భారతదేశం అనేక సాంప్రదాయాలకు, విశ్వాసాలకు, ఆచార వ్యవహారాలకు పుట్టినిల్లు. ఇక్కడ నివసించే వివిధ రకాల మతస్తులు తమ మత పద్ధతులకు అనుగుణంగా ఆయా సాంప్రదాయాలను పాటిస్తారు. అయితే…
సాధారణంగా చాలా మంది పుట్టే సమయంలో కొన్ని మచ్చలతో పుడుతూ ఉంటారు. అలాగే కొంతమందికి నాలుకపై కొన్ని మచ్చలు వస్తూ ఉంటాయి. అయితే చాలామందికి నాలుకపై పుట్టుమచ్చ…
ఎన్నో సంప్రదాయాలు, ఆచారాలకు మన దేశంలో కొదవే లేదు..చాలా ఆచారాలను,సంప్రదాయాలను మూఢనమ్మకాలని కొట్టిపారేసినప్పటికి కొన్ని మాత్రం సంప్రదాయం,సైన్స్ కి పోలిక కలిగి ఉంటాయి..పోలికే కాదు చాలా సాంప్రదాయాలు…
షియా మరియు సున్నీ ఇస్లాం లోని రెండు ప్రధాన శాఖలు. ఇవి 7వ శతాబ్దంలో ప్రవక్త ముహమ్మద్ మరణం తరువాత విభజించబడ్డాయి, ఇది రాజకీయ మరియు మత…
పంచముఖ ఆంజనేయస్వామి అని మనం వినే ఉంటాం. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి గురించి మనకు రామాయణంలో వివరణ దొరుకుతుంది. అయితే ఈ పంచముఖ ఆంజనేయస్వామిని పూజిస్తే…
సోమవారాల్లో భక్తులు ఉపవాసం ఉండి, శివుడికి అభిషేకాలు చేయాలి. అనంతరం పార్వతీ దేవికి కుంకుమ పూజ చేయాలి. దీంతో వివాహిత స్త్రీలకు సౌభాగ్యం కలకాలం ఉంటుందని నమ్ముతారు.…
హిందువులు తప్పనిసరిగా పాటించే ఆచారాల్లో బొట్టు పెట్టుకోవడం కూడా ఒకటి. శుభ కార్యాలు జరిగినప్పుడు లేదా ఆలయాలకు వెళ్లినప్పుడు ప్రతి ఒక్కరు బొట్టును తప్పకుండా పెట్టుకుంటారు. అయితే…
ఓం త్రయంబకం యజామహే, సుగంధిం పుష్టి వర్ధనం, ఉర్వారుక మివ బంధనాత్, మృత్యోర్ ముక్షీయ మామృతాత్.. మనిషికి ఆయురారోగ్యాన్ని, సౌభాగ్యాన్ని దీర్ఘాయువును, ప్రశాంతతను, సంతోషాన్ని ఇచ్చేదే మహా…
భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి పొందిన దేవాలయాల్లో తిరుమల తిరుపతి దేవాలయం మొదటి స్థానంలో ఉంటుంది. అలాంటి తిరుమల శ్రీవారి గురించి గురించి భక్తులకు తెలియని చాలా విషయాలు…
మహాశివరాత్రి..హిందువులు జరుపుకునే పండుగల్లో ఒకటి..శివరాత్రి రోజు ఉపవాసం ఉండి,జాగారణ చేయడం ప్రత్యేకత..పెద్దసంఖ్యలో పెద్దలు,చిన్నపిల్లలు,మగవారు అందరూ ఉపవాసం ఉంటారు శివరాత్రినాడు ముఖ్యంగా ఏదైనా శివాలయాల్లో జాగారణ చేయడానికి మక్కువ…