Admin

అసిడిటీ స‌మస్య ఉందా.. అయితే కొద్ది రోజులు ఈ ఫుడ్స్‌ను తిన‌కండి..!

చాలా మంది రకరకాల అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ ఉంటారు ఎక్కువ మంది బాధపడే సమస్యల్లో ఎసిడిటీ కూడా ఒకటి. యాసిడ్ రిప్లక్స్ లేదంటే కడుపు మంట వంటి సమస్యల తో ఈ రోజుల్లో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజుల్లో అనారోగ్య సమస్యలు ఎక్కువ అవ్వడానికి కారణం తీసుకునే ఆహార పదార్థాలు, సరైన జీవన శైలి లేక పోవడం. ఏది ఏమైనప్పటికీ ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోవడం. ఒత్తిడి లేకుండా ఉండడం ఇవన్నీ కూడా…

Read More

బియ్యం పురుగులు ప‌ట్ట‌కుండా ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండాలంటే ఇలా చేయండి..!

మనం ఇంట్లో ప్రతి వస్తువులను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. పాడైపోతే తిరిగి మనం ఆ వస్తువుని పొందలేము. ప్రతి ఒక్కరూ రోజు అన్నం తింటూ ఉంటారు అయితే రోజు అన్నం తింటాము కాబట్టి ఎక్కువ మోతాదులో మనం బియ్యాన్ని తెచ్చి ఇంట్లో ఉంచుకుంటూ ఉంటాము. అయితే బియ్యాన్ని ఎక్కువగా తెచ్చుకుని ఇంట్లో పెట్టడం వలన సమస్య ఉండదు కానీ బియ్యం పాడయ్యే అవకాశం ఉంటుంది ఒక్కోసారి బియ్యానికి పురుగులు పట్టొచ్చు ఎక్కువ మోతాదులో బియ్యాన్ని ఇంటికి తెచ్చుకొని…

Read More

ఈ ఒక్క పండును రోజూ తింటే ఎన్నో వ్యాధుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు..!

ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని డైట్ లో మంచి ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు వంటి వాటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా..? అయితే ఈ ఫ్రూట్ ని మీరు డైట్ లో చేర్చుకోండి ఈ ఫ్రూట్ పసుపు రంగులోకి మారితే తియ్యగా ఉంటుంది. పచ్చి పండ్లు అయితే ఆకుపచ్చ రంగులో పుల్లగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వలన చక్కటి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు రోగనిరోధక శక్తి…

Read More

మీ ప‌రిహారాల‌ను పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి దుష్ట‌శ‌క్తి ఉండ‌దు..!

ఇంట్లో నెగిటివ్‌ ఎనర్జీ ఉంటే.. వాళ్ల దగ్గర ఎంత డబ్బు ఉన్నా సంతోషంగా ఉండలేరు. ఎప్పుడూ ఏదో ఒక చికాకు వెంటాడుతూనే ఉంటుంది. ప్రశాంతత ఉండదు. ఇంట్లో దుష్టశక్తులు ఉంటే కొన్ని సంకేతాలు మనకు కనిపిస్తాయి. మనం వాటిని గమనిస్తే.. పరిష్కార మార్గాలు ఆలోచించవచ్చు. ఈరోజు మనం ఆ సంకేతాలు ఏంటో, వాటి పరిష్కార మార్గాలు ఏంటో చూద్దాం.! ఎవరి ఇంట్లో అయినా దుష్ట శక్తుల ప్రభావం ఉంటే పీడ కలలు రావడం లేదంటే రాత్రి నిద్రలో…

Read More

ఇంటి విష‌యంలో వాస్తు ప్ర‌కారం ఈ త‌ప్పుల‌ను చేయ‌కండి..!

వాస్తు ప్రకారం అనుసరించడం వలన అంతా మంచే జరుగుతుంది. శుభం కలుగుతుంది. ఇబ్బందుల నుండి గట్టెక్కొచ్చు. వాస్తు దోషాలు ఉంటే మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కోవాలి. అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. వాస్తు దోషం వలన కుటుంబ సభ్యులకి ఆరోగ్య సమస్యలు కూడా కలుగుతాయి. ఎప్పుడూ కూడా ఇంటి దక్షిణ దిశని తెరిచి ఉంచకూడదు. ఎందుకంటే ఇది యమ ధర్మరాజు దిశ. ప్రతికూల శక్తి కలుగుతుంది. ఇంట్లో వృద్ధుల మీద ఇది ప్రభావం చూపుతుంది కాబట్టి…

Read More

మ‌హిళ‌లు త‌మ పుట్టింటి నుంచి అత్త వారింటికి తీసుకెళ్ల‌కూడ‌ని వ‌స్తువులు ఇవే..!

