దేశంలోనే అత్యంత విశాల‌మైన కోనేరు క‌లిగిన ఆల‌యం ఇది.. ఎక్క‌డంటే..?

సాధారణంగా శివాలయాల్లో శివుడికి ఎదురుగా ఆయన వాహనం నంది కూర్చుని ఉంటుంది. కానీ ఇక్కడ నంది స్వామి పట్ల తన గౌరవాన్ని చూపుతూ నిలబడి ఉంటుంది. ఇక్కడి మరకత లింగ అభిషేకం నేత్రానందం కలిగించేది ఉంటుంది. ఆరు కాలాలలో ఇక్కడి శివుడికి ఆరాధన జరుగుతుంది. ఆ క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం.. తమిళనాడు లోని అత్యంత పురాతన ఆలయాలలో త్యాగరాజస్వామి ఆలయం ఒకటి. ఇది తమిళనాడులోని కుంభకోణానికి సమీపంలో ఉన్న ప్రసిద్ద పుణ్యక్షేత్రం. ఈ ఆలయాన్ని కమలాపురం అని…

Read More

మ‌న దేశంలో ఉన్న ఈ ఆల‌యాల‌ను కేవ‌లం ఒక్క‌రాత్రిలోనే నిర్మించార‌ట తెలుసా..?

మ‌న దేశంలో లెక్క లేన‌న్ని చారిత్రాత్మ‌క ఆల‌యాలు ఉన్నాయ‌ని అంద‌రికీ తెలిసిందే. ఒక్కో ఆల‌యానికి ఒక్కో చ‌రిత్ర‌, స్థ‌ల పురాణం ఉంటుంది. వాటిని క‌ట్టేందుకు కూడా చాలా రోజుల స‌మ‌యం ప‌డుతుంది. అయితే మీకు తెలుసా..? మ‌న దేశంలో ఉన్న ఇలాంటి చారిత్రాత్మ‌క ఆల‌యాలు కొన్ని మాత్రం రాత్రికి రాత్రే నిర్మాణ‌మై పోయాయ‌ట‌. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. ఇంత‌కీ ఆ ఆల‌యాలు ఏంటో, అవి ఎక్క‌డ ఉన్నాయో తెలుసుకుందామా..? గోవింద్ దేవ్ జీ మందిర్‌… ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని…

Read More

తిరుమల స్వామి గడ్డం కింద పచ్చకర్పూరం కథ తెలుసా!!

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు. ఆ మూర్తిని కొన్ని సెకన్లు దర్శించుకోవడానికి లక్షలాదిమంది భక్తులు ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చుకొని ఆ స్వామిని దర్శించుకుంటారు. తిరుమలలో ప్రతి అడుగు ఒక చరిత్ర. స్వామి దేవాలయంలో ప్రతి అడుగు వెనుక ఎంతో విశిష్టత. స్వామి ఆర్చితామూర్తి రూపంలో ఎన్నో గాథలు.. విశేషాలు, వింతలు ఉన్నాయి. అలాంటిదొకటి తెలుసుకుందాం… శ్రీవారి గడ్డం కింద నిత్యం పచ్చ కర్పూరంతో అలంకరిస్తారు దానికి కారణం తెలుసా? ఎందుకు పచ్చ కర్పూరంతో అలంకరిస్తారో దాని ఆంతర్యం…

Read More

ఈ ఆల‌యంలో పీత‌ల‌ను నైవేద్యంగా పెడితే రోగాలు న‌య‌మ‌వుతాయ‌ట‌..!

ఈ భూప్ర‌పంచంలో ఎన్నో వింత‌లు జ‌రుగుతుంటాయి. ఎన్నో అద్భుతాలు జ‌రుగుతుంటాయి. ఇక మ‌న దేశం ఎన్నో చారిత్రక‌, పురాత‌న దేవాల‌యాల‌కు నిల‌యం. ఎన్నో శ‌తాబ్దాల కింద‌ట నిర్మించినా ఇప్ప‌టికీ చెక్కు చెద‌రని ఆల‌యాలు కొన్ని ఉంటే, ఇంకా కొన్ని ఆల‌య ప‌రంగా ఎంతో పురాణ విశిష్ట‌త‌ను క‌లిగి ఉన్నాయి. అయితే గుజ‌రాత్ రాష్ట్రంలో ఉన్న ఆ శివాల‌యం మాత్రం చాలా భిన్న‌మైంది. ఈ ఆలయంలో శివుడికి నైవేద్యంగా భ్రతికి ఉన్న పీతలను నైవేద్యంగా సమర్పిస్తారు విచిత్రం. సూరత్…

Read More

ఈ వినాయ‌కుడికి పెన్నులతో అభిషేకం చేస్తే చ‌దువు బాగా వ‌స్తుంద‌ట‌..!

అయినవిల్లిలోని సిద్ధివినాయకుడు స్వయంభువుడు. తూర్పుగోదావ‌రి జిల్లా అమలాపురానికి 12 కి.మీ. దూరంలో ఉన్న అయినవిల్లి గ్రామంలో వెల‌సి ఉన్న సిద్ధి వినాయకస్వామి గురించి ఆంధ్రదేశంలో తెలియని వారుండరు. ఈయన కాణిపాకం వినాయకుడి కంటే ముందే ఇక్కడ కొలువై ఉన్నాడని చెబుతారు. అసలు కాణిపాకం పుణ్యక్షేత్రం కావడానికి ఈ అయినవిల్లి సిద్ధివినాయకుడే కారణమని స్థలపురాణం చెబుతుంది. ఈ ఆలయ ప్రాంగణంలో నిత్యం లక్ష్మీ గణపతి హోమం నిర్వహిస్తారు. ఇక్కడకు వచ్చిన భక్తులెవరైనా రూ.300 చెల్లించి ఈ హోమంలో పాల్గొనవచ్చు….

