తిరుమ‌ల వెంక‌టేశ్వ‌ర స్వామికి త‌ల‌నీలాల‌ను ఎందుకు స‌మ‌ర్పించాలి..? దీని వెనుక ఉన్న క‌థేమిటి..?

ధర్మశాస్త్రాల ప్రకారం…మనం చేసే సర్వ కర్మల పాపఫలం మన వెంట్రుకలకు చేరుతుంది. దాని వల్ల అవి పాపాలకు నిలయంగా మారతాయి. కాబట్టి మన పాపాలను వదిలించుకోవాలంటే, వాటిని తమలో నింపుకున్న వెంట్రుకలను తీసేయాలి. ఆ పని దేవుని సన్నిధిలో జరిగితేనే మనం సంపూర్ణంగా పరిశుద్ధులవుతాము. ఈఉద్దేశంతోనే తలనీలాలు సమర్పించే ఆచారం మొదలయింది. కాబట్టి తలనీలాలు సమర్పించడమంటే …ఇంతవరకూ ఎన్నో పాపాలు చేశాం, వాటిని విడిచి ఇకపై పవిత్రంగా జీవిస్తా అని దేవునికి మాటివ్వడమన్న మాట..! అంతే కాదు … Read more

తిరుమల శ్రీవారికి గడ్డం కింద పచ్చ కర్పూరం పెట్టడం వెనుక ఉన్న అసలు రహస్యం..!!

భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి పొందిన దేవాలయాల్లో తిరుమల తిరుపతి దేవాలయం మొదటి స్థానంలో ఉంటుంది. అలాంటి తిరుమల శ్రీవారి గురించి గురించి భక్తులకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి.. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే శ్రీవారి గడ్డం కింద పచ్చకర్పూరం ఎందుకు పెడతారో ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు..అదేంటో మనం చూద్దాం.. పురాణ కథల ప్రకారం తిరుమలేశుని భక్తులలో అనంతాళ్వారు స్వామి అగ్రగణ్యుడు. ఇతడు నిత్యం స్వామివారిని పూజిస్తూ ధ్యానంలో ఉండేవారు. ఈయన ప్రతి రోజు … Read more

Tirumala Venkateswara Swamy : శ్రీ‌వారి గ‌డ్డం కింద ప‌చ్చ‌క‌ర్పూరం పెడ‌తారు.. ఎందుకో తెలుసా..?

Tirumala Venkateswara Swamy : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. పుణ్య‌క్షేత్రాల్లో అతిపెద్ద పుణ్య‌క్షేత్రంగా పేరుగాంచింది తిరుప‌తి. చిత్తూరు జిల్లాలో తిరుప‌తి ప‌ట్ట‌ణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వెలసింది. ఈ ఆల‌యాన్ని ద‌ర్శించుకునేందుకు భ‌క్తులు రోజూ కొన్ని ల‌క్ష‌ల్లో వ‌స్తూ ఉంటారు. కాలిన‌డ‌క‌న వ‌చ్చి శ్రీ‌వారికి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. గోవిందా గోవిందా అంటూ ఈ తిరుప‌తిని ప‌విత్ర క్షేత్రంగా చేశారు. ఏడుకొండ‌ల మీద వెల‌సిన శ్రీ‌వారి గురించి చెప్పాలంటే ఎంత … Read more