భయంకరమైన నర దిష్టి నుండి బయట పడాలి అంటే.?

అప్పటి దాకా ఆరోగ్యం గా ఉన్న వ్యక్తి సడెన్ గా అనారోగ్యానికి గురైనా… పంట చేతికొచ్చే సమయానికి అకారణంగా ఏదో జరిగి పంట చేతికి రాకపోయినా, ఇంట్లో పెద్దలు ఎక్కువగా వాడే పదం దిష్టి లేదా నర దృష్టి. మనం నిత్యం చూస్తుంటాం ఆటోలు, లారీల వెనక నరఘోష నీకో నమస్కారం అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉంటుంది. అసలు నిజంగా దిష్టి తగులుతుందా. ఎవరి చూపైనా మన మీద ప్రభావం చూపుతుందా… ఇప్పుడు తెలుసుకుందాం……

Read More

అక్కడ గుడికి వెళ్లాలనుకుంటే చీర కట్టుకోవాలి.. అమ్మాయిలా అందంగా రెడీ కావాలి ఎక్కడో తెలుసా.?

మన దేశంలో ఎన్నో ప్రసిద్ద దేవాలయాలు ఉన్నాయి. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత. సాధారణంగా మనం ఆలయాలుకు వెళ్లేటప్పుడు సాంప్రదాయ దుస్తులు ధరిస్తాం. ఆడవారయితే తెలుగుదనం ఉట్టిపడేలా చీరలు కట్టుకొని వెళ్తారు. కానీ కేరళలో విభిన్న ఆచారం ఉంది. కొల్లం జిల్లా కోట్టాన్ లో అమ్మవారి ఆలయం ఉంది. ఈ అమ్మవారు ఎంతో మహిమగలదని భక్తుల నమ్మకం. ఆలయాలకు స్త్రీ, పురుష అనే తేడా లేకుండా ఎవ్వరైనా వెళ్ళొచ్చు. కానీ ఈ ఆలయంలోని పురుషులకు అనుమతి లేదు….

Read More

శుక్రవారం ఈ పనులు చేస్తే, నిత్య దరిద్రులు అవుతారు!

శుక్రవారం లక్ష్మీదేవి సెంటిమెంట్ చాలా మందికి ఉంటుంది. ఈరోజు కొన్ని నియమాలు పాటించడం ద్వారా ఇంట్లో ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వసిస్తారు. అదే సమయంలో శుక్రవారం అస్సలు చేయకూడని కొన్ని పనుల గురించి కూడా తెలుసుకోవాలంటారు. అవేంటంటే, శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ పూజలు చేస్తుంటారు. అందుకే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మవారి విగ్రహాన్ని కానీ, ఫోటోలు కానీ దేవుడి మందిరంలో నుంచి బయటకు తీయరాదు. కొంతమంది పాతవి లేదా విరిగిన విగ్రహాన్ని నదిలో వేసి ఆ…

Read More

ఈ వస్తువులు ఇతరుల చేతికి ఇస్తే మీ ఐశ్వర్యం తరుగుతుందట!

ఇతరులతో మనకు సంబంధించిన వస్తువులు పంచుకోవడం కామన్. కావలసినప్పుడు సాయం చేయడంలో తప్పులేదు. కానీ ఆ సాయం మనకు దరిద్రాన్ని తెచ్చి పెట్టేదై ఉండకూడదు కదా ! మనకు తెలిసో, తెలియకో చాలాసార్లు ఇవ్వకూడని వస్తువులు ఇతరులకు ఇచ్చేస్తుంటారు. కొందరి రాశుల ప్రకారం వారు వాడిన వస్తువులను ఇతరులకు అస్సలు ఇవ్వకూడదు. ఒకవేళ అలా ఇవ్వాల్సి వస్తే అవి తిరిగి మళ్ళీ మీరు వాడుకోవద్దు. ఈరోజు మనం ఇతరులతో పంచుకోకూడని వస్తువులు ఏంటో చూద్దాం! జ్యోతిష్య శాస్త్రంలో…

Read More

భార‌త దేశ స‌రిహ‌ద్దులో ఉన్న ఈ ఆల‌యాన్ని చూస్తే పాక్ సైనికుల‌కు హ‌డ‌ల్‌. ఎందుకో తెలుసా..?

