గుడిలో ధ్వజస్తంభం ఎందుకు ఉంటుందో తెలుసా..? ధ్వజస్తంభం వెనకున్న కథ ఇదే..!
మనలో చాలామందిమి గుడికి వెళ్తుంటాం.. మన కోరికలు తీర్చమని దేవున్ని వేడుకుంటాం.. గుళ్లోకి వెళ్లేముందు మనకు ధ్వజస్థంబం దర్శనమిస్తుంది..మనం ధ్వజస్థంబానికి మొక్కిన తర్వాతనే గుడిలో దేవుడి దగ్గరకెళ్తాం.. కానీ గుడిలో ధ్వజస్థంబం ఎందుకుంటుంది అని ఆలోచించారా…. గుడిలో ఉండే ధ్వజస్తంబం వెనుక ఒక కథ ఉంది.. కురుక్షేత్రం తర్వాత ధర్మరాజు సింహాసనాన్నిఅధిష్టించి రాజ్యాన్ని పాలిస్తుంటాడు…ప్రజల దగ్గర మెప్పుకోసం ధర్మమూర్తి గా పేరుపొందడం కోసం అనేక దాన ధర్మాలు చేస్తుంటాడు..అది సరికాదని శ్రీకృష్ణుడు ధర్మరాజుకి గుణపాఠం చెప్పాలనుకుంటాడు. అందుకని … Read more









