తిరుమ‌ల‌లో ఉన్న గొల్ల మండ‌పం క‌థ గురించి మీకు తెలుసా..?

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని ప్రతిరోజు లక్షలాదిమంది భక్తులు దర్శించుకుంటారు. అక్కడ కొండమీద ప్రతి ఒక్క నిర్మాణానికి ఒక గొప్ప చరిత్ర ఉంది. అయితే చాలామందికి ఆయా నిర్మాణాలు, అక్కడి విశేషాలు తెలియవు. ముఖ్యంగా స్వామి వారి దేవాలయంలో ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉన్న గొల్ల మండపం ఒక చారిత్రక నిర్మాణం. ప్రధాన ద్వారానికి ఎదురుగా విశాలమైన ప్రాంగణంలో సరిగ్గా ద్వారానికి ఎదురుగా సన్నగా, ఎత్తుగా ఒక మండపం ఉంటుంది. దానిమీద ధర్మ రక్షిత రక్షితః అనే బోర్డు … Read more