ప్రస్తుతకాలంలో ఆఫీసులో కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే ఉద్యోగులందరికీ బొజ్జ(పొట్ట) పెరగడం చూస్తూనే ఉన్నాం. కూర్చుని పనిచేసేవారికి ఇదంతా కామన్ అని వదిలేస్తాం. అలా వదిలేసుకుంటే బొజ్జపెరుగుతుందని…
శరీరంలో మార్పులతో పాటు వాతావరణ మార్పులతో మూత్రవిసర్జనకు ఎక్కువసార్లు వెళ్లాల్సి ఉంటుంది. దీంతో డయాబెటిస్ వచ్చి ఉంటుంది. అందుకే ఇన్నిసార్లు మూత్రవిసర్జన అయింది అన్న అనుమానంతోనే సగం…
ఆల్కహాల్ను రోజూ సేవిస్తే ఆరోగ్యానికి హానికరమే. ఎందుకంటే మద్యం సేవించడం వల్ల లివర్ పాడవుతుంది. కిడ్నీ సమస్యలు వస్తాయి. అలాగే పలు ఇతర సమస్యలు కూడా వస్తాయి.…
సాధారణంగా శరీరం డీహైడ్రేషన్కు గురికాకుండా ఉండాలంటే ఎక్కువగా నీళ్లు తాగాలి. ఎండల్లో వెళ్లినప్పుడో.. వ్యాయామాలు చేసేటప్పుడో నీళ్లు తాగడం సహజం. అలాగే చెమటలు పట్టేంత పని చేసిన…
అన్నం, చపాతీ.. భారతదేశంలోని ఏ మూలకు వెళ్లినా.. ఈ రెండు ఆహారంలో భాగంగా ఉంటాయి. సౌత్ ఇండియా తీసుకుంటే అన్నం ఎక్కువగా తింటారు. చపాతి తక్కువగా తీసుకుంటారు.…
సూపర్ మార్కెట్కు వెళ్లారంటే చాలు… ఎవర్ని చూసినా బుట్టల కొద్దీ చిప్స్, చిరుతిండి ప్యాకెట్లు కొనుక్కుని వెళ్తుంటారు. అలా కొన్న చిప్స్ను గంటల తరబడి అదే పనిగా…
ఎవరి చేతిలో చూసిన సెల్ ఫోన్లు, ఐప్యాడ్ లు, టాబ్ లు, లాప్ టాప్ లు ఇవే దర్శనం ఇస్తున్నాయి. వీటిని కాసేపు పక్కన పెట్టగానే టీవీ…
చాలా మంది పిల్లలు పాలు తాగే విషయంలో కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటారు. వాళ్లకు నచ్చితే తాగుతారు లేకపోతే లేదు. చాలా మంది పిల్లలతో తల్లి తండ్రులు…
మన భారతీయులు పసుపును నిత్యం పలు వంటకాల్లో వాడుతుంటారు. పసుపు వల్ల వంటకాలకు చక్కని రుచి వస్తుంది. అయితే కేవలం రుచికే కాదు, పసుపు అనారోగ్య సమస్యలను…
దేశానికో రంగు అన్నట్టుగా తెల్లోళ్లు, నళ్లోల్లని మనం పెట్టుకోవడం కాదు ఆయా ప్రాంత పరిస్థితులను బట్టి మనుషుల చర్మ రంగు ఆధారపడి ఉంటుంది. అయితే ప్రపంచదేశాలతో పోల్చితే…