వర్షాకాలం రాగానే వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుంది. దీంతో దగ్గు, జలుబు, జ్వరాలు వస్తుంటాయి. అనేక రకాల సూక్ష్మ క్రిములు మన శరీరంపై దాడి చేస్తూ అనారోగ్య సమస్యలను…
భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి పాలు, పాల ఉత్పత్తులను విరివిగా తమ ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. పాలలో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు…
ప్రస్తుత తరుణంలో చాలా మంది నిత్యం ఒత్తిడి, ఆందోళనలను ఎదుర్కొంటున్నారు. పని ఒత్తిడితోపాటు వ్యక్తిగత జీవితంలోనూ సమస్యలు వస్తున్నందున ఒత్తిడి, ఆందోళనలను ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే వాటిని…
భారత దేశంలో రోజురోజుకు డయాబెటిస్ సమస్యతో బాధపడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. పలు అధ్యయనాల ప్రకారం భారతదేశంలో సుమారుగా 64.5 మిలియన్ల మంది డయాబెటిస్ సమస్యతో…
వేసవిలో సహజంగానే చాలా మంది శరీరాన్ని చల్లబరిచే పదార్థాలను తీసుకుంటుంటారు. అలాంటి పదార్థాల్లో పెరుగు మొదటి స్థానంలో నిలుస్తుంది. దీంతో శరీరం చల్లబడుతుంది. పెరుగును తినడం వల్ల…
రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో, ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచడంలో, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ను తగ్గించడంలో మూలికలు బాగా పనిచేస్తాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలలో వెల్లడైంది. డయాబెటిస్ సమస్యతో…
చిన్నపాటి అనారోగ్య సమస్యలు వస్తే వాటిని నయం చేసుకునేందుకు మందుల షాపుల్లో అనేక ఇంగ్లిష్ మెడిసిన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిని పదే పదే వాడితే సైడ్…
నిత్యం మనం తినే ఆహారాలు, పాటించే అలవాట్లు, తిరిగే వాతావరణం వల్ల శరీరంలో మలినాలు చేరుతుంటాయి. అయితే శరీరం తనను తాను అంతర్గతంగా శుభ్రం చేసుకుంటూనే ఉంటుంది.…
ఆయుర్వేదం అత్యంత పురాతనమైన వైద్య విధానం. ఎన్నో వ్యాధులకు ఆయుర్వేదం పరిష్కార మార్గాలను చూపుతుంది. భారతీయుల జీవన విధానం ఎన్నో సంవత్సరాల నుంచి ఆయుర్వేదంతో మిళితమై ఉంది.…
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. అనేక రాష్ట్రాల్లో రోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కోవిడ్ రాకుండా ప్రతి…