Admin

పవన్ కళ్యాణ్ సత్యాగ్రహి సినిమా ఆగిపోవడానికి అసలు కారణం ఇదే..!!

కొన్ని కొన్ని సార్లు సినిమాలు మధ్యలోనే అయిపోతాయి. ఒకవేళ షూటింగ్ పూర్తి చేసుకున్నా ప్రేక్షకుల ముందుకు వెళ్లడానికి సిద్ధమయ్యే సినిమాలు కూడా ఆగిపోతాయి. అన్ని సినిమాలు ప్రేక్షకులను మెప్పించాలన్న ఉద్దేశంతోనే ప్రారంభమవుతాయి కానీ పలు కారణాల వల్ల మధ్యలో ఆగిపోతాయి. దీనికి చాలా కారణాలే ఉండొచ్చు. దర్శక నిర్మాతలు ఎన్నో ప్లాన్ లు చేసి ఎన్నో కథలను తెరకెక్కించాలని అనుకుంటారు. కానీ నటీనటుల వ్యక్తిగత కారణాలవల్ల, లేదా మరే ఇతర సమస్యల వలన సినిమా అయిపోతుంది. అలా…

Read More

పనికిరారు అన్నవారికి బుద్ధి చెప్పి హీరోలుగా మారిన స్టార్లు…!

మొదటగా నాగార్జున ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాగేశ్వరరావు కొడుకుగా ఇండస్ట్రీకి వచ్చాడు తప్ప ఆయన చేసిన సినిమాలు ఏవి కూడా సక్సెస్ కాలేదు. దాంతో అందరూ నాగార్జున సినిమాలకి పనికిరాడు అంటూ కొన్ని విమర్శలు చేశారు. చూడడానికి కూడా చాలా బక్కగా ఉన్నాడు. ఈయన ఏం హీరో అంటూ చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ చాలా తొందరలోనే అందరికీ తన సినిమాలతో సమాధానం చెప్పాడు. గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమైన అల్లు అర్జున్ ఆ సినిమాలో చూడడానికి అసలు…

Read More

మ‌హాభార‌తంలో కీల‌క‌పాత్ర పోషించిన 10 మంది ముఖ్య‌మైన మ‌హిళ‌లు వీరే..!

మహాభారతంలో పది అందమైన స్త్రీలలో ద్రౌపది లేదా పాంచాలి తప్పక ఉండి తీరుతుంది. పాంచాల దేశపు మహారాజయిన ద్రుపదుని కుమార్తె ఈమె. మహాభారతం రెండో సగంలో ఆమె పోషించిన పాత్ర శ్లాఘనీయం. అర్జునుడు ఆమెని స్వయంవరంలో గెలిచినా చివరికి ఐదుగురు పాండవులకీ ఉమ్మడి పత్ని అయ్యింది ఈమె. ద్రౌపదిఎప్పుడూ నమ్మి పూజించే శ్రీకృష్ణుడే ఈమెని నిండు కౌరవ సభలో వస్త్రాపహరణం సమయంలో అవమానం నుంచి గట్టెక్కించాడు. కాశీని పరిపాలించే మహారాజుకి అంబ, అంబిక, అంబాలిక అని ముగ్గురు…

Read More

గాయ‌త్రి మంత్రాన్ని జ‌పించ‌డం వ‌ల్ల ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

గాయత్రి మంత్రం చాలా పవర్ ఫుల్ మంత్రంగా భావిస్తారు. వేదాలలో రాసిన ఈ మంత్ర స్మరణ ద్వారా శారీరక, మానసిక ప్రభావం ఉంటుందని చెబుతారు. ఈ గాయత్రి మంత్రంలో అద్భుతమైన శక్తి ఉంది. దేవుడిని పూజించేటప్పుడు ఈ మంత్రం జపిస్తారు. దేవుడి ఆశీస్సులు, సామాజిక ఆనందం, సంపద కోసం ఈ మంత్రం జపిస్తారు. ఈ మంత్రం జపించడానికి రోజూ మూడు సందర్భాలు ముఖ్యంగా చెబుతారు. సంధ్యాసమయం, సూర్యోదయానికి ముందు, సూర్యుడు అస్తమించే వరకు ఈ మంత్రం జపించవచ్చు….

Read More

అయ్య‌ప్ప స్వామి 18 మెట్ల వెనుక ఉన్న అస‌లు ర‌హ‌స్యం ఇదే..!

బంగారు, వెండి, రాగి, ఇనుము, తగరం వంటి పంచలోహాలతో.. ఈ 18 మెట్లకు పూతలా వేస్తారు. 41 రోజులు దీక్ష చేసిన వాళ్లు మాత్రమే ఈ పదునెట్టాంబడి అంటే 18 మెట్లు ఎక్కడానికి అవకాశం ఉంటుంది. ఈ 18 మెట్లలో మొదటి ఐదు మెట్లను పంచేంద్రియాలుగా సూచిస్తారు. అంటే నేత్రాలు, చెవులు, నాసిక, జిహ్వ, స్పర్శలకు సంకేతం. మనుషుల చూపు ఎప్పుడు మంచివాటిపైనే ఉండాలని సూచిస్తుంది. మంచి విషయాలు వినాలి, మంచి విషయాలు మాట్లాడటానికి నాలుకను, ఎప్పుడూ…

Read More

ప్ర‌తి పెట్రోల్ పంప్‌ లో…… ఈ 10 స‌దుపాయాలు త‌ప్ప‌కుండా ఉండాలి.!!

