సిక్కులు తలపాగా ఎందుకు ధరిస్తారు? దాని వెనకున్న కారణమేంటి?

భారతదేశం అనేక సాంప్రదాయాలకు, విశ్వాసాలకు, ఆచార వ్యవహారాలకు పుట్టినిల్లు. ఇక్కడ నివసించే వివిధ రకాల మతస్తులు తమ మత పద్ధతులకు అనుగుణంగా ఆయా సాంప్రదాయాలను పాటిస్తారు. అయితే ఒక్కో మతంలో వారి విశ్వాసాలకు అనుగుణంగా ఆచార వ్యవహారాలు ఉన్నట్టే సిఖ్ మతంలోనూ కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోదగినది తలపాగా (టర్బన్) కూడా ఒకటి. దీన్ని దస్తర్ అని కూడా అంటారు. అయితే సిక్కులు ఈ టర్బన్‌ను ఎందుకు ధరిస్తారు? తెలుసుకుందాం రండి. మన తెలుగు…

Read More

నాలుక మీద పుట్టుమచ్చలు ఉన్నాయా.. అయితే ప్రమాదమే..?

సాధారణంగా చాలా మంది పుట్టే సమయంలో కొన్ని మచ్చలతో పుడుతూ ఉంటారు. అలాగే కొంతమందికి నాలుకపై కొన్ని మచ్చలు వస్తూ ఉంటాయి. అయితే చాలామందికి నాలుకపై పుట్టుమచ్చ ఉంటే వారు ఏది అంటే అది జరుగుతుందని నమ్ముతూ ఉంటారు. మరి అది నిజమా కాదా అనేది ఇప్పుడు చూద్దాం.. సాధారణంగా పుట్టుమచ్చలు అనేవి వాటి యొక్క రంగును బట్టి ఫలితాలు అనేవి ఉంటాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. పుట్టుమచ్చ అనేది గోధుమరంగులో ఉందా నలుపు వర్ణంలో ఉందా,…

Read More

ఏమ‌తంలో లేని విధంగా మనకు మాత్ర‌మే . ఇంతమంది దేవుళ్లు ఎందుకు ఉన్నారో తెలుసా?

ఎన్నో సంప్రదాయాలు, ఆచారాలకు మన దేశంలో కొదవే లేదు..చాలా ఆచారాలను,సంప్రదాయాలను మూఢనమ్మకాలని కొట్టిపారేసినప్పటికి కొన్ని మాత్రం సంప్రదాయం,సైన్స్ కి పోలిక కలిగి ఉంటాయి..పోలికే కాదు చాలా సాంప్రదాయాలు ,ఆచారాలు మనకు ఏదో విధంగా హెల్ప్ చేస్తూనే ఉంటాయి… ఏ పండుగ చేసినా, ఏ కార్యం చేసినా.. ఏదో ఒక ఆచారం ఉంటూనే ఉంటుంది..వాటిల్లో ముగ్గు వేయడం,గొబ్బెమ్మ పెట్టడం..మామిడి తోరణాలు కట్టడం ప్రతి దాని వెనుక ఏదో ఒక ఉపయోగం ఉంటుంది..అవేంటో చూడండి.. మగవారికి మాలతో జపం చేసే…

Read More

షియా మరియు సున్నీ ముస్లింల మధ్య తేడాలు ఏమిటి?

షియా మరియు సున్నీ ఇస్లాం లోని రెండు ప్రధాన శాఖలు. ఇవి 7వ శతాబ్దంలో ప్రవక్త ముహమ్మద్ మరణం తరువాత విభజించబడ్డాయి, ఇది రాజకీయ మరియు మత సంబంధిత కారణాల వల్ల మాత్రమే జరిగింది. నేడు ప్రపంచంలోని ముస్లింలలో 85-90% సున్నీలు, 10-15% షియాలు ఉన్నారు. షియా మరియు సున్నీ ముస్లింల మధ్య ప్రధాన తేడాలు. నాయకత్వం విషయంలో: సున్నీలు: అబూ బక్ర్ ను మొదటి ఖలీఫాగా గుర్తిస్తారు. షియాలు: అలీని మొదటి ఇమామ్ గా స్వీకరిస్తారు….

Read More

పంచ‌ముఖ‌ ఆంజ‌నేయ స్వామిని పూజిస్తే ఎలాంటి శుభ ఫ‌లితాలు క‌లుగుతాయో తెలుసా ?

పంచముఖ ఆంజనేయస్వామి అని మనం వినే ఉంటాం. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి గురించి మనకు రామాయణంలో వివరణ దొరుకుతుంది. అయితే ఈ పంచముఖ ఆంజనేయస్వామిని పూజిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా దృష్టి దోషాలు తొలగిపోతాయి. ఆయన్ని స్మరిస్తే సకల భూత, ప్రేత పిశాచ భయాలు తొలగిపోతాయి. ఐదు ముఖాలతో ఉండే హనుమంతుని ఒక్కో ముఖానికి ఒక్కో గుణం ఉంటుంది. ఆంజనేయుడు ముఖం ప్రధానంగా…

Read More

శివ‌లింగాన్ని పూజించే సమయంలో వాడకూడని 3 వస్తువులు.!

