డ‌యాబెటిస్ ఉన్నవారు రోజుకు అస‌లు ఎన్ని నీళ్ల‌ను తాగాలి..?

డయాబెటిస్ కేసుల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది.. మధుమేహం ఒక్కసారి వచ్చిందంటే.. జీవితాంతం ఉంటుంది.. ముఖ్యంగా ఈ వ్యాధికి ప్రధాన కారణం.. పేలవమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం అని పేర్కొంటున్నారు.. దీనికి సరైన మందులేవి ఇంతవరకు కనుగొనలేదు.. నివారణ ఒక్కటే మార్గం.. రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించేలా ఆరోగ్యం పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైన ఉంది. డయాబెటిస్ చికిత్స, నిర్వహణ గురించి మాట్లాడేటప్పుడు సరైన ఆహారం, వ్యాయామం, నిద్ర, మందుల గురించి చర్చిస్తాము. కానీ మనం త్రాగునీరు, … Read more

డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఇలా చేస్తే ఆనందంగా ఉండొచ్చు..!

డయాబెటిక్ రోగులు ఎపుడూ వైద్య పర్యవేక్షణలో వుండాలి. వీరు ఎల్లపుడూ తమ శరీరంలోని ఇన్సులిన్ స్ధాయిలను ఎప్పటికపుడు నియంత్రించుకోవాలి. అందుకవసరమైన ఆహారం పానీయాలు తీసుకుంటూ మిగిలిన జీవనాన్ని గడపాలి. నియంత్రణలేని డయాబెటీస్ రోగులకు దుర్భరమైన జీవనాన్ని ఇస్తుంది. కొన్ని సమయాలలో రోగులు తమ అవయవాలను సైతం కోల్పోయేలా చేస్తుంది. డయాబెటిక్ రోగులు ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ఈ పరిస్ధితులను ఎదుర్కొంటున్నారు. అయితే డయాబెటీస్ కనుక సరైన వైద్య పర్యవేక్షణలో వుండి నియంత్రణలో వుంటే రోగికి ఎట్టి ప్రమాదం … Read more

డ‌యాబెటిస్ ఉన్న‌వారు మామిడి పండ్ల‌ను తిన‌కూడ‌దా..? తింటే ఏమ‌వుతుంది..?

వేస‌వి వచ్చిందంటే చాలు… నోరూరించే మామిడి పండ్లు మ‌న‌కు ఎక్క‌డ చూసినా క‌నిపిస్తాయి. వాటిలో ఎన్నో ర‌కాలు ఉంటాయి. కొన్ని తీపిగా ఉంటే కొన్ని ర‌సాలు ఉంటాయి. ఇంకొన్ని మామిడి ర‌కాల‌ను ప‌చ్చ‌ళ్ల‌కు వాడుతారు. అయితే తినే మామిడి పండ్ల విష‌యానికి వ‌స్తే మాత్రం వాటిలో ఎన్నో ర‌కాల పోష‌కాలు ఉంటాయి. ప్ర‌ధానంగా విట‌మిన్ సి, ఎ, బి6, పొటాషియం, ఫోలిక్ యాసిడ్ వంటివి పుష్క‌లంగా ఉంటాయి. ఈ క్ర‌మంలో మామిడి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ప‌లు … Read more

డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఉప‌వాసం చేయ‌వ‌చ్చా..?

డయాబెటీస్ రోగులు ఆహారాన్ని మితంగా తీసుకోవాలి. ఒకే సారి అధికంగా తినరాదు. లేదా పూర్తిగా ఖాళీ పొట్టతో కూడా వుండరాదు. సాధారణంగా ప్రతి మతంలోను కొన్ని పవిత్ర దినాలలో మతపర వ్యక్తులు ఉపవాసాలు ఆచరిస్తారు. మీరు డయాబెటీస్ రోగులైతే, మీకుగల పరిస్ధితి మీరే అంచనా వేసుకోవాలి. మీ బ్లడ్ షుగర్ తక్కువస్ధాయికి పడకుండా చూడాలి. దానికిగాను మీరు మీ బ్లడ్ షుగర్ లెవెల్ ఉపవాసంవున్నపుడు సరిచూచుకుంటూ వుండండి. మీరు ఇన్సులిన్ తీసుకునేవారైతే, ఉపవాసం వున్న రోజుకు అంటే … Read more

డ‌యాబెటిస్ ఉన్న‌వారికి త్వ‌ర‌గా వృద్దాప్యం వ‌చ్చేస్తుంద‌ట‌.. ఎందుకంటే..?

జీవన విధానం అనారోగ్యంగా వుంటే వయసుకు మించిన ముసలితనం ముఖంలో కనపడుతుందని పరిశోధకులు చెపుతున్నారు. ప్రత్యేకించి బ్లడ్ షుగర్ స్ధాయి సాధారణంకన్నా అధికంగా వుంటే అధికంగా వున్న ప్రతి మిలిమోల్ లీటర్ కు 5 నెలల వయసు అధికంగా ముఖంలో కనపడుతుందని చెపుతున్నారు. బ్లడ్ షుగర్ లెవెల్ సాధారణంగా వున్న వారు వీరికంటే ఒక సంవత్సరం వయసు తక్కువున్నట్లు ముఖంలోని కవళికలు చెపుతున్నాయట. ఈ అధిక వయసు చూపటానికి కారణం అధికంగా వున్న బ్లడ్ షుగర్ చర్మం … Read more

డ‌యాబెటిస్ ఉన్న‌వారి షుగ‌ర్ లెవ‌ల్స్ ప‌డిపోతే ఏం చేయాలి..?

