Admin

బొడ్డులో నూనె వేసి మసాజ్ చేయండి.. దెబ్బ‌కు ఈ స‌మ‌స్య‌ల‌న్నీ పోతాయి..!

కాల్షియం లోపంతోపాటు వృద్ధాప్యం వ‌ల్ల చాలా మందికి కీళ్ల నొప్పులు వ‌స్తుంటాయి. ఇది స‌హ‌జ‌మే. దీంతోపాటు నిత్యం కూర్చుని ప‌నిచేసేవారికి కూడా ఈ త‌ర‌హా నొప్పులు వ‌స్తుంటాయి. దీంతో కీళ్ల‌లో నొప్పి, మంట వ‌స్తాయి. అయితే ఈ నొప్పిని సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు. అందుకు గాను బొడ్డులో నూనెను వేసి మ‌సాజ్ చేయాల్సి ఉంటుంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం అయిన మెడి365 సీఈవో శ్రేయాన్ష్ జైన్ నాభి చికిత్స గురించి వివ‌రించారు. బొడ్డులో భిన్న ర‌కాల నూనెల‌ను వేసి మ‌సాజ్…

Read More

చ‌ర్మ క‌ణాలు వేగంగా మ‌ర‌మ్మ‌త్తు కావాలంటే.. రోజూ అర‌టి పండ్ల‌ను తినాలి..!

అరటిపండ్లను సూపర్ ఫుడ్ గా భావిస్తారు. చాలా మంది అరటి పండ్లను ఇష్టంగా తింటారు. అయితే వీటితో చ‌ర్మాన్ని సంర‌క్షించుకోవ‌చ్చు. వీటిని ఫేస్ ప్యాక్, హెయిర్ మాస్క్ లుగా కూడా ఉపయోగించుకోవ‌చ్చు. జుట్టు, చర్మానికి అరటి పండ్లు చాలా మేలు చేస్తాయి. రోజూ ఈ పండ్ల‌ను తినడం వల్ల మీ ఆరోగ్యంతో పాటు అందం కూడా పెరుగుతుంది. అరటిపండ్లలో యాంటీఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో ఉంటాయి. మన చర్మాన్ని మరింత అందంగా మార్చడానికి వివిధ రకాల పోషకాలను కలిగి…

Read More

ప‌చ్చి కొబ్బ‌రిని తిన‌డం వ‌ల్ల ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.. అనేక లాభాలు క‌లుగుతాయి..!

మ‌న వంట ఇళ్ల‌లో స‌హ‌జంగానే ఎండు కొబ్బ‌రి ఉంటుంది. దాన్ని తురుం ప‌ట్టి ర‌క‌ర‌కాల కూర‌ల్లో వేస్తుంటారు. దీంతో కూర‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాసన వ‌స్తాయి. ఇక కొబ్బ‌రి తురుంను స్వీట్ల‌లో కూడా వేస్తుంటారు. దాంతో స్వీట్లు చేస్తారు. అయితే ఎండు కొబ్బ‌రిని అలా వాడుకోవ‌చ్చు కానీ, నిజానికి ప‌చ్చి కొబ్బ‌రిని తింటేనే అధిక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ప‌చ్చి కొబ్బ‌రిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న…

Read More

తృణధాన్యాల‌ను రోజూ 100 గ్రాముల పరిమాణంలో తీసుకుంటే గుండె జ‌బ్బుల ప్ర‌మాదం, న‌డుం చుట్టుకొల‌త‌ త‌గ్గుతాయి.. సైంటిస్టుల అధ్య‌య‌నం..

జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురించబడిన కొత్త పరిశోధన ప్రకారం.. ప్రతిరోజూ కనీసం మూడు స‌ర్వింగ్స్ (దాదాపుగా 100 గ్రాములు) మోతాదులో తృణధాన్యాల‌ను తీసుకుంటే మధ్య వయస్కుల‌లో నడుము చుట్టు కొల‌త‌, రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గాయ‌ని తేల్చారు. టఫ్ట్స్ విశ్వవిద్యాలయంలో జీన్ మేయర్ యూఎస్‌డీఏ హ్యూమన్ న్యూట్రిషన్ రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు చేసిన అధ్యయనం ప్ర‌కారం.. పై వివ‌రాలు తెలిశాయి. ఈ క్ర‌మంలో తృణ ధాన్యాల‌ను తీసుకుంటే ఆయా అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవ‌చ్చ‌ని వారు…

Read More

కిడ్నీ వ్యాధి.. ఈ సైలెంట్ కిల్లర్ ప్రారంభ లక్షణాలను ముందే తెలుసుకోండి.. కిడ్నీల‌ను ఆరోగ్యంగా ఉంచుకోండి..!

మ‌న శరీరంలో రెండు మూత్రపిండాలు రక్తం నుండి వ్య‌ర్థ ప‌దార్థాల‌ను తొలగించడానికి పనిచేస్తాయి. కానీ మూత్రపిండాల‌లో ఏమైనా సమస్యలు ఉంటే అవి మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. వివిధ రకాల మూత్రపిండాల సంబంధిత సమస్యల వల్ల లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారు. చాలా మందికి కిడ్నీ సంబంధిత సమస్యల గురించి తెలియడం లేదు. అందుకే కిడ్నీ వ్యాధిని ‘సైలెంట్ కిల్లర్’ అంటారు. వ్యాధి తీవ్రమైన రూపం దాల్చిప్పుడే చాలా మందికి మూత్రపిండాల సమస్యల గురించి తెలుస్తుంది. ఈ…

Read More

ఆన్‌లైన్ త‌ర‌గ‌తుల పేరిట పిల్ల‌లు ఎక్కువ సేపు స్క్రీన్‌ల ఎదుట గ‌డిపితే ప్ర‌మాద‌మే.. అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని నిపుణుల హెచ్చ‌రిక‌..!

కరోనావైరస్ కారణంగా పిల్లలు ఆన్‌లైన్‌లో ఎక్కువ‌గా చదువుకోవలసి వస్తోంది. దీంతో స్క్రీన్ ల ఎదుట వారు గ‌డిపే సమయం పెరగడం వల్ల వారి క‌ళ్ల‌పై ఒత్తిడి పెరుగుతోంది. నిరంతరం ఇలా ఆన్‌లైన్ క్లాసుల పేరిట స్క్రీన్ ల‌ను చూడ‌డం వ‌ల్ల పిల్లల కంటి చూపు దెబ్బ తింటుంద‌ని జీఎస్‌వీఎం మెడికల్ కాలేజీ నిర్వహించిన పరిశోధనల‌లో తేలింది. దృష్టితో సంబంధం ఉన్న ప్రమాదం 3 రెట్లు పెరిగింది. జీఎస్‌వీఎం మెడికల్ కాలేజీ 700 మంది పిల్లలపై పరిశోధనలు నిర్వహించింది….

Read More

స‌క‌ల అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు కార‌ణం మైదా పిండి.. దీంతో త‌యారు చేసే రోటీలు, బేక‌రీ ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తింటే శ‌రీరానికి హాని క‌లుగుతుంది, జాగ్ర‌త్త‌..!

మైదా పిండి లేదా దాని నుండి తయారైన ఉత్పత్తులు మన ఆరోగ్యానికి చెడ్డవని మనం తరచుగా వింటుంటాం. కానీ నిజంగా ఎందుకు చెడ్డవి లేదా అవి మనకు ఎంతగా హానిని కలిగిస్తాయో మనలో చాలా మందికి తెలియదు. మైదాతో తయారు చేసిన చాలా ఆహార పదార్థాలు చాలా రుచికరంగానే ఉంటాయి. అయితే ఇవి వాస్తవానికి మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ప్రాసెస్ చేయ‌బ‌డిన ఆహారాలలో చాలా వ‌ర‌కు మైదా పిండి క‌లుస్తుంది. ఇక హోట‌ళ్ల‌లో త‌యారు చేసే…

Read More

చేప‌ల‌ను తిన‌డం వ‌ల్ల అధికంగా ఉన్న బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చా ? చేప‌లు బ‌రువు త‌గ్గేందుకు స‌హాయ ప‌డుతాయా ?

