భాషాభిమానం హ‌ద్దులు దాటి దుర‌భిమానంగా మారుతుందా..? త‌మిళుల పద్ధ‌తి అస‌లు బాగాలేదే..?

అరుణాచలంలో వ్యాపార బోర్డులు అన్నీ ప్రముఖంగా తమిళం లోనే ఉండాలని,తెలుగులో ఉండకూడదని, ఉన్నా సన్నగా క్రింద ఉండాలని, ఆ తిరువణ్ణామలై జిల్లా కలెక్టర్ ఆర్డర్ పాస్ చేశారట. అరుణాచలం ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. ఎన్నో రాష్ట్రాలనుండి అరుణాచలేశ్వరుడిని సందర్శించడానికి ఎంతో మంది సందర్శించే టూరిస్ట్ ప్రదేశం. అలాంటిది ఇలా వారి తమిళం తప్ప వేరే ఏ ఇతర భాషలు ఉండకూడదంటే ఎలా? పూర్తిగా తమిళంలో ఉన్న బోర్డులను చూస్తే మీకేమైనా అర్ధం అవుతుందా? ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తమిళ … Read more

తమిళులు సంఖ్యాపరంగా తెలుగువారి కన్నా తక్కువే అయినా దేశవ్యాప్తంగా వారికి కాస్త ఎక్కువ గుర్తింపు ఉంది. ఎందుకని?

సంఖ్యాపరంగా తమిళులు (7 కోట్లకు పైగా) తెలుగువారికంటే (9 కోట్లకు పైగా) తక్కువే, కానీ దేశవ్యాప్తంగా వారికి ఎక్కువ గుర్తింపు ఉన్నట్లు అనిపించవచ్చు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి, వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఇవే.. భాష & సంస్కృతి పై గౌరవం.. తమిళులు తమ భాషను గర్వంగా ఉపయోగిస్తారు – ప్రభుత్వాలు, ప్రజలు, మీడియా, సినిమాలు అన్నీ తమిళ భాష ప్రాధాన్యతను నడిపిస్తాయి. తెలుగులో మాత్రం భాష‌పై అంత పట్టు లేదు – ఇతర భాషల ప్రభావం … Read more

త‌మిళ ప్ర‌జ‌లు తిరుప‌తిని త‌మిళ‌నాడులో క‌ల‌పాల‌ని అడిగారా.. ఎందుకు..?

తమిళులు తిరుపతిని తమిళనాడు లో కలపని అడిగింది నిజమా ? అలా కలపడం వల్ల వాళ్ళకి కలిగే ప్రయోజనం ఎంటి ? హుండీ ఆదాయం కాకుండా ? అంటే.. దీనికి పూర్తి వ్యతిరేకం నేను విన్నది.. క్రింద రాస్తున్నాను. ఇది నేను చదివినది కాదు, విన్నది చెబుతున్నాను సుమా. నా స్వానుభవం ప్రకారం, కారణాలు ఏమైనా కానీ, స్వతహాగా తెలుగు వారికి భక్తి ఎక్కువ, దేవాలయాలు చుట్టూ తిరగడం అనేది ఎక్కువ. మద్రాసు (నేటి చెన్నై) బ్రిటిష్ … Read more

తమిళ ప్రజలు..మలేషియా, సింగపూర్ దేశాలకే ఎక్కువగా వలస ఎందుకు వెళ్తారో తెలుసా..!!

మన దేశం నుంచి చాలామంది అమెరికా బ్రిటన్ లాంటి దేశాలకు వెళ్లి అక్కడ సంపాదించుకొని మళ్లీ ఇండియాకు వస్తూ ఉంటారు. కొంతమంది అక్కడే శాశ్వతంగా ఉంటారు.. కానీ తమిళనాడు వాసులు మాత్రం ఎక్కువగా సింగపూర్,మలేషియా దేశాలకు వెళ్లడానికి ఇష్టపడతారు. అవునండి మీరు విన్నది నిజమే.. అమెరికా,బ్రిటన్ కంటే మలేషియా,సింగపూర్ వీరికి నచ్చుతుందట.. అసలు కారణమేమిటో చూద్దాం.. క్రీస్తు శకం 11 వ శతాబ్దం లో తమిళ సాహిత్యంలోనే మలేషియా గురించిన వర్ణన ఉంది. కేదాహు అనే రాష్ట్రాల … Read more

తమిళులు తండ్రి పేరుని తమ ఇంటి పేరుగా ఎందుకు పెట్టుకుంటారు?

నిజమే. స్వర్గీయ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పూర్తి పేరు ముత్తువేల్ కరుణానిధి, వారి కుమారుడు ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి పేరు ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్.. కరుణానిధి ఇంటిపేరు వారి తండ్రిదైతే , స్టాలిన్ ఇంటిపేరు వారి తండ్రి గారైన కరుణానిధి గారిది.. ఇలా తమిళనాడు లో ఇంటిపేరుగా తండ్రిపేరు పెట్టుకోవడమనే పద్ధతి పెరియార్ అనే పెద్దాయన కుల వివక్ష కు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం ఫలితంగా రూపుదిద్దుకుంది.. అంతకుముందు తమిళులు తమ కులాన్ని ఇంటిపేరుగా పెట్టుకునేవారుట … Read more