టూ వీల‌ర్‌, త్రీ వీల‌ర్‌, ఫోర్ వీల‌ర్… ఇలా వాహ‌నం ఏదైనా ఇంధ‌నం అయిపోయిందంటే చాలు చాలా మంది పెట్రోల్ పంప్‌ల‌కు వెళ్ల‌డం, ఇంధ‌నం నింపుకోవ‌డం ఇదే చేస్తారు. అయితే మీకు తెలుసా..? ఏ కంపెనీకి చెందిన పెట్రోల్ పంప్‌లో అయినా వినియోగ‌దారుల సౌక‌ర్యార్థం ప‌లు స‌దుపాయాల‌ను ఏర్పాటు చేయాలి. అవి త‌ప్ప‌నిస‌రి. అలా చేయ‌లేక‌పోతే ఆ కంపెనీకి చెందిన ఉన్న‌త అధికారుల‌కు ఫిర్యాదు చేయ‌వ‌చ్చు. వారు కూడా స్పందించ‌క‌పోతే ప‌లు వెబ్‌సైట్ల‌లో వినియోగ‌దారులు ఫిర్యాదు చేసి…

Read More

పిల్లలు పుట్టకపోవడానికి… మనకు తెలియని ఓ కారణం ఏంటో తెలుసా?

స్మార్ట్‌ఫోన్‌… ఇప్పుడిది అంద‌రికీ మ‌ద్య‌పానం, ధూమ‌పానంలా ఓ వ్య‌స‌నంగా మారింది. ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు మ‌ళ్లీ రాత్రి ప‌డుకునే వ‌ర‌కు, ఇంకా చెబితే బెడ్ ప‌క్క‌నే ఎప్ప‌టికీ అందుబాటులో స్మార్ట్‌ఫోన్‌ను ఉంచి ప‌డుకోవ‌డం ఇప్పుడు అంద‌రికీ అల‌వాటైపోయింది. ఈ క్ర‌మంలో మొబైల్ ఫోన్స్ నుంచి వ‌చ్చే రేడియేష‌న్ వ‌ల్ల శ‌రీరం అనారోగ్యాల‌కు గుర‌వుతుంద‌ని ఇంతకు ముందు నుంచే వైద్యులు హెచ్చ‌రిస్తూ వ‌స్తున్నారు. అయితే కొంద‌రు సైంటిస్టులు చేసిన తాజా ప‌రిశోధ‌న‌ల్లో తెలిసింది ఏమిటంటే, రాత్రి పూట…

Read More

ఈ దేశం రాజ‌ధాని న‌గరాన్ని కాలి న‌డ‌క‌న చుట్టి రావ‌డానికి కేవ‌లం ఒక్క రోజు చాల‌ట తెలుసా..?

ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు ఉన్నాయ‌ని, వాటికి రాజ‌ధాని న‌గ‌రాలు కూడా ఉంటాయ‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే ఏ రాజ‌ధాని న‌గ‌రాన్న‌యినా మొత్తం చుట్టి వ‌చ్చేందుకు ఎంత స‌మ‌యం ప‌డుతుంది. ఆ… ఎంతేమిటీ… వాహ‌నం ఉంటే రోజుల వ్య‌వ‌ధిలో కాలి న‌డ‌క‌న అయితే నెల‌ల వ్య‌వ‌ధిలో తిరిగి రావ‌చ్చు. అయితే ఇది క‌రెక్టే. కానీ మీకు తెలుసా..? ఆ దేశ రాజ‌ధాని న‌గ‌రాన్ని మాత్రం కేవ‌లం ఒక్క రోజులోనే తిరిగి రావ‌చ్చు. అది కూడా కేవ‌లం కాలి…

Read More

రాత్రి పూట మీరు నిద్రిస్తున్నా కూడా శరీర బ‌రువును త‌గ్గించాలంటే.. ఇలా చేయండి..!

మీ ఎత్తుకు తగిన బరువులో లేరా? ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారా? చాలా బద్ధకంగా ఉన్నారా? సులువైన మార్గంలో బరువు తగ్గాలని చూస్తున్నారా? మీరు నిద్రపోతున్నప్పుడు శరీరంలోని అదనపు కొవ్వును కరిగించవచ్చని మీకు తెలుసా? నమ్మట్లేదా? అయితే ఈ కింది చిట్కాలు పాటించండి. మనం నిద్రపోతున్నప్పుడు మన శరీరంలో నిల్వ ఉన్న అదనపు కొవ్వును నిజంగా కరిగించుకోవచ్చు. అందుకు జీవనశైలిలో కొన్ని మార్పులు క్రమం తప్పకుండా పాటించాలి. రాత్రిపూట కొన్ని ఆహార పదార్థాలను తినడం కూడా అవసరం. మీరు…

Read More

డ‌యాబెటిస్ ఉన్న‌వారు కిడ్నీల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవాలి.. ఎందుకంటే..?

మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ జీవనశైలి, ఆహారపు అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు పదే పదే సూచిస్తారు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల అది ఇతర అవయవాలని ప్రభావితం చేస్తుంది. దీని వల్ల శారీరక రోజువారీ పనులు సరిగ్గా నిర్వర్తించే సామర్థ్యం తగ్గిపోతుంది. అధిక రక్త చక్కెర స్థాయి మూత్రపిండాల పనితీరుపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. దీన్ని డయాబెటిక్ నెఫ్రోపతి అని అంటారు. సరైన సమయానికి దీన్ని గుర్తించి చికిత్స చేయకపోతే అది ప్రాణాంతకం…

Read More