పుట్టింటి నుండి అత్త ఇంటికి వెళ్ళేటప్పుడు మనం అస్సలు కొన్ని పొరపాట్లు చేయకూడదు. చాలా మంది తెలియక ఇలాంటి పొరపాట్లు చేస్తూ ఉంటారు. కానీ అసలు ఇటువంటివి చేయకూడదు. పుట్టింటి నుండి అత్త వారింటికి వెళ్లేటప్పుడు గుమ్మడికాయను తీసుకువెళ్లడం మంచిది కాదు. అత్తవారింటికి ఎప్పుడు కూడా పుట్టింటి నుండి గుమ్మడికాయని తెచ్చుకోకూడదు. గుమ్మడికాయ తెచ్చుకోవాల్సి ఉంటే డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాలి. పదునైన ఆయుధాల్ని కూడా తెచ్చుకోకూడదు. అత్తవారింటికి వెళ్లేటప్పుడు ఇటువంటివి తెచ్చుకోకూడదు. అటువంటివి పుట్టింటి నుండి అత్త…

Read More

ట్రైన్ కి జనరల్ బోగీలు ముందు లేదా చివర మాత్రమే ఎందుకు ఉంటాయి ? దీని వెనుక అర్థం ఏంటి ?

మనలో చాలామంది రైలు ప్రయాణం చేసే ఉంటారు. రైలు పట్టాలను చూసినప్పుడు గానీ ప్రయాణం చేయడానికి వెళ్ళినప్పుడు గాని రైలు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తాం తప్ప ఇతర విషయాలను గమనించి ఉండరు. అలాగే మనం రైల్వే గురించి కొన్ని విషయాలను పెద్దగా పట్టించుకోము. అయితే రైలులో జనరల్ బోగీలు ముందు లేదా చివర ఉంటాయి. కారణమేంటో తెలుసా? ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. రైల్వే అధికారుల ప్రకారం, మిగతా కోచ్ లలో కంటే జనరల్…

Read More

నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటి హేమకు మంచి గుర్తింపు ఉంది. అమ్మ, అక్క, వదిన ఇలా ఏ పాత్రలో అయినా సరే ఆమె ఒదిగిపోయి నటిస్తుంది. హాస్యం కూడా పండించగలగడం ఆమె ప్రత్యేకత. తెలుగుతోపాటు తమిళ, హిందీ భాషల్లో కలిపి ఇప్పటివరకు 500 పైగా సినిమాలలో నటించింది హేమ. 1975లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రాజోలులో జన్మించింది హేమ. 1989లో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భలే దొంగ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది….

Read More

విజయశాంతి భర్తకు నందమూరి కుటుంబానికి ఉన్న బంధుత్వం గురించి తెలుసా ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా ఎనలేని ఆదరాభిమానాలు సంపాదించుకున్న హీరోయిన్ విజయశాంతి. అప్పట్లో ఆమె సినిమాలు అంటే హీరోలతో సమానంగా పోటీ పడి మరీ వచ్చేవి అంటే అతిశయోక్తి కాదు. ఈ విధంగా విజయశాంతి తెలుగు ఇండస్ట్రీలోని అభిమానులను సంపాదించుకుంది. అయితే, విజయశాంతి టాలీవుడ్ లో ఎక్కువగా బాలకృష్ణకు జోడిగా సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి మొదట పట్టాభిషేకం సినిమాలో నటించారు. ఆ తర్వాత చాలా సినిమాల్లో కలిసి నటించారు. అంతేకాకుండా…

Read More

రాముడికి, కుంభ క‌ర్ణుడికి మ‌ధ్య యుద్ధం ఎలా జ‌రిగిందో తెలుసా..?

సుగ్రీవుడు తప్పించుకుని ఆకాశంలోకి ఎగురిపోవడంతో కుంభకర్ణుడు కోపంతో మళ్ళీ యుద్ధ భూమిలోకి వచ్చాడు. ఆయనకి కోపం ఎక్కువ అవ్వడంతో వానరులతో, భల్లూకాలతో కలిపి రాక్షసులని కూడా నోట్లో వేసుకుని తినేశాడు. ఇంక ఆ సమయాన్ని అదనుగా చూసి లక్ష్మణుడు ఆ కుంభకర్ణుడి మీద బాణ ప్రయోగం చేశాడు. లక్ష్మణుడు ఎన్ని బాణములు వేసినా అవి కుంభకర్ణుడికి తగిలి కిందపడిపోతున్నాయి. అప్పుడాయన లక్ష్మణుడితో ఏమో అనుకున్నాను కాని నువ్వు బాగానే యుద్ధం చేస్తున్నావు. కాని పిల్లాడివి నీతో నాకు…

Read More