గుడిలో తీర్థం ఎందుకు ? తీర్థం తీసుకుంటే ఏం ఫలితం ?

గుడిలో తీర్థం తీసుకోవడం అనేది హిందూ మతంలో ఒక పుణ్యకార్యం. తీర్థం తీసుకోవడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా, అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. తీర్థం ఎందుకు? భగవంతుడిని ఆరాధించిన తరువాత తీర్థం తీసుకోవడం ఒక పుణ్యకార్యం . తీర్థం తీసుకోవడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది . అకస్మాత్తుగా మరణం సంభవించకుండా, అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది . సకల పాపాలన్నీ తొలగిపోతాయి . పంచామృత అభిషేకం చేసిన తీర్థం … Read more

తిరుమ‌ల‌లో ఉన్న ఈ తీర్థాల గురించి మీకు తెలుసా..? వీటిలో స్నానం చేస్తే ఎంతో పుణ్యం..!

మన దేశం కర్మభూమి. మహనీయులు సంచరించిన పవిత్రభూమి. కశ్మీరం నుంచి కన్యాకుమారం వరకు ఎన్నో విశేషాలు,వింతలు. ప్రకృతి ప్రసాదించిన అద్భుత విశేషాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి వాటిలో తీర్థాలు మరీ ప్రత్యేకత సంతరించుకున్నాయి. దేశంలో వెలిసిన ప్రాచీన తీర్థాలకు ఆధ్మాత్మికమైన కొన్ని కథలు పురాణాలలో, వ్యాసాలలో, గ్రంథాలలో వర్ణించబడి వున్నాయి. దేవతలు, రాక్షసుల మధ్య జరిగిన సంఘర్షణలో కొన్ని తీర్థస్థానాలు పుట్టుకువస్తే… మరికొన్ని తీర్థాలు మునులు చేసిన ఘోర తపస్సుకు నిలయంగా వెలిశాయి. అందులో ముఖ్యంగా ఆంధ్రరాష్ట్రంలోని … Read more

Theertham : తీర్ధం ఎలా తీసుకోవాలి..? మూడు సార్లు ఎందుకు తీసుకోవాలి..? తీసుకున్నాక త‌ల‌కు రాసుకోవాలా..?

Theertham : ఇంట్లో పూజ చేసినప్పుడు, గుడిలో లేదా ఇంకెక్కడైనా దేవుడిని దర్శించుకున్న తర్వాత తీర్ధం తీసుకుంటాం. తీర్ధం యొక్క విశిష్టత ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తీర్ధం తీసుకునేప్పపుడు మూడు సార్లు తీర్ధం ఇస్తారు. కానీ తీర్ధాన్ని మూడు సార్లు ఎందుకు తీసుకోవాలి.. అన్నది ఎప్పుడైనా ఆలోచించారా..? మన పురాణాల ప్రకారం తీర్ధం అంటే తరింపజేసేది అని అర్ధం. దీన్ని మూడుసార్లు తీసుకుంటే.. భోజనం చేసినంత శక్తి వస్తుందని అంటారు. తీర్ధం తీసుకునేటప్పుడు ఆరోగ్యకరమైన భావంతో తీసుకోవాలి. ఈ … Read more

Theertham : తీర్థం తీసుకున్న అనంత‌రం చేతుల‌ను త‌ల‌కు తుడుచుకోవాలా..?

Theertham : మ‌నం దైవ ద‌ర్శ‌నం కొర‌కు, మాన‌సిక ప్ర‌శాంత‌త కొర‌కు అప్పుడ‌ప్పుడూ దేవాల‌యాల‌కు వెళ్తూ ఉంటాం. దేవాల‌యాల్లో దైవ ద‌ర్శ‌నం, పూజాది కార్య‌క్ర‌మాలు ముగిసిన త‌రువాత మ‌న‌కు అర్చ‌కులు తీర్థాన్ని ఇస్తారు. చాలా మంది తీర్థాన్ని తీసుకున్న తరువాత దానిని సేవించి ఆ చేతిని త‌ల‌కు రుద్దుకుంటూ ఉంటారు. అస‌లు తీర్థాన్ని తీసుకున్న త‌రువాత చేతిని త‌ల‌కు తుడుచుకోవ‌చ్చా లేదా..అస‌లు శాస్త్రం ఏం చెబుతుంది..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. దేవాల‌యంలో మూల విరాట్ ను అభిషేకించిన … Read more

దేవాలయంలో మూడు సార్లు తీర్థం ఎందుకు తీసుకుంటారంటే..?

సాధారణంగా మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుడిని దర్శనం చేసుకున్న తర్వాత పురోహితులు తీర్థం ప్రసాదంగా ఇస్తారు. అయితే తీర్థం ఆలయంలో ఒకసారి కాకుండా మూడు సార్లు ఇవ్వడం మనం చూస్తుంటాం. ఈ విధంగా తీర్థం మూడుసార్లు ఇవ్వడానికి గల కారణం ఏమిటో చాలా మందికి తెలియదు. అయితే తీర్థం మూడుసార్లు ఇవ్వడానికి గల కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆలయానికి వెళ్ళినప్పుడు పురోహితులు తీర్థం వేసేముందు అకాల మృత్యు హరణం సర్వ వ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం … Read more