చేప, అవిసెగింజల నూనెతో రక్తపోటుకు చెక్..!

రక్తపోటుకు ప్రధానమైన శత్రువు ఒత్తిడి. శారీరక, మానసిక ఒత్తిడులను తగ్గించుకోగలిగితే ఎన్నో జబ్బులను దరిచేరకుండా చూసుకోవచ్చు. ఒత్తిడి నుంచి విశ్రాంతి పొందడానికి ధ్యానం, యోగా.. వంటి మార్గాలను అనుసరించాలి. అలాగే మనసుకు ఆహ్లాదం కలిగించే వాతావరణంలో కొద్ది సేపు తిరగాలి. నిత్యం చెవులు చిల్లులుపడే రణగొణధ్వనులు, అమితమైన లైట్ల వెలుతురులో ఎక్కువ రోజులు ఉన్నా రక్తపోటు సమస్య వస్తుంది. అందుకని వీటికి కొంతకాలం దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు రక్తపోటు తీవ్రతను…

Read More

గ్రీన్ టీ, జింజర్ టీతో కీళ్లవాపు నొప్పులను తగ్గించవచ్చట!

మామిడి, స్ట్రాబెర్రీ, పుచ్చ, తర్బూజ, బత్తాయి వంటి పుల్లటి పండ్లు, అరటి, ఆయా కాలాల్లో లభించే అన్నిరకాల పండ్లు, ‘ఎ’ విటమిన్ ఉండే ఆకుకూరలు, క్యారట్, క్యాబేజ్, బ్రోకలి వంటివి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజుకు రెండు కప్పుల గ్రీన్ టీ, జింజర్ టీ, మొలకలు, నువ్వులు, వీట్ గ్రాస్, ముడిబియ్యం, శనగలు, రాజ్మా వంటి పొట్టుతీయని ధాన్యాలు కూడా తింటే కీళ్లవాపు నొప్పులు తగ్గించవచ్చు. రోజుకు గుప్పెడు బాదం, వాల్‌నట్, సన్‌ఫ్లవర్ గింజలు, గుమ్మడి…

Read More

ఆరోగ్యం కోసం సలాడ్లు ఉడికించిన కాయగూరలు తీసుకోండి..!

శరీరంలోని వ్యర్థాలను వదిలించుకోవాలనుకుంటే ముందు చేయాల్సినది నీటిని సమృద్ధిగా తాగాలి. పీచు అధికంగా ఉండే పదార్థాలు తినాలి. వీటితో పాటు సి విటమిన్ ఉండే ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. నిమ్మజాతి పండ్లలోనూ, అరటి, జామ వంటి వాటిల్లోనూ సి విటమిన్ అధికంగా ఉంటుంది. వంటల్లో నూనె వాడకాన్ని తగ్గించి.. రోజులో రెండు లీటర్ల నీటిని తాగినా చక్కని ఫలితం ఉంటుంది. ఈ దిశగా మొదటి ప్రయత్నం మొదలయినట్టే. పదార్థాలు ఆకట్టుకొనేలా చేయడానికి వాటిల్లో ఉపయోగించే రంగులు,…

Read More

పెళ్లి తరువాత పిల్లల విషయంలో ఆలస్యం చేస్తే.. ఈ 5 సమస్యలు తప్పవు…!

ఈ మధ్యకాలంలో కొత్తగా పెళ్లి అయిన జంటలు పిల్లలను కనడానికి ఇష్టపడటం లేదు. రెండు సంవత్సరాలు ఎంజాయ్ చేసిన తర్వాత పిల్లలను కనాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఇలా ప్లాన్ చేసుకున్న వారికి కొన్ని సమస్యలు కచ్చితంగా వస్తాయట. ప్లాన్లు చేసుకోకుండా సాధారణంగా గర్భం ఎప్పుడు వస్తే అప్పుడే పిల్లలను కనాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. లేదంటే చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. పెళ్లి తర్వాత కొంతమంది ప్రెగ్నెన్సీ ని పోస్ట్ పోన్ చేసుకోవడానికి టాబ్లెట్లను…

Read More

పడుకోగానే నిద్రవస్తుందా? అయితే జాగ్ర‌త్త‌..!

కొంతమందికి అటుఇటు ఎంత దొర్లాడినా నిద్రపట్టదు. మరికొంతమందికి పడుకున్న అరగంటకు గాని నిద్రరాదు. ఇకపోతే మరికొంతమంది అయితే బెడ్‌ తగలగానే నిద్రలోకి జారుకుంటారు. వీరిని చూసి మిగిలిన వారు అదృష్టవంతులు అంటుంటారు. ఇదేం అంత ఆనందించాల్సిన విషయం కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అదేంటి అలా అంటున్నారు అనుకుంటున్నారా అయితే ఇది మొత్తం చద‌వండి. సంపూర్ణ ఆరోగ్యం సొంతం కావాలంటే శరీరానికి సరిపడా నిద్ర ఉండాలి. కళ్లకు తగ్గ విశ్రాంతి ఉండాలి. శరీరం, మనసు పునరుత్తేజం పొందడానికి, సృజనాత్మకంగా…

