తులసి పక్కన వేరే మొక్కలను నాటితే ఎలాంటి కష్టాలు వస్తాయో తెలుసా?

హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తులసి మొక్క వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. తులసి చెట్టు ఇంట్లో ఉంటే మంచిదని, అంతా మంచే జరుగుతుందని నమ్మకం. పురాణాల్లోనూ దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో తులసిని ఎంతో భక్తితో పూజలు చేస్తారు. మహిళలు ఉదయాన్నే లేచి తలస్నానమాచరించి తమ పసుపు కుంకుమలు పదిలంగా ఉండాలని తులసిని పూజిస్తారు. రోజు ఉదయం, సాయంత్రం తులసి కోటకు పూజలు చేస్తారు. తులసిని లక్ష్మీదేవితో పోలుస్తారు. ఇక తులసి…

Read More

ఈ ఆల‌యంలో నిరంత‌రం మంటలు వ‌స్తూనే ఉంటాయి తెలుసా..? ఎక్క‌డ ఉందంటే..?

ప్రపంచం మొత్తం మీద ఎన్నో అతి పురాతన ఆలయాలు, అద్భుత శిల్పకళానైపుణ్యం ఉన్న ఆలయాలు ఉన్నట్టే, ఇప్పటికి ఎవరికీ అర్ధం కానీ కొన్ని అద్భుత ఆలయాలు ఉన్నాయి. వాటిలో హిమాచల్ ప్రదేశ్, కాంగడాకి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న‌ జ్వాలాముఖి ఆలయం కూడా ఒక‌టి. దక్షయజ్ఞం తర్వాత సతీదేవి తనను తను దహించివేసుకుంద‌నీ, అలా దహించుకుపోయిన శరీరం 18 ఖండాలుగా భూమ్మీద పడిందనీ చెబుతారు కదా. వాటినే మనం అష్టాదశ శక్తిపీఠాలుగా కొల్చుకుంటున్నాము. మరికొందరేమో 51 ప్రదేశాలలో…

Read More

రోజు రోజుకీ పెరిగిపోతున్న హ‌నుమంతుడు ఉన్న ఆల‌యం ఇది.. ఎక్క‌డ ఉందంటే..?

తమిళనాడు రాష్ట్రంలో నామక్కల్ ప్రదేశంలో ఆంజనేయస్వామి దేవాలయం చాలా ప్రసిద్ది. ఈ ఆలయానికి కొన్ని వేలసంవత్సరాల చరిత్ర అనేది ఉండగా, అతిపురాతన ఆలయంగా ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధిచెందింది. ఇక్కడ నిలువెత్తు ఆంజనేయ స్వామి దాదాపు 20 అడుగుల ఆంజనేయ విగ్రహంతో ఉండటం వల్ల బాగా ప్రసిద్ది చెందాడు. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఆంజనేయస్వామి ఎదురుగా ఉన్న ల‌క్ష్మీ నరసింహ స్వామికి చేతులు జోడిస్తూ దాస్యభావాన్ని ప్రకటిస్తున్నాడు. ఈ ఆంజనేయ స్వామి గర్భగుడికి పైకప్పు లేదు….

Read More

ఎంతో వింత‌లు ఉన్న జ‌లాశ‌యం ఇది.. ఇందులో దిగితే చ‌ర్మ వ్యాధులు న‌యం అవుతాయ‌ట‌..!

ఈ భూప్రపంచంలో మనకి తెలియని మిస్టరీలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఇది కూడా ఒక‌టి. ఈ జలాశయంలోని మిస్టరీ సాధారణ వ్యక్తులనే కాదు ఏకంగా డిస్కవరీ ఛానల్ వారిని కూడా ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు త్రాగించింది. ఆ జలాశయం పేరు భీంకుండ్. ఈ జలాశయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చతర్ పూర్ జిల్లాకి 80 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది. దీని ప్ర‌త్యేక‌త ఆసియాఖండంలో ఏవైనా నేచురల్ డిజాస్టర్స్ జరిగే ముందు ఈ జలాశయంలోని నీరు వాటంతటవే…

Read More

శివుడు మూడో క‌న్ను తెరిచిన ప్రాంతం ఇదే..! అక్క‌డ కాలిపోయిన చెట్టు ఇప్ప‌టికీ క‌నిపిస్తుంది..!

హిందూ పురాణాల్లో మ‌న్మ‌థుడి గురించి తెలుసు క‌దా..! అంద‌మైన రూపం, చెరుకుగ‌డ విల్లు, బాణాలు, సువాస‌న‌లు వెద‌జ‌ల్లే పూల‌తో అందరిలోనూ తాపాన్ని క‌లిగిస్తుంటాడు. కానీ మ‌న్మ‌థుడు ఒకానొక స‌మ‌యంలో శివుని మూడో క‌న్నుకు భ‌స్మ‌మ‌వుతాడు. అయితే మ‌న్మ‌థుడు అలా భ‌స్మ‌మైన ప్రాంతం మ‌న దేశంలో ఎక్క‌డ ఉందో తెలుసా..? కామేశ్వ‌ర్ ధామ్‌లో..! అవును, మీరు విన్న‌ది క‌రెక్టే..! ఇంత‌కీ శివుడు మ‌న్మ‌థున్ని ఎందుకు భ‌స్మం చేశాడో తెలుసా..? అదే ఇప్పుడు తెలుసుకుందాం. ఒకానొక స‌మ‌యంలో తార‌కాసురుడు అనే…

Read More

ఈ ఆల‌యంలో శివ‌లింగం రోజులో మూడు సార్లు రంగులు మారుతుంది తెలుసా..?

