శివరాత్రి కి ఈ ఒక్క పని చేస్తే కోటి జన్మల పుణ్య ఫలం..! అ పని ఏంటో తెలుసా ..? తప్పక చేయండి.!

మహాశివరాత్రి..హిందువులు జరుపుకునే పండుగల్లో ఒకటి..శివరాత్రి రోజు ఉపవాసం ఉండి,జాగారణ చేయడం ప్రత్యేకత..పెద్దసంఖ్యలో పెద్దలు,చిన్నపిల్లలు,మగవారు అందరూ ఉపవాసం ఉంటారు శివరాత్రినాడు ముఖ్యంగా ఏదైనా శివాలయాల్లో జాగారణ చేయడానికి మక్కువ చూపుతారు భక్తులు..జాగరణ,ఉపవాసంతో,శివారాధనతో పాటు శివరాత్రి రోజు పాటించాల్సిన మరో నియమం ప్రదక్షిణలు.. సాధారణంగా శివాలయాల్లో చేసే ప్రదక్షిణకు మిగిలిన ఆలయాల్లో చేసే ప్రదక్షిణలకు తేడా ఉంటుంది. శివాలయాల్లో ఎలాంటి ప్రదక్షిణలు చేయాలో అలా చేయటం వల్ల కలిగే ఫలితాలేమిటో మన పురాణాల్లో స్పష్టంగా పేర్కొన్నారు.శివాలయాల్లో ప్రదక్షిణలు ఎలా చేయాలో…

Read More

శివ‌పార్వ‌తుల క‌ల్యాణం జ‌రిగిన ప్ర‌దేశ‌మిదే… దీన్ని ద‌ర్శిస్తే దంప‌తుల‌కు స‌మ‌స్య‌లే ఉండ‌వ‌ట‌..!

హిందూ సాంప్ర‌దాయం ప్ర‌కారం పెళ్లి అంటే మూడు ముళ్ల బంధం. ఇద్ద‌రు దంప‌తులు ఒక్క‌ట‌య్యే శుభ ముహూర్తాన దేవ‌త‌లు, దేవుళ్లు కూడా ఆశీర్వ‌దిస్తారు. దంప‌తులిరువురు త‌మ జీవితంలో ఎలాంటి స‌మ‌స్య‌లు లేకుండా సుఖ సంతోషాల‌తో జీవించాల‌ని పెద్ద‌లు ఆశీర్వ‌దిస్తారు. అయితే భార్యాభ‌ర్త‌ల జీవితం మ‌రింత సుఖ‌మ‌యంగా ఉండాలంటే ఉత్త‌రాఖండ్‌లోని ఓ ప్రాంతంలో ఉండే శివాల‌యాన్ని ద‌ర్శించాల‌ట‌. దీంతో వారి స‌మ‌స్య‌ల‌న్నీ తొల‌గిపోతాయ‌ట‌. ఉత్త‌రాఖండ్‌లోని రుద్ర‌ప్ర‌యాగ్ జిల్లా త్రియుగి నారాయ‌ణ్ అనే గ్రామంలో వేల సంవ‌త్స‌రాల చ‌రిత్ర క‌లిగిన…

Read More

ఆ దేవాల‌యంలో హ‌నుమాన్ విగ్ర‌హం నోట్లో కొబ్బ‌రికాయ పెడితే అది ప‌గులుతుంది తెలుసా..?

దేవాల‌యాల‌కు వెళ్లిన‌ప్పుడు ఎవ‌రైనా దైవాన్ని ద‌ర్శించుకుని ఆ త‌రువాత కొబ్బరికాయ కొడ‌తారు. ఏ ఆల‌యంలోనైనా ఇలాగే ఉంటుంది. కొబ్బరికాయ కొట్టి దైవాన్ని మొక్కితే అనుకున్న‌వి నెర‌వేరుతాయ‌ని భ‌క్తుల న‌మ్మ‌కం. అయితే గుజ‌రాత్‌లో ఉన్న ఆ ఆల‌యంలో కొబ్బ‌రి కాయ‌ను కొట్టాల్సిన ప‌నిలేదు. ఆల‌యంలో ప్ర‌తిష్టించ‌బ‌డిన ఆంజ‌నేయ స్వామి విగ్ర‌హం నోట్లో కొబ్బరికాయ పెడితే చాలు, ఆ కొబ్బరికాయ రెండు ముక్క‌లై బ‌య‌ట‌కు వ‌స్తుంది. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. దీన్ని చూసేందుకు, అలా కొబ్బ‌రికాయ‌ను కొట్టేందుకు చాలా…

Read More

ఆహారం తినేట‌ప్పుడు ఎందుకు మాట్లాడ‌కూడ‌దంటారు..?

