ఖర్జూరాలను తినడం వల్ల శక్తి అధికంగా లభిస్తుంది. దీంతోపాటు పోషకాలు కూడా లభిస్తాయి. రోజూ ఖర్జూరాలను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఖర్జూరాలను అతిగా తింటే…
ఆయుర్వేద ప్రకారం తేనెను అద్భుతమైన ఔషధంగా చెబుతారు. తేనెలో ఎన్నో ఔషధ విలువలు, పోషకాలు ఉంటాయి. అందువల్ల తేనే అనేక రకాల సమస్యలకు పనిచేస్తుంది. తేనె సహజసిద్ధమైన…
సీజనల్గా లభించే పండ్లతోపాటు ఏడాది పొడవునా మనకు అందుబాటులో ఉండే పండ్లను తీసుకోవడం వల్ల మనకు అనేక పోషకాలు లభిస్తాయి. శక్తి అందుతుంది. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు.…
భారతీయ సంస్కృతిలో నెయ్యికి ఎంతో ప్రాధాన్యత ఉంది. దీన్ని ఇండియన్ సూపర్ఫుడ్గా పిలుస్తారు. నెయ్యి మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తుంది. అయితే నెయ్యిని తింటే అధికంగా…
వేసవిలో సహజంగానే చాలా మంది శరీరాన్ని చల్లబరిచే పదార్థాలను తీసుకుంటుంటారు. అలాంటి పదార్థాల్లో పెరుగు మొదటి స్థానంలో నిలుస్తుంది. దీంతో శరీరం చల్లబడుతుంది. పెరుగును తినడం వల్ల…
వేసవి కాలంలోనే లభించే మామిడి పండ్లను తినేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. మామిడి పండ్లలో అనేక రకాలు ఉంటాయి. రసాలు, కోత మామిడి.. ఇలా అనేక…
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం అత్యంత ఆవశ్యకం అయింది. అందులో భాగంగానే రోగ నిరోధక శక్తిని పెంచే పదార్థాలను చాలా…
ప్రపంచ వ్యాప్తంగా అనేక మందిని ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్యల్లో డయాబెటిస్ ఒకటి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అధికంగా ఉండడాన్ని డయాబెటిస్ అంటారు. ఇది రెండు రకాలుగా…
భారతీయులకు పసుపు గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఇది అల్లం కుటుంబానికి చెందిన మసాలా పదార్థం. భారత ఉపఖండంతోపాటు, ఆగ్నేయాసియాలోని కొన్ని ప్రాంతాల్లో పసుపును ఎక్కువగా పండిస్తారు.…
రోజూ ఒక యాపిల్ పండును తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదని చెబుతుంటారు. ఎందుకంటే యాపిల్ పండ్లలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని అందిస్తాయి.…