తిరుమ‌ల శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యాన్ని అస‌లు ఎవ‌రు నిర్మించారో తెలుసా..?

వెంకటేశ్వరస్వామి దేవాలయం అత్యంత సుందరంగా నిర్మించారు. ఈ దేవాలయాన్ని నిర్మించినది తొండమాన్ చక్రవర్తి అని చెప్తారు. తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సహోదరుడు. ఇక్కడ రాయబడిన శాసనాల ప్రకారం 1500చరిత్ర ప్రకారం పల్లవ రాణి క్రీ.శ.614లో ఆనంద నిలయంపునరుద్దరణ చేసారు. స్వామి ఉత్సవాలు, ఆభరణాలు యువరాణి సమర్పిస్తుంది. చరిత్రలో ఆమె ఒక పెద్ద భక్తురాలుగా నిలిచివుంది.ఆ యువరాణిని పరుందేవి అని కూడా పిలుస్తారు.19వ శతాభ్దంచివరిలో స్వామిదేవాలయం, హతిరామ మటం వదిలి వేరే ఏవిధమైన నిర్మాణం లేదు.అర్చకులు కూడా కొండ … Read more

తిరుమ‌ల 7 కొండ‌ల వెనుక ఉన్న క‌థ‌లు ఇవే.. అవి ఎలా ఏర్ప‌డ్డాయంటే..?

ఏడు కొండలు…ఈ పేరు వింటేనే భక్తజనుల వళ్లు పులకరిస్తుంది. భక్తి ఆవహిస్తుంది. శ్రీమహావిష్ణువు శయనించిన ఆదిశేషుని ఏడుపడగలే ఏడుకొండలు. కలియుగంలో స్వామివారికి ఎంతవిశిష్టత ఉందో ఆయన నివశించే ఈ సప్తగిరులకూ అంతే ప్రాముఖ్యత ఉంది. పచ్చని లోయలు, జలపాతాలు, అపార ఔషదాలు, కోటి తీర్థాలతో అడుగడుగునా పవిత్రత ఉట్టిపడే గిరులు ఈ శేషాచల కొండలు. తిరుమల వెంకన్నకు శేషాచలం కొండలంటే చాలా ఇష్టం. ఈ ఏడుకొండల్లో ఒక్కో కొండకు ఒక్కో చరిత్ర ఉంది.. వైకుంఠంలో అలిగివచ్చిన లక్ష్మీదేవిని … Read more

తిరుమల నుంచి పచ్చకర్పూరం ప్రసాదంగా వచ్చిందా? ఏం చేయాలి?

తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రతి రోజు పచ్చకర్పూర తిలకాన్ని పెడతారు. భక్తులు దేవునికి కానుకలను పంపిస్తే దేవాలయం వారు ప్రసాదమైన పచ్చకర్పూరాన్ని పోస్టు ద్వారా పంపిస్తారు. ఈ ప్రసాదాన్ని కొంతమంది భక్తులు తింటారు. మరికొందరు డబ్బాలో పెడతారు. మరికొందరు ఈ ప్రసాదాన్ని ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. దీనికి సమాధానం ఇక్కడ ఉంది. స్వామి ప్రసాదమైన పచ్చ కర్పూరాన్ని పాలల్లో వేసుకుని తాగాలి. దాంతో స్వామి ప్రసాదాన్ని సేవించినట్లు అవుతుంది. పచ్చ కర్పూరాన్ని కొబ్బరి … Read more

తిరుమ‌ల‌లో ఉన్న ఈ తీర్థాల గురించి మీకు తెలుసా..? వీటిలో స్నానం చేస్తే ఎంతో పుణ్యం..!

మన దేశం కర్మభూమి. మహనీయులు సంచరించిన పవిత్రభూమి. కశ్మీరం నుంచి కన్యాకుమారం వరకు ఎన్నో విశేషాలు,వింతలు. ప్రకృతి ప్రసాదించిన అద్భుత విశేషాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి వాటిలో తీర్థాలు మరీ ప్రత్యేకత సంతరించుకున్నాయి. దేశంలో వెలిసిన ప్రాచీన తీర్థాలకు ఆధ్మాత్మికమైన కొన్ని కథలు పురాణాలలో, వ్యాసాలలో, గ్రంథాలలో వర్ణించబడి వున్నాయి. దేవతలు, రాక్షసుల మధ్య జరిగిన సంఘర్షణలో కొన్ని తీర్థస్థానాలు పుట్టుకువస్తే… మరికొన్ని తీర్థాలు మునులు చేసిన ఘోర తపస్సుకు నిలయంగా వెలిశాయి. అందులో ముఖ్యంగా ఆంధ్రరాష్ట్రంలోని … Read more

తిరుమ‌ల శ్రీ‌వారి హుండీ గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా..?

తిరుమల కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ ప్రతీది విశేషమే. అలాంటి వాటిలో కొప్పర గురించి తెలుసుకుందాం… తిరుమల కొప్పెర అంటే మూతి వెడల్పుగా ఉండే లోహపాత్ర అని అర్థం. తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయంలో హుండీ గబగబా నిండిపోతూ ఉంటుంది కాబట్టి పెద్ద గంగాళంలా ఉండే పాత్రను హుండీగా తెల్లనిగుడ్డ అడుగు భాగంలో ఉంచుతారు. ఆ హుండీ పాత్రను కొప్పెర అంటారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ కొప్పెరలను హుండీలుగా వాడతారు. హుండీ నిండిందని తెలుస్తూనే అక్కడే … Read more

తిరుమ‌ల‌ను సంద‌ర్శిస్తున్నారా..? అయితే క‌చ్చితంగా ఈ నియ‌మాల‌ను పాటించాల్సిందే..!

