మీరు నాన్ వెజ్ తింటున్నారా.. అయితే ఈ నిజాలు తప్పక తెలుసుకోవాల్సిందే..!

చాలామందికి వెజ్ కంటే నాన్ వెజ్ ఎక్కువ ఇష్టం ఉంటుంది.. మరి ఈ నాన్ వెజ్ లో రకరకాలు ఉన్నాయి.. మనం ముఖ్యంగా తినేది మటన్, చికెన్, చేపలు లాంటివి ఎక్కువగా తింటూ ఉంటాం. మరి వీటిలో ఏది ఎక్కువగా తింటే మంచిది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం..సాధారణంగా నాన్ వెజ్ లో చూసుకుంటే చేపలు తినడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో ఎక్కువగా ఒమేగా త్రీ ఉంటుంది. సముద్రంలో దొరికే ఏ ఫుడ్…

Read More

ఈ ఆహారాల‌ను త‌ర‌చూ తినండి.. కంటి చూపు పెరుగుతుంది..!

కంటి చూపు లేని ఉనికిని ఊహించటం చాలా కష్టం. కంటి చూపు మెరుగుపడాలంటే ఆహారంపై కూడా శ్రద్ధ వహించాలి. మీ అద్భుతమైన కంటి చూపును కాపాడుకోవడానికి ఉపయోగపడే కొన్ని ఆహార పదార్థాల గురించి మీరు ఇప్పుడే తెలుసుకోండి. దీని ద్వారా మీ కంటి చూపుని మీరు కాపాడుకోవచ్చు. ఇవి తెలుసుకుంటే మీ పిల్లలకి కూడా ఈ ఆహార పదార్ధాలు వండి పెట్టవచ్చు. వివరాల్లోకి వెళితే… క్యారెట్లు చాల మంచివని డాక్టర్లు పిల్లలకి పెట్టమని కూడా చెప్పడం మనం…

Read More

కాఫీని అధికంగా తాగితే ఇన్ని న‌ష్టాలు ఉన్నాయా..?

కాఫీ అంటే చాలా మందికి ఇష్టం కంటే ఎక్కువే. ప్రతి రోజూ నిద్రలేవగానే కాఫీ తప్పకుండా తీసుకోవాలి లేకపోతే ఉత్సాహం, ఉల్లాసం ఏమీ ఉండదు. ఒక కప్పు కాఫీ పడ్డాక ఉత్సాహంగా, వేగవంతంగా పనులు పూర్తి చేయగలరు అని చాలా మంది చెప్పడం మనం వినే ఉంటాం. అయితే ప్రతి రోజూ ఒక కప్పు కాఫీ తాగితే నిజంగా కలిగేది లాభమా..? నష్టమా..? ఈ విషయం గురించి ఇప్పుడే చూసేయండి. వైద్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం…

Read More

ప‌ల్లి చిక్కిల‌ను తింటే ఏమ‌వుతుందో తెలుసా..?

సరదాగా పల్లీ చిక్కి తినేస్తూ ఉంటాం కానీ అది ఎంత ఆరోగ్యమో తెలీదు చాలా మందికి. మరి పల్లీ చిక్కి ఎంత ఆరోగ్యకరమో తెలియక పోతే ఇప్పుడే తెలుసుకోండి. వీటి రుచికి దాసోహమైపోయి కొద్దిగా ఎక్కువ తింటే మాత్రం కాన్స్టిపేషన్ వంటి సమస్యలు వస్తాయి గుర్తుంచుకోండి. పల్లీ చిక్కి వల్ల శరీరానికి మంచి ఐరన్ లభిస్తుంది. బిస్కెట్స్ వగైరా వాటి కంటే కూడా వీటిని అలవాటు చెయ్యడం మంచిది. కనుక ఇంట్లో రోజు చిన్న పిల్లలకి అలవాటు…

Read More

క‌డుపులో మంట‌గా ఉంటుందా.. ఈ సూచ‌న‌ల‌ను పాటించండి..

అస‌మ‌య భోజ‌నాలు, ఆహారం అతిగా తిన‌డం, కొవ్వు ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తీసుకోవ‌డం, ఒత్తిడి, ఆందోళ‌న‌, మందుల‌ను అధికంగా వాడడం.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల క‌డుపులో మంట స‌మ‌స్య వ‌స్తుంది. దీంతోపాటు క‌డుపు ఉబ్బ‌రం, ఛాతిలో మంట కూడా ఏర్ప‌డుతుంటాయి. అయితే ఈ స‌మ‌స్య వ‌స్తే ప‌లు సూచ‌న‌ల‌ను పాటించాల్సి ఉంటుంది. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అసిడిటీ స‌మ‌స్య ఉన్న‌వారు ఎక్కువగా నీరు తాగాలి. ప్రశాంత వాతావరణంలో భోజనం చెయ్యాలి. ఆదుర్దాపడకుండా ఆహారం తీసుకోవాలి. రాత్రి నిద్రపోవడానికి…

Read More

బ‌రువు త‌గ్గాలంటే ముడి బియ్యాన్ని తినాల్సిందే..!

ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కన్నా రుచికర ఆహార పదర్థాలౖపైనే ఆసక్తి కనబరుస్తున్నారు. మనదేశంలో సంపూర్ణ ఆహారంగా భావించే తెల్లబియ్యం (పాలిష్‌ పట్టిన బియ్యం) అధికంగా నియోగిస్తున్నారు. తెల్ల బియ్యం రుచిగా ఉండటంతో గ్రామీణ, పట్టణాల్లో ఎక్కువశాతం వీటినే వినియోగిస్తున్నారు.ముడి య్యం(దంపుడు బియ్యం, పాలిష్‌ లేకుండా) వీటిపై వైద్యనిపుణులు అవగాహన కల్పిస్తున్నారు. ముడి బియ్యంలో అధికంగా పోషకాలు ఉంటాయని సూచిస్తున్నారు. మాములుగా 100 గ్రా. ముడి బియాన్ని ఆహారంగా తీసుకుంటే 1.8గ్రా. ఫైబర్‌ లభిస్తుంది. అయితే…

Read More

నిత్యం గంటల త‌ర‌బ‌డి కూర్చుని ప‌నిచేస్తున్నారా..? ఈ సూచ‌న‌లు పాటించండి..!

చాలామంది వృత్తి రీత్యా రోజులో చాలా సమయం కుర్చీలో కూర్చోవాల్సి వస్తుంది. అటువంటి వారు కుర్చీలో కూర్చున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాళ్ళు కొద్దిగా ఎడంగా ఉంచాలి. పాదాలు రెండూ పూర్తిగా నేలకు తగలాలి. తుంటి భాగం ఎత్తుగాను, మోకాళ్ల‌ కిందకు ఉండేలా కుర్చీ సరిచెయ్యాలి. తుంటి నుండి మోకాళ్ళ వరకూ ఏటవాలుగా ఉండాలి. అవసరమైతే పుట్‌రెస్ట్ వాడాలి. పొట్ట స్థిరంగా ఉండాలి. కానీ టైట్ చెయ్యకూడదు. తల, మెడ, వెన్నెముక ఒకే సరళరేఖలో…

Read More

ఈ ఆరోగ్య‌క‌ర‌మైన అల‌వాట్ల‌ను పాటిస్తే మీ ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండ‌దు..!

ఈ అలవాట్లు మీకుంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉన్నట్టే.. ఆరోగ్యకరమైన అలవాట్లు ఉంటే ఆరోగ్యం మీ వెంటే ఉంటుంది. జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఆరోగ్యకరమైన అలవాట్లు అలవర్చుకోవాల్సి ఉంటుంది. ఐతే ఇప్పటి వరకు మీకున్న అలవాట్లు మంచివా కావా అని తెలుసుకోండి. కింద ఇవ్వబడ్డ అలవాట్లు మీకున్నట్లయితే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉన్నట్టే లెక్క. భారతదేశంలో చక్కెర వ్యాధిగ్రస్తులు రోజు రోజుకీ పెరిగిపోతున్నారు. అందుకే చక్కెర తక్కువ వాడాలి. రోజు వారి దినచర్యలో భాగంగా…

Read More

ఆక‌లి వ‌ల్ల ఎక్కువ‌గా తిని బ‌రువు పెరుగుతున్నారా..? అయితే వీటిని తినండి..!

సాధారణంగా ఈ కాలంలో ఆకలి ఎక్కువగా ఉంటుంది. నీళ్ళు ఎక్కువ తాగడం కూడా దీనికి కారణం అయ్యుండవచ్చు. ఐతే ఈ కాలంలో ఆకలి కారణంగా ఎక్కువ తింటుంటారు. దానివల్ల బరువు పెరిగిపోతుంటారు. మళ్ళీ ఆ బరువు తగ్గడానికి వ్యాయామాలు, తక్కువ తినడాలు చేస్తుంటారు. ఐతే ఈ కాలంలో ఏ ఆహారం తీసుకుంటే బరువు పెరగకుండా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం. గుడ్లలో కొవ్వుశాతం తక్కువగా ఉంటుంది. పొద్దున్నపూట బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా గుడ్లని తినడం వల్ల తొందరగా…

Read More

హిమోగ్లోబిన్ పెర‌గాలంటే ఈ ఆహారాల‌ను తీసుకోవాలి..!

మన శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గితే మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు, ఎముకల్లో బలహీనత ఏర్పడుతుంది. అందుచేత ఆహారంలో మార్పులు చేయడం అవసరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. హిమోగ్లోబిన్ అనేది ఒక ప్రోటీన్‌. మ‌నం తిన్న ఆహారంలో ఉండే పోష‌కాల‌తోపాటు ర‌క్తంలో ఉండే ఆక్సిజ‌న్‌ను శ‌రీర భాగాల‌కు చేర‌వేస్తుంది. ఇది ఎర్ర ర‌క్త క‌ణాల త‌యారీకి కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. క‌నుక శ‌రీరంలో త‌గినంత హిమోగ్లోబిన్ ఉండాలి. లేదంటే అనేక వ్యాధులు వ‌స్తాయి. ముఖ్యంగా ర‌క్త‌హీన‌త స‌మ‌స్య వస్తుంది. అయితే…

Read More