హైపోగ్లైసీమియా అనే దాన్నే హైపో అని కూడా వ్యవహరిస్తారు. అంటే బ్లడ్ లో షుగర్ తక్కువ స్ధాయిలో వుందని అర్ధం. ఈ పరిస్ధితి చాలా ప్రమాదకరమైంది. కనుక దీనిని గుర్తించడమెలాగో అవగాహన చోసుకోవాలి. హైపో వస్తే ఏం చేయాలి ? అది రాకుండా ఎలా చేసుకోవాలి? అనేది చూద్దాం. హైపో వచ్చిందనటానికి లక్షణాలు – బ్లడ్ షుగర్ స్ధాయి 50 ఎంజి లేదా అంతకంటే తక్కువకు పడుతుంది. చెమటలు, వణుకుడు, ఆకలి, గుండె వేగంగా కొట్టుకోవడం వుంటుంది. … Read more

డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఉప‌వాసం ఉండ‌వ‌చ్చా..?

డయాబెటీస్ రోగులకు దాని ప్రభావం ఉద్యోగంపై ఏ మాత్రం వుండదు. డయాబెటీస్ కలిగి వుండటం మీ తప్పుకాదు. కనుక దానిని దాచవద్దు. మీ తోటి ఉద్యోగులకు మీకు డయాబెటీస్ వుందని కూడా తెలియచేయండి. హైపో అనే లో షుగర్ గురించి వివరించండి. షుగర్ పడిపోతే ఏం చేయాలో ముందస్తుగా వారికి తెలియజేయండి. విషయం తెలియకుంటేనే తోటివారు ఆందోళనపడతారు. మతపర కారణాలుగా ఒక్కోక్కపుడు ఉపవాసాలు వుండటం జరుగుతుంది. ఈ రకమైన ఉపవాసాలు వీరి విషయంలో నష్టం కలిగించే ప్రమాదముంది. … Read more

షుగ‌ర్ ఉన్న‌వారు ఎలాంటి ఆహారం తినాలి.. ఏవి తిన‌కూడ‌దు..?

షుగర్ వ్యాధి వచ్చిన మొదటి దశలో దానిని ఆహారం ద్వారానే నియంత్రించవచ్చు. అయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ దశ దాటి వ్యాధిని నివారించటానికి మందులను కూడా వాడాల్సిన దశ వస్తుంది. ఈ దశ ఒక్కోక్కరికి ఒకో రీతిలో వుంటుంది. దీనికిగాను ఆహార ప్రణాళిక అంటూ ఆచరించాల్సిన అవసరం లేదు. ప్రతి దినం ఛార్టు చూసుకొని తినడం చాలా కష్టం. అదీకాక పండుగలు, లేదా ఇతర వేడుకలకు హాజరైనపుడు మరింత కష్టంగా వుంటుంది. కనుక ఛార్టు కంటే … Read more

మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం తిన‌వచ్చా, లేదా..?

భార‌తదేశంలో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య క్ర‌మేపి పెరుగుతోంది. దేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ వ్యాధి బారిన పడుతుండ‌డ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఆహారపు అలవాట్ల వల్ల ఈ వ్యాధి వ‌స్తుంటుంది. డయాబెటిక్ పేషెంట్లు తక్కువ చక్కెర తినాలని మరియు వీలైనప్పుడల్లా చక్కెర లేని ఆహారాన్ని కూడా తినాలని సూచించారు.మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లంను జాగ్రత్తగా తీసుకోవాలి లేదా పూర్తిగా నివారించాలి, ఎందుకంటే ఇది తెల్ల చక్కెర వలె రక్తంలో చక్కెర హెచ్చుతగ్గులకు దారితీస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం … Read more

షుగర్‌ అదుపులో ఉండాలంటే ఏం తినాలో తెలుసా..?

ఈ రోజుల్లో చిన్నాపెద్ద అనే తేడా లేకుండా అన్ని వయసుల వారికీ షుగర్‌ వ్యాధి వస్తున్నది. ఈ దీర్ఘకాలిక వ్యాధి ఇంతలా పెరిగిపోవడానికి కారణం.. సమయపాలన లేని ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, ఒత్తిళ్లతో కూడిన జీవనవిధానమేనని వైద్యులు చెబుతున్నారు. అయితే, ఒక్కసారి మనం సుగర్‌ బారిన పడ్డామంటే.. దానికితగ్గ మెడిసిన్లు వాడటం ఎంత ముఖ్యమో, తగిన ఆహార నియమాలు పాటించడం కూడా అంతే ముఖ్యం. లేదంటే ఒంట్లో చక్కెర స్థాయిలను అదుపులో పెట్టడం అసాధ్యం. కాబట్టి షుగర్‌ … Read more