శ్రీ మ‌హావిష్ణువుకు సుద‌ర్శ‌న చ‌క్రం ఎవ‌రు ఇచ్చారో తెలుసా..?

హిందూ పురాణాల ప్రకారం, శ్రీ హరి సమస్త విశ్వాన్ని నియంత్రించే అత్యున్నత శక్తిని కలవాడు. అందుకే తనను విశ్వానికి రక్షకుడిగా పిలుస్తారు. మనం నిత్యం చూసే విష్ణువు ఫోటోలు, వీడియోల్లో శ్రీ మహా విష్ణువుకు నాలుగు చేతులు ఉంటాయని మనకు తెలుసు. అందులో కుడి చేతిలో పై భాగంలో పద్మం(కమలం), మరో చేతిలో గద(కౌమోదకి), ఎగువ ఎడమ చేతిలో శంఖం ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా మరో చేతిలో సుదర్శన చక్రం ఉంటుంది. ఈ చక్రానికి విష్ణుమూర్తి … Read more

శ్రీ‌కృష్ణుడు ఎన్ని శాపాల‌ను ఎదుర్కొన్నాడో తెలుసా..?

ద్వాపర యుగం అంటే శ్రీకృష్ణుడి యుగం అంటారు. ద్వాపర యుగాన్ని శ్రీ కృష్ణుడు తన లీలలతో నింపేశాడు. మహాభారతం చూసిన ప్రతి ఒక్కరికి ఇది అర్థమవుతుంది. ధర్మాన్ని స్థాపించడానికి అప్పుడు కురుక్షేత్ర యుద్ధం చేయాల్సి వచ్చింది. ఎన్నో లక్షల మంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. ద్వాపరయుగంలో విష్ణువు శ్రీకృష్ణుడిగా జన్మించాడు. ఇది విష్ణువు యొక్క ఎనిమిదవ అవతారం. ఒకవైపు, ద్వాపర యుగం కృష్ణ కాలక్షేపాలతో నిండి ఉండగా, శ్రీ కృష్ణుడు కూడా తన కాలక్షేపాలను, ధర్మాన్ని స్థాపించడానికి … Read more

ఈ ప‌నులు చేస్తున్నారా..? అయితే ఆయుష్షు త‌గ్గుతుంద‌ట‌.. గ‌రుడ పురాణంలో చెప్పారు..!

సనాతన హిందూ ధర్మం మానవ జీవనశైలికి కొన్ని నియమాలను కలిగి ఉంది. ముఖ్యంగా హిందూ గ్రంథాలలో అనేక జీవన విధానాలు ప్రస్తావించబడ్డాయి. వీటిని అంగీకరించడం ద్వారా తన జీవితాన్ని మార్చుకోవచ్చు. గరుడ పురాణం హిందూ పురాణాలలోని 18 పురాణాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ పురాణం యొక్క ప్రధాన దైవం శ్రీ మహావిష్ణువుగా పరిగణిస్తారు.. ప్రతి మనిషి తప్పక చదవాల్సిన గరుడ పురాణం మానవ జీవితం గురించి చాలా సమాచారాన్ని అందిస్తుంది. గరుడ పురాణం ఒకరి జీవితానికి బాధ్యత … Read more

రాముడితో హ‌నుమంతుడు ఒక‌సారి యుద్ధం చేశాడ‌ని తెలుసా..? ఎవ‌రు గెలిచారంటే..?

యయాతిని చంపాలని.. విశ్వామిత్రుడిని రాముడు ఆదేశించాడు. అప్పుడు యయాతి హనుమంతుడిని సహాయం కోరాడు. అప్పుడు హనుమంతుడు తాను ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా రక్షిస్తానని యయాతికి వాగ్ధానం చేశాడు. అయితే ఈ సంగ్రామంలో హనుమంతుడు ఎలాంటి ఆయుధం ఉపయోగించలేదు. కేవలం రామనామం జపిస్తూ కూర్చున్నాడు. రామబాణాలు హనుమంతుడి దగ్గరకు వచ్చినా.. అవి ఎలాంటి హాని చేయలేదు. అలా హనుమంతుడు రాముడిపై విజయం సాధించాడు. సీతను కలవడానికి హనుమంతుడు వాల్మీకి ఆశ్రమానికి వెళ్లినప్పుడు త‌నకు సీతమ్మ వండిన ఆహారం తినాలనే … Read more

తిరుమ‌ల శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యాన్ని అస‌లు ఎవ‌రు నిర్మించారో తెలుసా..?

వెంకటేశ్వరస్వామి దేవాలయం అత్యంత సుందరంగా నిర్మించారు. ఈ దేవాలయాన్ని నిర్మించినది తొండమాన్ చక్రవర్తి అని చెప్తారు. తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సహోదరుడు. ఇక్కడ రాయబడిన శాసనాల ప్రకారం 1500చరిత్ర ప్రకారం పల్లవ రాణి క్రీ.శ.614లో ఆనంద నిలయంపునరుద్దరణ చేసారు. స్వామి ఉత్సవాలు, ఆభరణాలు యువరాణి సమర్పిస్తుంది. చరిత్రలో ఆమె ఒక పెద్ద భక్తురాలుగా నిలిచివుంది.ఆ యువరాణిని పరుందేవి అని కూడా పిలుస్తారు.19వ శతాభ్దంచివరిలో స్వామిదేవాలయం, హతిరామ మటం వదిలి వేరే ఏవిధమైన నిర్మాణం లేదు.అర్చకులు కూడా కొండ … Read more

పుష్ప‌క విమానం ఎవ‌రిదో తెలుసా??

