శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామికి మ‌ట్టి కుండ‌లోనే ఎందుకు నైవేద్యం పెడ‌తారు..?

వజ్ర వైఢూర్యాలతో, మరకత మణి మాణిక్యాల నడుమ తులతూగే శ్రీవేంకటేశ్వరుడు రోజూ స్వీకరించే ప్రసాదం తయారు చేసే పాత్ర ఏమై ఉంటుంది? వెండి, బంగారు గిన్నెల్లో వండుతారని అనుకుంటాము కదా! కానే కాదు. ఆ మహిమాన్వితుడు కూడా అందరిలానే మామూలు మట్టి కుండలో వండిన ప్రసాదమే స్వీకరిస్తాడు ఇప్పటికీ. అందులోనూ కట్టెలపొయ్యి మీద వండితేనే ఆయనకి అత్యంత ఇష్టం. ఇది వందల ఏళ్లనాటి ఆచారం. సంపద పెరిగినా ఆయన అభిరుచి మారలేదు. ఒళ్ళంతా బంగారమే అయినా ఆయన … Read more

ప‌ర‌శురాముడి గురించి చాలా మందికి తెలియ‌ని నిజాలు ఇవి..!

పరశురాముడి గురించి తక్కువగా తెలిసిన నిజాలు, పరశురాముడి గురించి మీరు తెలుసుకోవాల్సిన అవసరమున్న విషయాలు, మీరు పరశురాముడి గురించి తెలుసుకోవాలనుకున్న నిజాలు, పరశురాముడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నవి ఏమిటి. విష్ణు మూర్తి ఆరవ అవతారమే పరశురాముడు, ఇతను బ్రాహ్మణ సప్తరిషి జమదగ్ని ఆయన భార్య రేణుక కు పుట్టాడు. త్రేతాయుగంలో జన్మించిన ఈయన హిందూమతంలో ప్రసిద్ది పొందిన ఏడుగురు అమరవీరులలో ఒకడు. ఈన పుట్టుకతో బ్రాహ్మణుడు అయినప్పటికీ, క్షత్రియుల దూకుడు, ధైర్యం కలిగినవాడు, అందుకే ఈయ‌నకి … Read more

శ్రీరాముడు పుట్టింది ఎక్క‌డో తెలుసు.. ఆయ‌న డేట్ ఆఫ్ బ‌ర్త్ తెలుసా..!

శ్రీరాముడు హిందువుల ఆరాధ్య దైవం. భార‌త‌దేశ వ్యాప్తంగా ఎన్నో సంచ‌ల‌నాల‌కు కేంద్ర బిందువుగా ఉన్న పవిత్ర క్షేత్రం అయిన అయోధ్య‌కు శ్రీరాముడికి ఉన్న సంబంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక శ్రీరాముడు ఎప్పుడు పుట్టాడు ? నిజంగానే ఆయ‌న అయోధ్య వీథుల్లో న‌డియాడాడా ? రాయ‌య‌ణ ఇతివృత్తానికి అయోధ్యే కీల‌కంగా నిలిచిందా ? దీనిపై పురాతత్వ శాస్త్ర‌వేత్త‌లు చేసిన ప‌రిశోధ‌నల్లో ఏం తేలింది ? శ్రీరాముడు ఎక్క‌డ పుట్టాడు ? ఆయ‌న ఎప్పుడు పుట్టాడు ? పురాణాలు … Read more

తిరుమ‌ల శ్రీ‌వారి విగ్ర‌హానికి గ‌డ్డంపై ప‌చ్చ‌క‌ర్చూరం, చంద‌నం ఎందుకు పెడ‌తారు..?

ఏడు కొండల పై వెలిసిన శ్రీ వేంకటేశ్వరుని దేవాలయం విశ్వ విఖ్యాత మైంది. ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూర్ జిల్లాలో తిరుపతి పట్టణంలో కలదు. ఈ దేవాలయాన్ని ప్రతి ఏటా లక్షలాది యాత్రికులు దర్సిన్చుకుంటారు. భగవంతుడు శ్రీనివాసుడికి తమ ముడుపులు, కానుకలు సమర్పించి స్వామీ ఆశీస్సులు పొందుతారు. తిరుపతి ఏడు కొండలపై నివాసుడైనా విశ్వమందున్న అనేక భక్తులకు కల్పతరువుగా, వరాల వేల్పుగా అందరికి తెలుసు. తల నీలాలనుండి, క్యూలో దర్శనం దాకా ప్రతివారి జీవితంలోనే మరపురాని … Read more

తిరుమ‌ల వెంక‌టేశ్వ‌ర స్వామికి త‌ల‌నీలాల‌ను ఎందుకు స‌మ‌ర్పించాలి..? దీని వెనుక ఉన్న క‌థేమిటి..?

ధర్మశాస్త్రాల ప్రకారం…మనం చేసే సర్వ కర్మల పాపఫలం మన వెంట్రుకలకు చేరుతుంది. దాని వల్ల అవి పాపాలకు నిలయంగా మారతాయి. కాబట్టి మన పాపాలను వదిలించుకోవాలంటే, వాటిని తమలో నింపుకున్న వెంట్రుకలను తీసేయాలి. ఆ పని దేవుని సన్నిధిలో జరిగితేనే మనం సంపూర్ణంగా పరిశుద్ధులవుతాము. ఈఉద్దేశంతోనే తలనీలాలు సమర్పించే ఆచారం మొదలయింది. కాబట్టి తలనీలాలు సమర్పించడమంటే …ఇంతవరకూ ఎన్నో పాపాలు చేశాం, వాటిని విడిచి ఇకపై పవిత్రంగా జీవిస్తా అని దేవునికి మాటివ్వడమన్న మాట..! అంతే కాదు … Read more

కృత యుగంలో మ‌నుషుల స‌గ‌టు ఆయుర్దాయం 1 ల‌క్ష సంవ‌త్స‌రాలట తెలుసా..?