తిరుమలను దర్శించుకునే భక్తులు మరచిపోకుండా ఆచరించవలసిన సంప్రదాయాలు కొన్ని ఉన్నాయి. వీటిని పాటించడం ఇక్కడి క్షేత్ర సంప్రదాయం. తిరుమల క్షేత్రంలో అడుగు పెట్టినవారు తొలిగా శుభ్రంగా సకలపాపాలు తొలగే శ్రీస్వామి పుష్కరిణి దివ్యతీర్థంలో స్నానం చేయాలి. పుష్కరిణి స్నానం తరువాత పుష్కరిణీ తీరంలోనే ఉండే ఆదివరాహస్వామివారిని మొదటగా దర్శించుకోవాలి. శ్రీస్వామి పుష్కరిణితో పాటు తిరుమల కొండల్లో ఉన్న దివ్యతీర్థాలను దర్శించి పుణ్యస్నానాలు ఆచరించాలి. శ్రీవేంకటాచల క్షేత్రంలోని తొలిదైవం ఆదివరాహస్వామి. ఈయననే శ్వేత వరాహస్వామి అంటారు. క్షేత్ర సంప్రదాయం … Read more

తిరుమ‌ల 7 కొండ‌ల విశిష్ట‌త ఏమిటో, వాటి అర్థాలు ఏమిటో తెలుసా..?

తిరుమల శ్రీనివాసుడని ఏడు కొండలవాడు అని కూడా పిలుస్తాం.. ఇంతకీ ఆ ఏడు కొండలు ఏంటి.. వాటి ప్రత్యేకత ఏంటి తెలుసుకుందాం.. ఆ ఏడు కొండలు ఇవే.. 1. వృషాద్రి 2. వృషభాద్రి 3. గరుడాద్రి 4. అంజనాద్రి 5. శేషాద్రి 6. వేంకటాద్రి 7. నారాయణాద్రి. ఏడు చక్రాలు దాటితే ఆనందానుభూతి కలుగుతుంది. ఆనంద నిలయం ఎక్కడ ఉంటుంది. బ్రహ్మ స్థానం లో ఉంటుంది. అందుకనే ఆయన 7 కొండలు పైన ఉంటాడు. ఈ 7 … Read more

తిరుమలలో ఈ స్వామిని దర్శిస్తే భోగభాగ్యాలు లభిస్తాయి!

తిరుమల అంటే తెలియనివారు ఉండరు. అక్కడ కలియుగ ప్రతక్ష దైవం వేంకటేశ్వరుడు అర్చితామూర్తిగా మనకు దర్శనమిస్తారు. అటువంటి క్షేత్రంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. అయితే తిరుమల వేంకటేశ్వర గర్భాలయానికి సమీపంలో ఉన్న ఒక మూర్తిని దర్శిస్తే తప్పక భోగభాగ్యాలు, యోగం లభిస్తుందని ప్రతీక. ఆ వివరాలు తెలుసుకుందాం… వేంకటేశ్వరస్వామి దేవాలయంలో గర్భగుడికి సమీపంలో స్వామివారి ఆలయానికి ఈశాన్య దిక్కున యోగ నరసింహ స్వామి వారి ఆలయం ఉంది. విమాన ప్రదక్షిణ పూర్తి చేసుకొని తిరిగి వెళుతున్నప్పుడు రామానుజులవారి … Read more

ఏయే సమయాల్లో తిరుమలకు వెళ్తే మరీ రద్దీ లేకుండా హాయిగా స్వామివారిని దర్శించుకోవచ్చు?

నేను నా పెళ్ళికి ముందు ఒక సంవత్సరంలో 10 నుంచి 20 సార్లు తిరుపతి స్వామి దర్శనానికి వెళ్లే వాడిని , ఆ అనుభవంతో కొన్ని సలహాలు ఇస్తున్నాను , ట్రై చేసి చూడండి. దర్శనము మంగళ, బుధ , గురు వారాలలో ప్లాన్ చేసుకుంటే మీకు ఉచిత దర్శనం కూడా 3 లేదా నాలుగు గంటలలో అయిపోతుంది . జనవరి 20 వ తేదీ నుంచి , మార్చ్ 20 వ తేదీ వరకూ భక్తుల … Read more

తిరుమ‌ల గురించి చాలా మందికి తెలియ‌ని విష‌యాలు ఇవే..!

తిరుమల తిరుపతి దేవస్థానం.. దేవుడిని ప్రత్యక్షంగా చూడాలంటే తిరుమల వెళ్లాలంటారు పెద్దలు. తిరుమలలో కొలువై ఉన్న కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని చూస్తే ప్రత్యక్షంగా దేవుడిని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఆ భావనను వ్యక్తపరచలేం. తిరుమల స్వామిని దర్శించుకున్నాక మనసు కూడా ఎంతో ఉల్లాసంగా, ప్రశాంతంగా, పాజిటివ్ గా అనిపిస్తుంది. అందుకే కాబోలు.. తిరుమలకు జనాలు క్యూ కడుతుంటారు. అయితే.. కేవలం శ్రీవారిని దర్శించుకోవడానికి లక్షల మంది తిరుమలకు వెళ్తారు. కానీ.. తిరుమల శ్రీవారి ఆలయం … Read more