ఇప్ప‌టి వ‌ర‌కు మ‌నం రామాయ‌ణాన్ని, అందులో జ‌రిగిన ప‌లు సంఘ‌ట‌న‌లు, ఎన్నో విశేషాల గురించి తెలుసుకున్నాం. కానీ ఎంత తెలుసుకున్నా అందులో ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త విష‌యాలు తెలుస్తూనే ఉంటాయి. ఇప్పుడు మేం చెప్ప‌బోయేది కూడా దాదాపుగా అలాంటిదే. అయితే ఇది కొత్త విష‌యం కాక‌పోయినా దీని గురించి చాలా మందికి తెలిసి ఉండ‌దు. ఇంత‌కీ ఆ విష‌యం ఏమిటంటే… రావ‌ణుడు లంకకు అధిపతి, అలాగే అత‌ని వ‌ద్ద పుష్ప‌క విమానం ఉంటుంది. అందులోనే క‌దా సీత‌ను … Read more

శ్రీ‌రాముడి కంటే కూడా రామ‌నామం గొప్ప‌ద‌ని అంటారు.. ఎందుక‌ని..?

సకల లోకంలో ఆదర్శగుణాలు రాశిగా పోస్తే మనకు కనిపించే దేవుడు రాముడు. రాముడు గొప్పవాడా? రామ నామం గొప్పదా అని అంటే రాముని కంటే రామనామమే గొప్పదని చెప్పే కథలు చాలా ఉన్నాయి. లంకానగరంపై దండెత్తేందుకు రాళ్లతో సముద్రంపై వానరసేన వారథిని నిర్మిస్తూ ఉంది. రాయిపై రామ అని రాసి ఆ రాయిని నీటిలో వేస్తే అది తేలిపోతూ ఉంది. ఇదంతా చూస్తూ ఉన్న రాముడికి నా పేరు రాసిన రాయి తేలుతూ వుంది కదా, నేనే … Read more

పుత్రులు 5 ర‌కాలుగా ఉంటార‌ట తెలుసా..? వారు ఎవ‌రంటే..?

కుమార్తెలు ఎంత మంది ఉన్నా.. ఒక్క కొడుకు అయినా కావాలని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు. కొడుకు వల్లనే వంశం ముందుకు వెళ్తుంది కాబట్టి.. కొడుకు కోసం చాలా మంది కలలు కంటారు. అయితే పుత్రులు ఐదు రకాలుగా ఉంటారని సనాతన ధర్మం చెబుతోంది. కుమారులలో ఉండే గుణాలు మరియు ప్రవర్తనల ఆధారంగా, క్రింద పేర్కొన్న విధంగా విభజించవచ్చు. శత్రు కొడుకు.. చిన్నప్పటి నుండి తండ్రి చేసే పనులన్నిటినీ వ్యతిరేకించే కొడుకు, అతని ఏ పనితోనూ సంతృప్తి చెందని … Read more

ఒక భర్త నుండి ఇంకో భర్త దగ్గరకి వెళ్లేముందు ద్రౌపది కన్యత్వాన్ని తిరిగి పొందడానికి ఏం చేసేదో తెలుసా.?

హిందూ పురాణాల్లో మహాభారతానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. మనం చిన్నప్పటి నుంచి మహాభారతాన్ని అనేక సందర్భాల్లో తెలుసుకుంటూనే ఉన్నాం. మహాభారత గాథకు చెందిన పుస్తకాలను చదువుతున్నాం. టీవీల్లో సీరియల్స్‌, థియేటర్స్‌లో సినిమాలు చూస్తున్నాం. అయితే ఎన్ని చూసినా, చదివినా మనకు ఇంకా మహాభారతం గురించి తెలియని అనేక విషయాలు ఉన్నాయి. వాటిల్లో ఒక విషయం గురించే ఇప్పుడు మేం చెప్పబోయేది. అది కూడా ద్రౌపదికి సంబంధించినది. ఆమెకు సంబంధించి చాలా మందికి తెలియని విషయాలను … Read more

శ్రీ‌రాముడు, రామాయ‌ణానికి సంబంధించిన ఈ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు మీకు తెలుసా..?

కొన్ని గ్రంథాలలో శ్రీరాముని సోదరి, ఆమె పేరు శాంత వర్ణన ఉంది. దశరథ రాజు తన స్నేహితుడు అంగ రాజు రోంపాద్‌కు పిల్లలు లేనందున శాంతను దత్తత తీసుకున్నాడు. శ్రీరాముడు బ్రహ్మాస్త్రంతో సహా అనేక దివ్య ఆయుధాలను కలిగి ఉన్నాడు. రాముడి విల్లు కూడా చాలా దివ్యమైనది, ఆ విల్లు పేరు కోదండ. వాల్మీకి రామాయణం ప్రకారం.. శ్రీరాముడు సీతా స్వయంవరానికి వెళ్లలేదు. రాముడు విశ్వామిత్ర మహర్షితో కలిసి జనకపురికి వెళ్ళినప్పుడు, దానిని ఎత్తినప్పుడు శివుడి విల్లు … Read more