దేవుడికి నివేదన చేయడానికి ముందు విస్తట్లో ఉప్పు వడ్డించకూడదని పండితులు చెబుతున్నారు. స్వామికి సమర్పించే విస్తట్లో ఉప్పు మాత్రం ప్రత్యేకంగా వడ్డించకూడదని వారు అంటున్నారు. ఇక యోగశాస్త్రం ప్రకారం మనుష్యుని శ్వాసగతి 12 అంగుళాల దాకా ఉంటుంది. భోజనం చేసేటపుడు 20 అంగుళాల దాకా ఉంటుంది. మాట్లాడితే శ్వాసగతి ఎక్కువవుతుంది. కాబట్టి ఆయుష్షు తగ్గుతుంది. కనుక ఆహారం తీసుకునేటప్పుడు మాట్లాడకూడదు. అలాగే త్రయోదశినాడు వంకాయ తినకూడదు. అష్టమి నాడు కొబ్బరి తినకూడదని, పాడ్యమినాడు గుమ్మడికాయ తినకూడదని, పురాణాలు…

Read More

గుడిలో ధ్వజస్తంభం ఎందుకు ఉంటుందో తెలుసా..? ధ్వజస్తంభం వెనకున్న కథ ఇదే..!

మనలో చాలామందిమి గుడికి వెళ్తుంటాం.. మన కోరికలు తీర్చమని దేవున్ని వేడుకుంటాం.. గుళ్లోకి వెళ్లేముందు మనకు ధ్వజస్థంబం దర్శనమిస్తుంది..మనం ధ్వజస్థంబానికి మొక్కిన తర్వాతనే గుడిలో దేవుడి దగ్గరకెళ్తాం.. కానీ గుడిలో ధ్వజస్థంబం ఎందుకుంటుంది అని ఆలోచించారా…. గుడిలో ఉండే ధ్వజస్తంబం వెనుక ఒక కథ ఉంది.. కురుక్షేత్రం తర్వాత ధర్మరాజు సింహాసనాన్నిఅధిష్టించి రాజ్యాన్ని పాలిస్తుంటాడు…ప్రజల దగ్గర మెప్పుకోసం ధర్మమూర్తి గా పేరుపొందడం కోసం అనేక దాన ధర్మాలు చేస్తుంటాడు..అది సరికాదని శ్రీకృష్ణుడు ధర్మరాజుకి గుణపాఠం చెప్పాలనుకుంటాడు. అందుకని…

Read More

హిందువులు ఎందుకు నుదుట బొట్టు పెట్టుకుంటారు ?

హిందూ సాంప్రదాయంలో బొట్టు పెట్టుకోవడం తప్పనిసరి. అసలు ఎందుకు బొట్టు పెట్టుకుంటారు అనేది చాలా మందికి తెలియదు. నుదుటి భాగానికి అంగారకుడు అధిపతి, అంగారకుడిని అగ్ని దేవుడని పిలుస్తారు. అగ్ని రూపాన్ని సింధూర వర్ణంతో పోలుస్తూ ఉంటారు. కాబట్టి నుదిటి మీద ఎర్రని బొట్టు పెట్టుకోవడం అనేది ఆచారంగా మారింది. బొట్టు ఎర్రదనం గా తెల్లటి విభూదిని పూస్తే అగ్ని మాదిరి కనబడుతుంది. విభూతిని అందుకే మూడు వేళ్ళతో రాసుకుంటారు. కాబట్టి మనకు మూడు గీత మాదిరిగా…

Read More

శ్రీ‌కాళ‌హ‌స్తి ద‌ర్శ‌నం త‌రువాత ఏ దేవాల‌యానికి వెళ్ల‌కూడ‌దా..? ఎందుకు..?

