చనిపోయిన వారిని ఆ దేవాలయంలో బ్రతికించవచ్చట తెలుసా..?

ప్రపంచమంతా ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం దిశగా పరుగులు తీస్తోంది. ప్రతి ఒక్క పనికి టెక్నాలజీ వాడకం అధికమైపోయింది. దీంతో మానవుడి మనుగడ సులభతరమైంది. అయితే ఎంత టెక్నాలజీ వచ్చినా మనిషి చావును మాత్రం ఎవరూ ఆపలేకపోతున్నారు. మృత్యువు అంటూ వచ్చాక దానికి స్వాగతం చెప్పాల్సిందే కానీ.. దాన్నుంచి ఎవరూ తప్పించుకోలేరు. అయితే మన దేశంలో ఆ ప్రాంతంలో ఉన్న ఆలయంలో మాత్రం చనిపోయిన వారిని బతికించవచ్చట. ఏంటీ.. షాకింగ్‌గా ఉందా..? మరి ఆ ఆలయం ఎక్కడ … Read more