Read More

ఈ దుర్గాదేవిని నేరుగా చూసి ద‌ర్శించుకుంటే అష్ట‌క‌ష్టాల పాల‌వుతార‌ట‌..!

హిందూ పురాణాల ప్రకారం దాక్షాయణి లేదా సతీదేవి శరీర భాగాలు పడిన ప్రాంతాలు శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయని చెబుతారు. ఇలా ప్రసిద్ధి చెందిన శక్తిపీఠాల్లో ఒకటి గుజరాత్ లో కూడా ఉంది. అదే అంబాజీమఠ ఆలయం. దక్షయాగం సందర్భంగా దక్షాయని అవమానం పొంది ఆత్మహుతి చేసుకొంటుంది. భార్య వియోగం భరించలేని ఆ పరమశివుడు ఆమె శరీరాన్ని భుజం పై వేసుకొని ప్రళయ తాండవం చేస్తాడు. లయకారకుడైన శివుడు తన కర్తవ్యాన్ని మరిచి ఇలాగే ప్రవర్తిస్తూ ఉంటే పరిస్థితి…

Read More

దేవుళ్ల‌కు ఏయే నైవేద్యాలు పెడితే ఎలాంటి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చంటే..?

ప్రతివారు దేవుని పూజిస్తారు. ఏదో ఒకటి నైవేద్యంగా సమర్పిస్తారు. కోరికలు కోరుకుంటారు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. అయితే ఎక్కువమంది భక్తులు దేవుళ్లకు సమర్పించే నైవేద్యం అరటి పండ్లు. కొబ్బరికాయ తదితరాలు. అయితే ఆయా పండ్లు నైవేద్యంగా పెడితే చాలా రకాలుగా కోరికలు నెరవేరుతాయని వాటికి సంబంధించి విషయాలను పండితులు పేర్కొన్నవి తెలుసుకుందాం… అరటి పండు గుజ్జు నైవేద్యంగా పెట్టడం ద్వారా అప్పుల బాధ తొలగిపోతుంది. రావలసిన డబ్బు తిరిగి వస్తుంది. నష్టపోయిన నగదును పొందే అవకాశం,…

Read More

ఈ ఆల‌యంలోకి బ్ర‌హ్మ‌చారుల‌కు నో ఎంట్రీ.. ఎందుకంటే..?

ఈ భూమండ‌లంలో పేరుగాంచిన భారత దేశంలో పురాణ ప్రాధాన్యత కలిగిన దేవాలయాలతో పాటు కొన్ని విచిత్రమైన దేవాలయాలు కూడా ఉన్నాయి. అయితే ఈ ఆల‌యాల వెన‌క ఉన్న రహస్యాలు కనుగొనడం చాలా కష్టం. మ‌న దేశంలో ఒకే ఒక బ్రహ్మ దేవాలయం ఉంది. రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్‌కు పదకొండు కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 1580 అడుగుల ఎత్తులో ఉన్న ఒక సరస్సు. ఆ సరస్సు పేరైన పుష్కర్ క్రమంగా ఆప్రాంత మంతటికి స్థిరపడిదింది. ఇక్కడే బ్రహ్మదేవునికి…

Read More

శని వారం వీటిని తీసుకోకండి, తీసుకుంటే శని దేవుని ఆగ్రహానికి గురవ్వాలిసిందే !

శని దేవుడిని పూజించే సమయంలో తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఆ వ్యక్తి శని దేవుని కోపానికి గురవ్వక తప్పదు. మరి మీరు సైతం ప్రతి శనివారం ఆ శనీశ్వరుడిని పూజిస్తుంటే, ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకోవాలి. అంతేకాదు, శని దేవుడికి బాగా ఇష్టమైన రోజు శనివారం. ఆ రోజున వీటిని అస్సలు తినకండి. కొంతమంది ఏమీ పట్టించుకోకుండా తినేస్తుంటారు. కానీ వీటిని తింటే శని దేవుడికి బాగా కోపం వస్తుందట. వాటి…

Read More

శివ‌లింగం క‌నిపించని ఆల‌యం.. ఎక్క‌డ ఉందో, దీని ప్ర‌త్యేక‌త ఏమిటో తెలుసా..?

మన దేశంలో అతిపురాతన అద్భుత ఆలయాలు ఉన్నాయి. మ‌రి కొన్ని ఆలయాల్లో మనం చూసే అద్భుతాలకు ఇప్పటికీ కూడా సమాధానాలు లేవు. అలాంటి ఆలయాలలో ఈ ఆలయం ఒకటి. అయితే శివలింగం లేని శివాలయాన్ని ఎక్కడైనా చూసారా? కానీ కేరళలో అలాంటి శివాలయం కనిపిస్తుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన త్రిస్సూర్‌లో వడక్కునాథన్‌ ఆలయం ఉంది. కేరళలోని పురాతన ఆలయాల్లో ఇది ఒకటి. శివుణ్ని వీరు వడక్కునాథన్‌గా ఆరాధిస్తారు. ఈ ఆలయం కేరళీయుల నిర్మాణ శైలికి…

Read More