Read More

ముఖానికి ఆవిరి ప‌డితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

జలుబు చేసినప్పుడు ఎవరైనా వెంటనే ఇచ్చే సలహా ఆవిరి పట్టండి కొంచెం ఉపశమనం కలుగుతుంది అని చెబుతాం.జులుబు చేసినపుడు మాత్రమే ఆవిరి పట్టడం అనేది మనకి తెలిసింది.కానీ ఆవిరి పట్టడం అంటే కేవలం జలుబు చేసినప్పుడు ముక్కుకారడం నుంచి రిలీఫ్ కోసం అని మాత్రమే కాదు.ముఖానికి ఆవిరి పట్టడం వల్ల చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయనే విషయం చాలా వరకు ఎవరికి తెలియదు. ఆవిరి పట్టడం వల్ల ముఖ సౌందర్యం మెరుగు పడుతుంది.మనం రోజూ ముఖానికి రాసుకునే…

Read More

పండ్లతో మీ గుండెను పదిలంగా ఉంచుకోండి..!

సాధారణంగా 40 వయస్సు దాటిన వారికి ఎక్కువగా గుండెకు సంబంధించిన జబ్బులు రావడం సహజం. కావున 40 నుంచి 50 వయస్సు వరకూ సంవత్సరానికి ఒక సారి ప్రొఫైల్ రక్తపరీక్ష చేయించుకోవాలి. 50 దాటిన వారు సంవత్సరానికి రెండు సార్లు ఈ పరీక్షను చేసుకొని వైద్యుల సలహా తీసుకుంటే మీ గుండె క్షేమంగా ఉంటుంది. పరీక్షల సంగతి పక్కన పెడితే, కొన్ని ఆహార నియమాలు పాటించడం ద్వారా గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చు. గుండె ఆరోగ్యానికి యాపిల్…

Read More

రక్తపోటు నియంత్రణకు… ఇలాంటి ఆహారం తీసుకోండి..

ఈ ఆహార నియమాల ద్వారా ఒక వ్యక్తికి 2,000 క్యాలరీలు సమకూరి 14రోజుల్లో బీపీ నియంత్రణలోకి వస్తుంది. గోధుమ పిండితో తయారుచేసిన 7 బ్రెడ్ స్లైసులు లేదా 3 కప్పుల అన్నం లేదా ఉడికించిన ఇతర గింజ ధాన్యాలు లేదా ఓట్‌మీల్, ఆరు పుల్కాలు (సాధారణ సైజువి) లేదా 3 కప్పుల పాస్తా లేదా మొక్కజొన్న ప్రతిరోజు తీసుకున్నట్లైతే రక్తపోటుని అదుపులో పెట్టవచ్చు. ఒక కప్పు టొమాటో ముక్కలు, ఒక కప్పు ఉడికించిన బంగాళదుంపలు, ఒక కప్పు…

Read More

భోజనం చేసిన తర్వాత మొక్కజొన్న తింటే…?

కడుపు నిండా భోజనం చేసిన తర్వాత మొక్కజొన్న గింజలు, చిక్కుళ్లు, పప్పులు తీసుకోవడం మంచిది కాదు. ఆకలిగా వున్నప్పుడు తీసుకోవచ్చు. లేత గింజల్లో పోషకవిలువలు ఎక్కువగా వుంటాయి. వందగ్రాముల మొక్క జొన్నల్లో 365 కిలో కెలోరీల శక్తి ఉంటుంది. మొక్కజొన్నల్లో గ్లూటిన్, సెల్యూలోజ్, పీచుపదార్థాలు ఉంటాయి. అవి పేగుల్లోని వ్యర్థాలను బయటకు పంపి.. మలబద్ధకాన్ని దూరం చేస్తాయి. చక్కెర వ్యాధితో బాధపడేవారు, బరువు తగ్గాలనుకొనేవారు. ఈ గింజలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవచ్చు. ఇవి క్యాన్సర్ కణాల వృద్ధికి…

Read More

పండ్లు తినేటప్పుడు కాస్తంత ఉప్పు చల్లుకుంటే వచ్చే టేస్టే వేరు కదా! కానీ.. అలా తినడం మంచిదా కాదా?

పండ్లు తినేప్పుడు సాధారణంగా చాలామంది కట్ చేసి ఉప్పు చల్లుకుని తింటారు..ఎక్కువగా పుచ్చకాయ,జామకాయ విషయంలో ఇలా చేస్తాం..కొందరు అన్నిరకాల పండ్లను అలాగే తింటారనుకోండి..అలా పండ్లు కోసుకుని తినేటప్పుడు వాటి మీద కాస్తంత సన్న ఉప్పు చల్లుకుంటే రుచి పెరుగుతుంది.అంతేకాదు దానివల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి..నష్టాలు ఉన్నాయి అవేంటంటే.. పండ్లపై ఉప్పు చల్లుకుని తినడం వల్ల పండ్ల రుచి పెరగడమే కాదు పండ్లపై ఉండే బ్యాక్టీరియా కూడా నశిస్తుంది. అలా అని అన్ని పండ్లముక్కల మీద ఉప్పు చల్లుకుని…

Read More