెమలి ఈక. కృష్ణుడి విలక్షణమైన అలంకారం వెనుక ఎంతో ప్రాముఖ్యత ఉంది. నెమలి ఈకలు స్వచ్చత, సంపద, అదృష్టాన్ని సూచిస్తాయని నమ్ముతారు. నెమలి ఈక ప్రాముఖ్యత గురించి పురాణాలలో అనేక కథలు ఉన్నాయి. త్రేతాయుగంలో శ్రీరాముడు, సీత వనవాసంలో ఉన్న సమయంలో దాహం వేసింది. అప్పుడు రాముడిని నీరు కావాలని అడిగిందట. అప్పుడు శ్రీరాముడు … Read more

ఈ ఒక్క పుష్పాన్ని శ్రీ‌కృష్ణుడికి స‌మ‌ర్పించండి చాలు.. మీకున్న క‌ష్టాల‌న్నీ తొల‌గిపోతాయి..

సంసారంలో గొడవలు రావడం కామన్.. అయితే వాటిని వెంటనే పరిష్కరించాలి.. లేదంటే విడిపోయే ప్రమాదం ఉంటుంది.. అయితే కొన్ని పూజలు చెయ్యడం వల్ల కూడా గొడవలు రావని పండితులు చెబుతున్నారు.. జ్యోతిష్య శాస్త్రంలో కదంబ‌ పుష్పానికి సంబంధించిన అనేక చర్యలు ఉన్నాయి. కదంబ‌ పుష్పాలతో కొన్ని పరిహారాలు చేసినట్లయితే ఒక వ్యక్తి జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ఈ పూల గురించి ఇప్పుడు తెలుసుకుందాం… ముఖ్యంగా చెప్పాలంటే జ్యోతిష్య శాస్త్రంలో కదంబ పుష్పన్ని … Read more

శ్రీకృష్ణుడు ధరించిన నెమలి పింఛం వెనక అంత కథ ఉందా?

భారతీయ సంస్కృతిలో శ్రీకృష్ణుడు ఒక ప్రీతికరమైన దేవతా స్వరూపం. ఆయన రూపం, స్వభావం, లీలలు ఎన్నో భక్తుల హృదయాలను ఆకట్టుకుంటుంటాయి. ప్రత్యేకంగా, ఆయన తలపై కనిపించే నెమలి పింఛం శ్రీకృష్ణుని గుర్తుగా మారింది. ఇది కేవలం అలంకారమే కాదు, దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక, సాంస్కృతిక విశిష్టత ఎంతో లోతైనది. పురాణ కథనం ప్రకారం, ఒకసారి కృష్ణుడు తన మురళీ స్వరంతో గోవర్ధన గిరిపై నృత్యం చేస్తున్నప్పుడు పక్షులు, జంతువులు అందరూ మంత్రముగ్దులయ్యారు. ఆ సమయంలో పక్షుల … Read more

శ్రీ‌కృష్ణుడికి ఎంత మంది పిల్ల‌లు..? వారి పేర్లు ఏమిటి.. అంటే..?

శ్రీకృష్ణుడికి ఎనిమిది మంది భార్యలు. ఎనిమిది మందికి ప్రతి ఒక్కరికి పదిమంది చొప్పున మొత్తం 80 మంది సంతానం కలిగింది. రుక్మిణి వల్ల కృష్ణుడికి ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు, సుదేష్ణుడు, చారుదేహుడు, సుబారుడు, చారుగుప్తుడు, భద్రచారుడు, చారుచంద్రుడు, విచారుడు, చారుడు అనే బిడ్డలు కలిగారు. సత్యభామ వల్ల కృష్ణునికి భానుడు, సుభానుడు, స్వర్భానుడు, ప్రభానుడు, భానుమంతుడు, చంద్రభానుడు, బృహద్భానుడు, అతిభానుడు, శ్రీభానుడు, ప్రతిభానుడు అనే బిడ్డలు కలిగారు. జాంబవతీ శ్రీకృష్ణులకు సాంబుడు, సుమిత్రుడు,పురజిత్తు, శతజిత్తు, సహస్రజిత్తు, విజయుడు, చిత్రకేతుడు, … Read more

శ్రీ‌కృష్ణున్ని అస‌లు గోవిందుడు అని ఎందుకు పిలుస్తారు..?

శ్రీకృష్ణుడు.. సంపూర్ణ విష్ణు అవతారంగా ప్రసిద్దినొందిన అవతారం. ఆయన లీలలు అనంతం. అయితే ఆయన్ను బాలకృష్ణుడి దగ్గర నుంచి జగత్‌ గురువుగా పిలుస్తారు. గోకులంలోని ప్రజలంతా ఇంద్రుని పూజించుకునేందుకు సిద్ధపడుతుంటే అలాంటి అవసరం ఏదీ లేదంటూ కృష్ణుడు వారిస్తాడు. ఫలితంగా గోకులంలోని ప్రజలు ఇంద్రుని ఆగ్రహానికి గురికాగా, తన కోపాన్ని ప్రదర్శించేందుకు ఇంద్రుడు వారి మీద ఉరుములు, పిడుగులతో కూడిన భీకర వర్షాన్ని కురిపిస్తాడు. అటువంటి పరిస్థితుల నుంచి జీవులను రక్షించేందుకు గోవర్థనగిరి తన చిటికెన వేలున … Read more

శ్రీ‌కృష్ణుడు చ‌నిపోయిన సంవ‌త్స‌రం, తేదీ, స‌మ‌యం ఏంటో తెలుసా..?

రాముడు.. కృష్ణుడు ఇలా దశావతారాల్లో అత్యంత ప్రసిద్ధినొందిన అవతారమూర్తులు. వారిలో శ్రీకృష్ణుడు సంపూర్ణ అవతారంగా చెప్తారు. కృష్ణ జననం అంటే కృష్ణాష్టమి అందరికీ తెలిసిందే. కానీ ఆయన ఎప్పుడు మరణించాడు. ఆ తిథి ఏమిటి. ఎన్నేండ్లకు మరణం పొందాడు వంటి విషయాలు చాలామందికి తెలియవు. వాటి గురించి పండితుల చెప్పిన విషయాలు పరిశీలిద్దాం. శ్రీకృష్ణుడు అవతార పురుషుడు. మహాభారత సంగ్రామాన్ని నిర్వర్తించిన సారథి. కలియుగానికి స్వాగతం పలికేందుకు.. దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై శ్రీకృష్ణుడు జన్మించాడు. శ్రావణమాసంలో ద్వాపరయుగాన, బహుళ … Read more