డయాబెటిస్ కేసుల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది.. మధుమేహం ఒక్కసారి వచ్చిందంటే.. జీవితాంతం ఉంటుంది.. ముఖ్యంగా ఈ వ్యాధికి ప్రధాన కారణం.. పేలవమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం అని…
డయాబెటిక్ రోగులు ఎపుడూ వైద్య పర్యవేక్షణలో వుండాలి. వీరు ఎల్లపుడూ తమ శరీరంలోని ఇన్సులిన్ స్ధాయిలను ఎప్పటికపుడు నియంత్రించుకోవాలి. అందుకవసరమైన ఆహారం పానీయాలు తీసుకుంటూ మిగిలిన జీవనాన్ని…
వేసవి వచ్చిందంటే చాలు… నోరూరించే మామిడి పండ్లు మనకు ఎక్కడ చూసినా కనిపిస్తాయి. వాటిలో ఎన్నో రకాలు ఉంటాయి. కొన్ని తీపిగా ఉంటే కొన్ని రసాలు ఉంటాయి.…
డయాబెటీస్ రోగులు ఆహారాన్ని మితంగా తీసుకోవాలి. ఒకే సారి అధికంగా తినరాదు. లేదా పూర్తిగా ఖాళీ పొట్టతో కూడా వుండరాదు. సాధారణంగా ప్రతి మతంలోను కొన్ని పవిత్ర…
జీవన విధానం అనారోగ్యంగా వుంటే వయసుకు మించిన ముసలితనం ముఖంలో కనపడుతుందని పరిశోధకులు చెపుతున్నారు. ప్రత్యేకించి బ్లడ్ షుగర్ స్ధాయి సాధారణంకన్నా అధికంగా వుంటే అధికంగా వున్న…
హైపోగ్లైసీమియా అనే దాన్నే హైపో అని కూడా వ్యవహరిస్తారు. అంటే బ్లడ్ లో షుగర్ తక్కువ స్ధాయిలో వుందని అర్ధం. ఈ పరిస్ధితి చాలా ప్రమాదకరమైంది. కనుక…
డయాబెటీస్ రోగులకు దాని ప్రభావం ఉద్యోగంపై ఏ మాత్రం వుండదు. డయాబెటీస్ కలిగి వుండటం మీ తప్పుకాదు. కనుక దానిని దాచవద్దు. మీ తోటి ఉద్యోగులకు మీకు…
షుగర్ వ్యాధి వచ్చిన మొదటి దశలో దానిని ఆహారం ద్వారానే నియంత్రించవచ్చు. అయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ దశ దాటి వ్యాధిని నివారించటానికి మందులను కూడా…
భారతదేశంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య క్రమేపి పెరుగుతోంది. దేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ వ్యాధి బారిన పడుతుండడడం మనం చూస్తూనే ఉన్నాం. ఆహారపు అలవాట్ల వల్ల…
ఈ రోజుల్లో చిన్నాపెద్ద అనే తేడా లేకుండా అన్ని వయసుల వారికీ షుగర్ వ్యాధి వస్తున్నది. ఈ దీర్ఘకాలిక వ్యాధి ఇంతలా పెరిగిపోవడానికి కారణం.. సమయపాలన లేని…