భారతదేశ చరిత్ర అతి ప్రాచీనమైనది, మహోన్నతమైనది అనటానికి నిలువెత్తు సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి విశిష్టమైన నిర్మాణాలు దేశంలోని ప్రతిమూలలో ఉన్నాయి. అధునాతన ఇంజినీరింగ్కు సవాలుగా నేటికి…
రామప్ప ఆలయాన్ని సుమారు 300 మంది శిల్పులు 40ఏళ్లపాటు కష్టపడి నిర్మించారు. 806 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన రామప్ప ఆలయాన్ని 1213లో కాకతీయరాజైన గణపతిదేవుడి సేనాధిపతి…
తమిళులు తిరుపతిని తమిళనాడు లో కలపని అడిగింది నిజమా ? అలా కలపడం వల్ల వాళ్ళకి కలిగే ప్రయోజనం ఎంటి ? హుండీ ఆదాయం కాకుండా ?…
భారత దేశం విభిన్న సంస్కృతి సంప్రదాయాల నిలయమన్న విషయం తెలిసిందే. సాధారణంగా ఎవరైతే మనకు మంచి చేస్తారో వారిని దేవుళ్లతో పోలుస్తాం. వారికి గుళ్లు కట్టి పూజలు…
సాధారణంగా శివాలయాల్లో శివుడికి ఎదురుగా ఆయన వాహనం నంది కూర్చుని ఉంటుంది. కానీ ఇక్కడ నంది స్వామి పట్ల తన గౌరవాన్ని చూపుతూ నిలబడి ఉంటుంది. ఇక్కడి…
మన దేశంలో లెక్క లేనన్ని చారిత్రాత్మక ఆలయాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే. ఒక్కో ఆలయానికి ఒక్కో చరిత్ర, స్థల పురాణం ఉంటుంది. వాటిని కట్టేందుకు కూడా చాలా…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు. ఆ మూర్తిని కొన్ని సెకన్లు దర్శించుకోవడానికి లక్షలాదిమంది భక్తులు ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చుకొని ఆ స్వామిని దర్శించుకుంటారు. తిరుమలలో ప్రతి అడుగు…
ఈ భూప్రపంచంలో ఎన్నో వింతలు జరుగుతుంటాయి. ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. ఇక మన దేశం ఎన్నో చారిత్రక, పురాతన దేవాలయాలకు నిలయం. ఎన్నో శతాబ్దాల కిందట నిర్మించినా…
అయినవిల్లిలోని సిద్ధివినాయకుడు స్వయంభువుడు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి 12 కి.మీ. దూరంలో ఉన్న అయినవిల్లి గ్రామంలో వెలసి ఉన్న సిద్ధి వినాయకస్వామి గురించి ఆంధ్రదేశంలో తెలియని వారుండరు.…
హిందూ పురాణాల ప్రకారం దాక్షాయణి లేదా సతీదేవి శరీర భాగాలు పడిన ప్రాంతాలు శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయని చెబుతారు. ఇలా ప్రసిద్ధి చెందిన శక్తిపీఠాల్లో ఒకటి గుజరాత్…