ఈ ఆలయంలో అంత‌కంత‌కు పెరిగిపోతున్న నంది విగ్ర‌హం ఉంది.. దీని ర‌హ‌స్యాన్ని ఎవ‌రూ క‌నిపెట్ట‌లేక‌పోయారు..

అప్పటి రోజుల లో రాజులు మహా తెలివి పరులు. ఎవరికీ అంతు చిక్కని విధంగా అద్భుతాలతో దేవాలయాలను నిర్మించారు. అవి ఇప్పుడు మంచి ఆదరణను పొందుతున్నాయి. అలాంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఆంధ్రప్రదేశ్ లో లెక్క లేనన్ని ఉన్నాయి. అందులో ఒకటి యాగంటి. అంతుచిక్కని అద్భుతాలు దాగివున్నాయి. ఈ దివ్యక్షేత్రంలో కొలువై ఉన్న నందీశ్వరుని విగ్రహం వెనుక పెద్ద రహస్యమే దాగివుంది.. ఇప్పటికీ ఎవ్వరూ ఆ విషయం పై ఒక క్లారిటీ ఇవ్వలేదు..ఆ గుడి విశేషాల గురించి ఇప్పుడు … Read more

రోజు రోజుకీ పెరిగే నంది విగ్ర‌హం ఉన్న ఆల‌యం.. ఎక్క‌డ ఉందో తెలుసా..?

యాగంటి ఆలయం ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధిచెందిన క్షేత్రం. ఇక్కడ వున్న నంది విగ్రహం మిస్టరీ ఇప్పటివరకూ వీడనేలేదు. మొదట్లో చిన్నగా ఉన్న ఈ నంది విగ్రహం రానురాను పెరుగుతూవచ్చి ఆలయప్రాంగణాన్ని ఆక్రమించుకుంది. యుగాంతంలో ఆ నంది పైకిలేచి రంకె వేస్తుందని అందరి భక్తులూ నమ్ముతూవుంటారు. మ‌రి వివ‌రాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లాలో బ్రహ్మం గారు నివసించిన బనగానపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపచేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి. యాగంటి బసవన్న … Read more