Om : రోజూ పరగడుపునే ఓం మంత్రాన్ని పఠిస్తే.. ఏం జరుగుతుందో తెలుసా..?
Om : హిందువులు చదివే మంత్రాల్లో ఓం అనే మంత్రానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇది ఏకాక్షర మంత్రం. ఓం లేదా ఓమ్ అని పలుకుతారు. ఈ మంత్రం త్రిమూర్తి స్వరూపంగా చెప్పబడుతోంది. అ, ఉ, మకార శబ్దాలతో ఓం ఏర్పడుతుంది. ఓంకారం శబ్దాల్లో మొదటిది. హిందూ మతానికి కేంద్ర బిందువు. దీన్ని పరమాత్మకు ప్రతీక అని చెబుతారు. అయితే దీన్ని పలకడం వల్ల జననావయవాల నుంచి తల వరకు శక్తి చేకూరుతుంది. ఓం పలికే సందర్భంలో … Read more









