కుంకుమ లేదా బొట్టును నుదుట‌నే ఎందుకు పెట్టుకుంటారు..?

చాలా మంది తామ పూజించే ఇష్ట‌దైవానికి అనుగుణంగా నుదుట‌న బొట్టు లేదా సింధూరం పెట్టుకుంటార‌న్న విష‌యం తెలిసిందే. అయితే చాలా మంది ధ‌రించేది కుంకుమ‌. ఇది ఎంతో ప‌విత్ర‌మైంది. కుంకుమ‌ను ధ‌రించిన త‌రువాత‌నే పూజ‌లు చేయ‌డం, ఆల‌యాల‌ను సంద‌ర్శించ‌డం చేస్తారు. ఇక కొంద‌రు కుంకుమను నిత్యం ధ‌రిస్తారు. అయితే నుదుట‌న కుంకుమ‌ను ఎందుకు ధ‌రిస్తారు.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. మన కనుబొమ్మల మధ్య ఆజ్ఞాచక్రం ఉంటుంది. అది వేడి పుట్టిస్తూ ఉంటుంది. అందుకే అక్కడ చల్లదనం … Read more

ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే ఎలాంటి ఫ‌లితాలు క‌లుగుతాయంటే..?

హిందూ సంప్రదాయంలో బొట్టు లేదా తిలకం పెట్టుకోవడానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. పెళ్ళైన మహిళలు తప్పనిసరిగా పాపిటి మధ్య కుంకుమ ధరిస్తారు. అది భర్త క్షేమాన్ని, సౌభాగ్యాన్ని సూచిస్తుంది. మరీ ముఖ్యంగా పెళ్ళైన ఆడవారికి బొట్టు ఐదోతనాన్ని సూచిస్తుంది. నుదుటిన బ్రహ్మ దేవుడు కొలువై ఉంటాడు. జ్ఞాపక శక్తి, ఆలోచనా శక్తికి నుదుటి భాగం స్థానం. అందుకే రెండు కనుబొమ్మల నడుమ బొట్టు పెట్టుకుంటారు. నుదుటిన బొట్టు సంప్రదాయంగా మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలని అందిస్తుంది. గౌరవానికి … Read more

హ‌నుమంతుడికి సింధూరం అంటే ఎందుకు అంత ఇష్టం..?

పూర్వం శ్రీరామ పట్టాభిషేకం తర్వాత ఒక రోజు సీతమ్మ తలస్నానం చేసి, నుదుటన తిలకం దిద్ది, పాపిటన సింధూరం పెట్టుకొని, శ్రీరామునితో కలిసి విశ్రాంతి మందిరానికి వెళుతున్న సమయంలో అప్పటి వరకూ శ్రీరాముని సేవకై వేచి ఉన్న ఆంజనేయుడు వారి వెనుకనే వెళ్ళసాగాడు. ఇది గమనించిన సీతారాములు వెనుకకు తిరిగి చూడగా, సీతాదేవి హనుమంతునితో మేము విశ్రాంతి మందిరానికి వెళుతున్నాము, నీవు రాకూడదు, వెళ్ళు హానుమా…తరువాత రావచ్చు అనెను. రాములవారు కూడా సీతమ్మవారు చెప్పినట్లు చేయుము హనుమా..ఇప్పుడు … Read more

హిందువులు ఎందుకు నుదుట బొట్టు పెట్టుకుంటారు ?

హిందూ సాంప్రదాయంలో బొట్టు పెట్టుకోవడం తప్పనిసరి. అసలు ఎందుకు బొట్టు పెట్టుకుంటారు అనేది చాలా మందికి తెలియదు. నుదుటి భాగానికి అంగారకుడు అధిపతి, అంగారకుడిని అగ్ని దేవుడని పిలుస్తారు. అగ్ని రూపాన్ని సింధూర వర్ణంతో పోలుస్తూ ఉంటారు. కాబట్టి నుదిటి మీద ఎర్రని బొట్టు పెట్టుకోవడం అనేది ఆచారంగా మారింది. బొట్టు ఎర్రదనం గా తెల్లటి విభూదిని పూస్తే అగ్ని మాదిరి కనబడుతుంది. విభూతిని అందుకే మూడు వేళ్ళతో రాసుకుంటారు. కాబట్టి మనకు మూడు గీత మాదిరిగా … Read more

నుదుటన కుంకుమను ఎందుకు ధరిస్తారో తెలుసా?

హిందూ శాస్త్రాలు – ధర్మాల ప్రకారం… మానవ శరీరంలో వున్న రకరకాల అంగాలకు, అవయవాలకు ఒక్కొక్కటి చొప్పున ఒక్కొక్క దేవత లేదా దేవుడు అధిపతులుగా వుంటారు. అందులో భాగంగానే లలాటానికి (నుదుటకి) బ్రహ్మదేవుడు అధిపతిగా వుంటాడు. మన పురాతన గ్రంథాలు, శాస్త్రాలలో కూడా లలాటం ప్రదేశాన్ని బ్రహ్మస్థానంగా పేర్కోవడం జరిగింది. ఆ విధంగా కొలువై వున్న బ్రహ్మదేవుడి ప్రియతమ రంగు ఎరుపు. అందువల్లే బ్రహ్మస్థానమైన లలాటంలో (నుదుట) ఎరుపు రంగులో వున్న బొట్టును పెట్టుకోవడం జరుగుతోంది. ఇది … Read more

Bottu : స్త్రీ ఈ ప్ర‌దేశంలో బొట్టు పెట్టుకుంటే.. భ‌ర్త‌కు అస‌లు మ‌ర‌ణం ఉండ‌ద‌ట‌..!

Bottu : స్త్రీలు ఎప్పుడు కూడా ఈ ఐదు స్థానాల్లో బొట్టు పెట్టుకోవాలి. అప్పుడు సౌభాగ్యంగా ఉంటారు. కుంకుమని ఎప్పుడూ రెండు కనుబొమ్మల మధ్యలో పెట్టుకోవాలి. పార్వతీ పరమేశ్వరులు ఒకసారి మాట్లాడుకుంటున్నప్పుడు పార్వతీ దేవి ఒక స్త్రీ వైధవ్యం పొందకుండా ఎప్పుడూ సౌభాగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి ? అని పరమ శివుడిని అడుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు ఇలా చెప్తాడు. ఈ ఐదు స్థానాలలో స్త్రీ కుంకుమ పెట్టుకుంటే వైధవ్యం పొందదని అంటాడు. మరి ఇక పరమ … Read more