శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయానికి వెళ్ళిన తర్వాత.. నేరుగా ఇంటికి ఎందుకు చేరుకోవాలి?
కలియుగ దైవంగా పిలవబడే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. దేశ విదేశాల్లో నుంచి ఈ స్వామివారి దర్శనం కోసం పరితపిస్తూ ఉంటారు. అయితే వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న సమయంలో చుట్టుపక్కల ఆలయాలను కూడా దర్శించుకుంటారు. వీటిలో శ్రీకాళహస్తీశ్వర స్వామి టెంపుల్ కూడా ఒకటి ఉంది. తిరుపతికి సమీపంలో ఉన్న ఈ ఆలయం ప్రత్యేకత చాటుకుంటుంది. అంతేకాకుండా ఈ ఆలయానికి వెళ్లిన తర్వాత.. మరో ఆలయానికి వెళ్లకుండా ఇంటికి చేరుకోవాలని అంటారు. అసలు అలా … Read more









