గుడిలో తీర్థం ఎందుకు ? తీర్థం తీసుకుంటే ఏం ఫలితం ?
గుడిలో తీర్థం తీసుకోవడం అనేది హిందూ మతంలో ఒక పుణ్యకార్యం. తీర్థం తీసుకోవడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా, అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. తీర్థం ఎందుకు? భగవంతుడిని ఆరాధించిన తరువాత తీర్థం తీసుకోవడం ఒక పుణ్యకార్యం . తీర్థం తీసుకోవడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది . అకస్మాత్తుగా మరణం సంభవించకుండా, అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది . సకల పాపాలన్నీ తొలగిపోతాయి . పంచామృత అభిషేకం చేసిన తీర్థం … Read more









