Sonthi : అన్నంలో మొదటి ముద్దగా శొంఠి పొడిని కలిపి తింటే.. ఏమవుతుందో తెలుసా..?
Sonthi : శొంఠి.. ఇది మనందరికీ తెలిసిందే. ఎండబెట్టిన అల్లాన్నే శొంఠి అంటారు. అల్లంపై ఉండే పొట్టును తీసి సున్నప్పు తేటలో ముంచి శొంఠిని తయారు చేస్తారు. ఆయుర్వేదంలో శొంఠిని అనేక వ్యాధులను నయం చేసే ఔషధంగా ఉపయోగిస్తారు. మొదటి ముద్దగా అన్నంలో శొంఠి పొడిని కలుపుకుని తినడం వల్ల తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవ్వడమే కాకుండా ఆకలి కూడా పెరుగుతుంది. గోరు వెచ్చని నీటిలో శొంఠిపొడిని, తేనెను కలుపుకుని తాగడం వల్ల క్రమంగా బరువు తగ్గుతారు. … Read more