ధర్మభూమిగా పేరుగాంచిన భారత దేశంలో పురాణ ప్రాధాన్యత కలిగిన దేవాలయాలతో పాటు కొన్ని విచిత్రమైన దేవాలయాలు కూడా ఉన్నాయి. అందులో అటు పురాణ ప్రాధాన్యత ఉన్న దేవాలయాలతో పాటు దాదాపు ఐదేళ్ల క్రితం నిర్మించిన దేవాలయాలు ఉన్నాయి. అయితే హిందూ పురాణాల్లో మహాశివునికి అత్యంత ప్రాధాన్యతవుంది. అయితే దేశంలో ఉన్న పురాతన శివాలయాల్లో రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో ఉన్నఅచలేశ్వర మహాదేవ మందిరం ఒకటి. ఇక్కడి గర్భగుడిలోని శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ శివలింగం రోజులో మూడుసార్లు రంగులు…

Read More

ఈ ఆల‌యంలో ప‌డే నీడ ఎక్కడి నుంచో వ‌స్తుందో తెలియ‌దు.. అంతా మిస్ట‌రీనే..!

భారతదేశ చరిత్ర అతి ప్రాచీనమైనది, మహోన్నతమైనది అనటానికి నిలువెత్తు సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి విశిష్టమైన నిర్మాణాలు దేశంలోని ప్రతిమూలలో ఉన్నాయి. అధునాతన ఇంజినీరింగ్‌కు సవాలుగా నేటికి నిల్చి ఉన్న అద్భుత కట్టడం ఇది. ఆ దేవాలయంలో ఎల్లవేళలా ధ్వజస్తంభం నీడ దేవుడిపై పడుతూ ఉంటుంది. అలాంటి అబ్బురపరిచే దేవాలయం గురించి తెలుసుకుందాం… తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ పట్టణానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో పానగల్లు అనే గ్రామం ఉంది. అక్కడ ఛాయా సోమేశ్వర ఆలయం చాలా…

Read More

రామ‌ప్ప ఆల‌య విశేషాలు తెలుసా.. దీన్ని ఎలా నిర్మించారంటే..?

రామప్ప ఆలయాన్ని సుమారు 300 మంది శిల్పులు 40ఏళ్లపాటు కష్టపడి నిర్మించారు. 806 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన రామప్ప ఆలయాన్ని 1213లో కాకతీయరాజైన గణపతిదేవుడి సేనాధిపతి రేచర్ల రుద్రుడు నిర్మించాడు. 14 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన ఆలయంతో పాటు కాటేశ్వరాలయం, నందిమండపం, శిలశాసనంతో పాటు పరిసర ప్రాంతాల్లో 10 ఉప ఆలయాలు ఉన్నాయి. ప్రధాన ఆలయంలో ఎలాంటి విద్యుత్‌కాంతులు లేకుండా విరాజిల్లే రుద్రేశ్వరుడు, శివుడికి ఇష్టమైన త్రయోదశికి సూచనగా సూదిమొన పట్టే 13 రంధ్రాలతో చెక్కిన…

Read More

త‌మిళ ప్ర‌జ‌లు తిరుప‌తిని త‌మిళ‌నాడులో క‌ల‌పాల‌ని అడిగారా.. ఎందుకు..?

తమిళులు తిరుపతిని తమిళనాడు లో కలపని అడిగింది నిజమా ? అలా కలపడం వల్ల వాళ్ళకి కలిగే ప్రయోజనం ఎంటి ? హుండీ ఆదాయం కాకుండా ? అంటే.. దీనికి పూర్తి వ్యతిరేకం నేను విన్నది.. క్రింద రాస్తున్నాను. ఇది నేను చదివినది కాదు, విన్నది చెబుతున్నాను సుమా. నా స్వానుభవం ప్రకారం, కారణాలు ఏమైనా కానీ, స్వతహాగా తెలుగు వారికి భక్తి ఎక్కువ, దేవాలయాలు చుట్టూ తిరగడం అనేది ఎక్కువ. మద్రాసు (నేటి చెన్నై) బ్రిటిష్…

Read More

ఈ ప్రాంత వాసులు రాక్ష‌సిని దేవ‌త‌గా పూజిస్తారు.. ఎందుకో తెలుసా..?

భారత దేశం విభిన్న సంస్కృతి సంప్రదాయాల నిలయమన్న విష‌యం తెలిసిందే. సాధారణంగా ఎవరైతే మనకు మంచి చేస్తారో వారిని దేవుళ్లతో పోలుస్తాం. వారికి గుళ్లు కట్టి పూజలు చేస్తాం. ఇక చెడు చేసేవారిని దయ్యం, రాక్షసులుగాను భావిస్తాం. వారిని దూరం పెడుతాం. అయితే దేశంలో ఒకే ఒక చోట మాత్రం రాక్షసి హిడింబిని కుల దైవంగా పూజిస్తారు. ఇలా ఎందుకు చేస్తారు? ఎక్క‌డ చేస్తారు? అన్న‌ది ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.. హిమాచల్ ప్రదేశ్ లోని మనాలిలో హిడింబి…

Read More