గోదావ‌రి న‌దికి అస‌లు ఆ పేరు ఎలా వ‌చ్చింది..? న‌ది ఎలా పుట్టింది..? దీని క‌థేమిటి..?

పూర్వం దండకారణ్యంలో గౌతముడనే మహర్షి.. బ్రహ్మను గూర్చి కఠోర తపస్సు చేశాడు. ఆ ముని తపస్సుకు మెచ్చిన బ్రహ్మ.. ప్రత్యక్షమయ్యి, నీవు ఏ ధాన్యం నేలపై విత్తినా, అది వేసిన జాములో పంట అవుతుంది అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు. గౌతముడు సంతోషించి తన భార్య అహల్యతో శతశృంగమనే పర్వత ప్రాంతంలో ఆశ్రమం నిర్మించుకొని, బ్రహ్మ ఇచ్చిన వరమహిమతో, అతిథి సత్కారాలు చేస్తూ జీవనం సాగించారు. ఆ కాలంలో ఒక 12 సంవత్సరాలు కరువువచ్చి పంటలు పండకపోయినా, వరమహత్యంతో … Read more