సోమవారాల్లో భ‌క్తులు ఉప‌వాసం ఉండి, శివుడికి అభిషేకాలు చేయాలి. అనంత‌రం పార్వ‌తీ దేవికి కుంకుమ పూజ చేయాలి. దీంతో వివాహిత స్త్రీల‌కు సౌభాగ్యం క‌ల‌కాలం ఉంటుంద‌ని న‌మ్ముతారు. ఒక‌ప్పుడు తుల‌సి భ‌ర్త అయిన శంఖాసురుడ‌నే రాక్ష‌సున్ని శివుడు సంహ‌రించాడ‌ట‌. దీని గురించి శివ పురాణంలో ఉంది. అప్ప‌టి నుంచి తుల‌సి ఆకుల‌తో శివున్ని పూజించ‌డం మానేశారు. ఇప్ప‌టికీ అదే ఆచారం కొన‌సాగుతోంది. ఒక వేళ ఎవ‌రైనా తుల‌సి ఆకుల‌తో పూజ చేస్తే వారికి అన్నీ అశుభాలే క‌లుగుతాయ‌ట‌….

Read More

నుదుటన బొట్టు ఎందుకు పెట్టుకోవాలి?

హిందువులు త‌ప్ప‌నిసరిగా పాటించే ఆచారాల్లో బొట్టు పెట్టుకోవ‌డం కూడా ఒక‌టి. శుభ కార్యాలు జ‌రిగిన‌ప్పుడు లేదా ఆల‌యాల‌కు వెళ్లిన‌ప్పుడు ప్ర‌తి ఒక్క‌రు బొట్టును త‌ప్ప‌కుండా పెట్టుకుంటారు. అయితే శివ‌, వైష్ణ‌వ ఆల‌యాల్లో బొట్టు పెట్టుకోవ‌డం వేరేగా ఉంటుంది. వైష్ణ‌వాల‌యంలో నిలువు బొట్టు ధ‌రిస్తే శివాల‌యంలో అడ్డు బొట్టు ధ‌రిస్తారు. ఈ క్ర‌మంలోనే బొట్టు రంగులోనూ అనేక మార్పులు ఉంటాయి. ఆంజ‌నేయ స్వామి ఆల‌యంలో సింధూరాన్ని ధ‌రిస్తే శివాల‌యంలో భ‌స్మాన్ని ధ‌రిస్తారు. అయితే మీకు తెలుసా.. అస‌లు బొట్టు…

Read More

ఈ చిన్న మంత్రం ..ప్రమాదాల నుంచి రక్షణ ఇస్తుంది!

ఓం త్రయంబకం యజామహే, సుగంధిం పుష్టి వర్ధనం, ఉర్వారుక మివ బంధనాత్, మృత్యోర్ ముక్షీయ మామృతాత్.. మనిషికి ఆయురారోగ్యాన్ని, సౌభాగ్యాన్ని దీర్ఘాయువును, ప్రశాంతతను, సంతోషాన్ని ఇచ్చేదే మహా మృత్యుంజయమంత్రం. శైవులు దీనిని రుద్రాభిషేకంలో, వైష్ణవులు పాంచరాత్రం దీక్షలో హోమ భస్మధారణ మంత్రంగా చెప్పుకుంటారు. ఈ మంత్రం పరమ పవిత్రమైనది, అత్యంత ప్రాచుర్యమైనది. క్షీర సాగర మథనంలో వచ్చిన విషాన్ని పరమేశ్వరుడు దిగమింగి మృత్యుంజయుడు అయ్యాడు. అందుకే ఈ మంత్రం జపించిన వారంతా ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు పొందుతారని…

Read More

తిరుమల శ్రీవారికి గడ్డం కింద పచ్చ కర్పూరం పెట్టడం వెనుక ఉన్న అసలు రహస్యం..!!

భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి పొందిన దేవాలయాల్లో తిరుమల తిరుపతి దేవాలయం మొదటి స్థానంలో ఉంటుంది. అలాంటి తిరుమల శ్రీవారి గురించి గురించి భక్తులకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి.. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే శ్రీవారి గడ్డం కింద పచ్చకర్పూరం ఎందుకు పెడతారో ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు..అదేంటో మనం చూద్దాం.. పురాణ కథల ప్రకారం తిరుమలేశుని భక్తులలో అనంతాళ్వారు స్వామి అగ్రగణ్యుడు. ఇతడు నిత్యం స్వామివారిని పూజిస్తూ ధ్యానంలో ఉండేవారు. ఈయన ప్రతి రోజు…

Read More

శివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ యొక్క ప్రాధాన్యత ఏమిటో తెలుసా.?

మహాశివరాత్రి..హిందువులు జరుపుకునే పండుగల్లో ఒకటి..శివరాత్రి రోజు ఉపవాసం ఉండి,జాగారణ చేయడం ప్రత్యేకత..పెద్దసంఖ్యలో పెద్దలు,చిన్నపిల్లలు,మగవారు అందరూ ఉపవాసం ఉంటారు శివరాత్రినాడు ముఖ్యంగా ఏదైనా శివాలయాల్లో జాగారణ చేయడానికి మక్కువ చూపుతారు భక్తులు..జాగరణ,ఉపవాసంతో,శివారాధనతో పాటు శివరాత్రి రోజు పాటించాల్సిన మరో నియమం ప్రదక్షిణలు.. మహాశివరాత్రి రోజున ప్రధానం మూడు పద్ధతుల్లో పరమేశ్వరుడిని అర్చించాలని పండితులు అంటున్నారు. వీటిలో మొదటిది శివార్చన, రెండోది ఉపవాసం, మూడోది జాగరణం. శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందే (ఐదు గంటలకు) నిద్రలేచి, స్నానాది కార్యక్రమాలను నెరవేర్చుకుని,…

Read More