తిరుమ‌ల తిరుప‌తి ద‌ర్శించుకునేందుకు వెళ్లే భ‌క్తులు శ్రీ‌వారి ద‌ర్శ‌నం ముగియ‌గానే చుట్టూ ఉన్న అన్ని దేవాల‌యాల‌ను ద‌ర్శించుకునేందుకు వెళుతుంటారు. పాప‌నాశ‌నం.. కాణిపాకం.. చివ‌ర‌గా శ్రీ‌కాళ‌హ‌స్తిని ద‌ర్శించుకుంటారు. ఇక‌ చివ‌ర‌గా శ్రీ‌కాళ‌హ‌స్తిని ద‌ర్శించుకున్న త‌రువాత మ‌రో దేవాల‌యానికి వెళ్ల‌కూడ‌ద‌ని చెబుతారు.. అలా వెళితే అరిష్టం అనే ఆచారం హిందూ సంప్ర‌దాయంలో కొన‌సాగుతూ వ‌స్తోంది. అస‌లు ఎందుకు అలా చేయాలి.. శ్రీ‌కాళ‌హ‌స్తి దేవాల‌యాన్నే ఎందుకు చివ‌ర‌గా ద‌ర్శించుకోవాలి.. శ్రీ‌కాళ‌హ‌స్తి ద‌ర్శ‌నం త‌రువాత మ‌రో గుడికి ఎందుకు వెళ్ల‌కూడదు.. వెళితే ఏమ‌వుతుంది….

Read More

పవిత్ర గంగాజలం గురించి చాలా మందికి తెలియ‌ని విష‌యాలు ఇవి..!

గంగానది….. హిందువుల‌ మతం, విశ్వాసం, స్వచ్ఛతలకు ప్రధాన సూచికంగా గంగానదిని భావిస్తారు. పురాతన కాలం నుండి మతపరమైన, పవిత్రమైన కార్యక్రమాలకు గంగానది జలాలను ఉపయోగిస్తున్నారు. కుటుంబంలో ఎవరు జన్మించినా, ఎవరైనా మృతి చెందినా గంగాజలాన్ని వారిపై చల్లితే పవిత్రులవుతారని విశ్వాసం. అందుకే ఈ గంగాజలాన్ని తమ ఇళ్ళలో, దేవుడి గుడిలో పెట్టుకొని పవిత్రమైనది భావిస్తారు. ఈ నీరు ఎన్ని రోజులైనా పాడవ్వదంటారు. ఈ నీటిని తీసుకోవడం వలన పాపాలు చేసినవారికి మోక్ష ప్రదానం లభిస్తుంది. మరణించే సమయంలో…

Read More

ఈ 4 సంకేతాలు కనిపిస్తే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తప్పవట!

ఆచార్య చాణక్యుడు రచించిన నీతి శాస్త్రాన్ని చాలామంది ఆచరిస్తుంటారు. ఒక వ్యక్తి తన జీవితంలో ఎటువంటి మార్గంలో పయనించాలి, ఎటువంటి నిర్ణయాలను తీసుకోవాలి, తదితర విషయాలపై చాణక్య నీతి శాస్త్రంలో సవివరంగా వివరించారు. వీటిని పాటిస్తే తప్పకుండా జీవితంలో విజయాన్ని సాధించవచ్చు అని చెప్పారు. ఇంట్లో ఆర్థిక సమస్యలు రావడానికి వచ్చే కొన్ని సంకేతాల గురించి చాణక్య ప్రస్తావించారు. అవి ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తులసిని దైవంగా పరిగణిస్తారని, దీనిని ప్రతి రోజు ఇంట్లో పూజిస్తారని…

Read More

రాయిలో దాగున్న మనిషి విలువ.. చక్కగా వివరించిన చిట్టి కథ..

ఒకరోజు ఒక మనిషి గురు నానక్ దగ్గరకు వెళ్లి, గురూజీ మనషి బ్రతుకు వెల యెంత? అని అడిగితే ఆయన తన దగ్గర ఉన్న ఓ రాయిని ఆ వ్యక్తికి యిచ్చి దాని వెల ఎంతో కనుక్కొని రమ్మని చెప్పి పంపించారు. ఐతే ఎట్టి పరిస్థితులోను దాన్ని అమ్మరాదని షరతు విధించారు. ఆ వ్యక్తి ఆ రాయిని తీసుకుని వెడుతుంటే, ఓ పళ్ల వ్యాపారి ఎదురుగా వచ్చాడు. వ్యాపారి రాయిని చూసి, అది ఇస్తే 12 పళ్లు…

Read More