ప్ర‌స్తుత త‌రుణంలో ఒక మ‌నిషి ఆయుర్దాయం ఎంతో మ‌న‌కు తెలుసు క‌దా..! 60 నుంచి 70 ఏళ్ల వ‌ర‌కే మ‌నుషులు బ‌తుకుతున్నారు. కానీ మ‌న పూర్వీకుల ఆయుర్దాయం ఇంకా ఎక్కువగానే ఉండేది. ఒక్కొక్క‌రు ఎంత లేద‌న్నా 100 నుంచి 120 సంవ‌త్స‌రాల వ‌రకు బ‌తికారు. అయితే మ‌రి… మ‌న పురాణాల్లో చెప్పిన‌ట్టుగా క‌లియుగానికి ముందున్న కృత యుగం (స‌త్య యుగం), త్రేతా యుగం, ద్వాప‌ర యుగం ల‌లో మ‌నుషుల ఆయుర్దాయం ఎంతో తెలుసా..? అదే ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

గోదావ‌రి న‌దికి అస‌లు ఆ పేరు ఎలా వ‌చ్చింది..? న‌ది ఎలా పుట్టింది..? దీని క‌థేమిటి..?

పూర్వం దండకారణ్యంలో గౌతముడనే మహర్షి.. బ్రహ్మను గూర్చి కఠోర తపస్సు చేశాడు. ఆ ముని తపస్సుకు మెచ్చిన బ్రహ్మ.. ప్రత్యక్షమయ్యి, నీవు ఏ ధాన్యం నేలపై విత్తినా, అది వేసిన జాములో పంట అవుతుంది అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు. గౌతముడు సంతోషించి తన భార్య అహల్యతో శతశృంగమనే పర్వత ప్రాంతంలో ఆశ్రమం నిర్మించుకొని, బ్రహ్మ ఇచ్చిన వరమహిమతో, అతిథి సత్కారాలు చేస్తూ జీవనం సాగించారు. ఆ కాలంలో ఒక 12 సంవత్సరాలు కరువువచ్చి పంటలు పండకపోయినా, వరమహత్యంతో … Read more

శ్రీ‌కృష్ణదేవ‌రాయ‌లు స‌రిగ్గా అదే తేదీన చ‌నిపోయార‌ట‌..!

విజయనగర మహాసామ్రాజ్య విస్తరణలో యుగ పురుషుడిగా ఆయనకు చారిత్రక నేపథ్యం ఉంది. సుపరిపాలన, రాజనీతిలో నిలిచిన రాజుల్లో ముందు వరుసలో ఉన్న ఆయన, మహాసామ్రాజ్యాధీశుడుగా.. సకల కళా వల్లభుడిగా పేరు గాంచారు. అయితే అంతుచిక్కని రహస్యంగా మారిన అతని నిష్క్రమణపై చారిత్ర ఆధారం లభించినట్టేనని తేల్చేశారు చరిత్రకారులు. విజయనగర మహాసామ్రజ్య విస్తరణలో శ్రీకృష్ణదేవరాయల దక్షతకు చరిత్రే సాక్ష్యం. ఆయన కళాభిమానానికి హంపి సహా దక్షిణ భారత్‌లో నేటికి సగర్వంగా నిలిచిన చారిత్రక కట్టడాలే నిదర్శనం. ఆయన సాహితీ … Read more

క‌ర్ణుడి నుంచి మ‌నం నేర్చుకోవాల్సిన గొప్ప విష‌యాలు ఇవే..!

మహాభారతంలోని పాత్రలలో కర్ణుడు ఒకరు. తన జీవితాంతం కర్ణుడు కర్మను నమ్మాడు. తన జీవితాన్ని చాలా ధైర్యంగా ఆస్వాదించాడు. తన జీవితంలో అనేక సమస్యలు, కష్టాలు ఎదుర్కొన్నాడు. కానీ.. కర్ణుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలెన్నో ఉన్నాయి. మహాభారత యుద్ధంలో కర్ణుడి సద్గుణాలు మనం తెలుసుకోవచ్చు. కర్ణుడి ద్వారా మనకు ఎన్నో విలువలు అర్థమవుతాయి. ఎలాంటి కష్టాన్నైనా.. ఓర్పుతో ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని మహాభారతంలో కర్ణుడి ద్వారా తెలుసుకోవాలి. ఇది మాత్రమే కాదు.. కర్ణుడి నుంచి నేర్చుకోవాల్సిన, … Read more

శ్రీ‌కృష్ణుడి చేతిలో పిల్ల‌న‌గ్రోవి ఎందుకు ఉంటుంది..? దాని అర్థం ఏమిటి..?

హిందూ ధర్మంలో చాలా మంది దేవతలకి ప్రత్యేక శక్తి ఉంటుంది అలానే దేవుళ్ళకి దేవతలకి వారి సొంత సంగీత వాయిద్యాలు కూడా ఉంటాయి. శివుడి చేతిలో డమరుకం సరస్వతి దేవి చేతిలో వీణ ఉంటాయి. అలానే కృష్ణుడి చేతిలో చూసుకున్నట్లయితే వేణువు ఉంటుంది వేణువు లోని మాధుర్యం ఇంత అంతా కాదు. శ్రీకృష్ణుడి కి వేణుని ఎవరిచ్చారు అనేది కూడా చాలా మందికి తెలియదు. విష్ణుమూర్తి భూమి పై జన్మించినప్పుడు వివిధ అవతారాలలో జన్మించారు. ద్వాపర యుగంలో … Read more