మ‌న శ‌రీరం స‌రైన బరువును క‌లిగి ఉంటేనే మ‌నం ఆరోగ్యంగా ఉన్న‌ట్లు లెక్క‌. బ‌రువు త‌గినంత‌గా లేకపోతే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. బ‌రువు త‌క్కువ‌గా ఉన్నా, మ‌రీ ఎక్కువ‌గా ఉన్నా న‌ష్టాలే క‌లుగుతాయి. అయితే అధిక బ‌రువును త‌గ్గించుకోవాల‌ని చూస్తున్న వారికి చేప‌లు ఎంత‌గానో మేలు చేస్తాయి. చేప‌ల‌ను త‌ర‌చూ తిన‌డం వ‌ల్ల అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు. ఈ విష‌యాన్ని సైంటిస్టులే చెబుతున్నారు. 1. చేప‌ల‌ను తిన‌డం వ‌ల్ల ప్రోటీన్లు బాగా ల‌భిస్తాయి. దీంతో బ‌రువు త‌గ్గ‌డం…

Read More

చెవుల‌పై వెంట్రుక‌లు ఎక్కువ‌గా పెరుగుతున్నాయా ? అయితే గుండె జ‌బ్బులు వ‌స్తాయి.. సైంటిస్టుల అధ్య‌య‌నం..!

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏటా కొన్ని కోట్ల మంది గుండె జ‌బ్బుల బారిన ప‌డుతున్నారు. అందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. అధికంగా బరువు ఉండ‌డం, హైబీపీ, డ‌యాబెటిస్ వంటి స‌మ‌స్యల కార‌ణంగా చాలా మందికి గుండె జ‌బ్బులు వ‌స్తున్నాయి. అయితే గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశాలు ఉంటే ఆ ల‌క్ష‌ణాల‌ను ముందుగానే క‌నిపెట్ట‌వ‌చ్చ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. అందుకు చెవుల‌పై పెరిగే వెంట్రుక‌ల‌ను వారు ఉదాహ‌ర‌ణ‌లుగా చెబుతున్నారు. పురుషుల్లో కొంద‌రికి టెస్టోస్టిరాన్ స్థాయిలు ఎక్కువ‌గా ఉంటాయి. దీంతో వారి చెవుల‌పై వెంట్రుక‌లు…

Read More

ఆరోగ్య‌వంత‌మైన వ్య‌క్తులు రోజుకు ఎన్ని సార్లు మూత్ర విస‌ర్జ‌న చేస్తారు ? రోజుకు ఎన్ని సార్లు మూత్ర విస‌ర్జ‌న చేస్తే మంచిది ?

మ‌నం రోజూ అనేక ర‌కాల ఆహారాల‌ను తింటుంటాం. అనేక ద్ర‌వాల‌ను తాగుతుంటాం. దీంతో ఆ ప‌దార్థాల‌న్నీ శ‌రీరంలో క‌ల‌సిపోతాయి. ఈ క్ర‌మంలో ద్ర‌వాలుగా మారిన వాటిని మూత్ర పిండాలు వ‌డ‌బోస్తాయి. వాటిల్లోని పోష‌కాల‌ను శ‌రీరంలోకి పంపిస్తాయి. వ్య‌ర్థాల‌ను మూత్రంగా బ‌య‌ట‌కు పంపుతాయి. అయితే కొంద‌రు రోజూ ఎక్కువ సార్లు మూత్ర విస‌ర్జ‌న చేస్తారు. కొంద‌రు త‌క్కువ‌గా మూత్రం పోస్తారు. మ‌రి ఆరోగ్య‌వంత‌మైన వ్య‌క్తులు రోజుకు ఎన్నిసార్లు మూత్ర విస‌ర్జ‌న చేయాలి ? ఎన్ని సార్లు మూత్ర విస‌ర్జ‌న…

Read More