పాకిస్థాన్‌తో మ‌న దేశానికి ఉన్న వైరం ఈనాటిది కాదు. స్వాతంత్ర్యం వ‌చ్చాక పాకిస్థాన్ భార‌త్ నుంచి విడిపోయి కాశ్మీర్ కోసం ప్ర‌య‌త్నాలు చేయ‌డం ప్రారంభించిన‌ప్ప‌టి నుంచి ఆ అంశ‌మై ఇరు దేశాల మ‌ధ్య అనేక సార్లు గొడ‌వ‌లు జ‌రిగాయి. చిన్నపాటి యుద్ధాలు లెక్క‌లేన‌న్ని చోటు చేసుకున్నాయి. ఇక 1965తో పాక్‌తో జ‌రిగిన యుద్ధం గురించి అంద‌రికీ తెలిసిందే. ఆ యుద్ధం చాలా రోజుల పాటు జ‌ర‌గ్గా చివ‌ర‌కు ఐక్య‌రాజ్య‌స‌మితి చొర‌వ‌తో యుద్ధం ముగిసింది. అయితే ఆ యుద్ధంలో…

Read More

స్త్రీ రూపంలో విగ్ర‌హం ఉన్న హ‌నుమంతుడి ఆల‌యం ఎక్క‌డో ఉందో దాని విశిష్ట‌త ఏమిటో తెలుసా..?

ఆంజ‌నేయ స్వామి ఎంత ప‌వ‌ర్‌ఫుల్ దేవుడో భ‌క్తుల‌కు తెలిసిందే. ఆయ‌న్ను అమిత‌మైన బ‌లానికి, శ‌క్తికి, వీర‌త్వానికి ప్ర‌తీక‌గా భావించి అంద‌రూ పూజిస్తారు. దుష్ట‌శ‌క్తులను అణ‌చివేసే దైవంగా భ‌క్తుల‌కు ఎల్లప్పుడూ అండ‌గా ఉంటాడు. ఇక ఈయ‌న బ్ర‌హ్మచారి అనే విష‌యం కూడా అంద‌రికీ తెలుసు. అయితే ఆంజ‌నేయ స్వామి పురుష రూపంలోనే మ‌న‌కు ద‌ర్శ‌న‌మిస్తాడు. కానీ ఆయ‌న‌కు చెందిన స్త్రీ రూప విగ్ర‌హం కూడా ఉంది తెలుసా..? అవును, షాక్ తిన్నా ఈ విష‌యం నిజ‌మే. ప్ర‌పంచంలో కేవ‌లం…

Read More

ఆంజ‌నేయ అభ‌య‌ప్ర‌దాత – పంచ‌ముఖి స్వ‌ర్ణ‌ముఖి ..!

క‌ర్ణాట‌క‌- తెలంగాణ స‌రిహ‌ద్దులో ఉన్న శ్రీ పంచ‌ముఖి దేవాల‌యం ఘ‌న‌మైన చ‌రిత్ర‌ను స్వంతం చేసుకున్న‌ది. ముఖ్యంగా క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు, ఏపీ, తెలంగాణ‌, మ‌హారాష్ట్ర త‌దిత‌ర ప్రాంతాల నుండి ఈ ఆల‌యానికి భ‌క్తులు రావ‌డం ప‌రిపాటిగా మారింది. క‌ర్ణాట‌కలో అత్యంత పేరొందిన దేవాల‌యాల‌లో ఇది ముఖ్య‌మైన‌ది. మఠాల‌లో పేరొందిన మ‌ఠంగా మంత్రాల‌య రాఘ‌వేంద్ర స్వామి మ‌ఠానికి చ‌రిత్ర ఉన్న‌ది. విశిష్ట‌మైన వార‌స‌త్వం ఉన్న‌ది. గ‌తంలో పోల్చితే ఎన్న‌డూ లేనంత‌గా తిరుప‌తి పుణ్య‌క్షేత్రానికి ధీటుగా ..స‌క‌ల సౌక‌ర్యాల‌తో ..ఘ‌న‌మైన ఏర్పాట్ల‌ను…

Read More

చనిపోయిన వ్యక్తులను కొంద‌రు పూడ్చి పెడతారు, ఎందుకో తెలుసా?

ఒక మనిషి చనిపోయాక ఏం జరుగుతుందో, అతని ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందో ఎవ్వరికి తెలియదు. మనిషి జననం, మరణం అనేది ఇప్పటికీ అంతు బట్టని రహస్యమే. మన కుటుంబంలో కానీ, మన స్నేహితులలో కానీ ఎవరైనా చనిపోతే చాలా కొద్ది మందికి వారు కలలో కనిపిస్తారు. చనిపోయిన వారు కలలో కనిపించడం వల్ల కొంత మంది భయాందోళనలకు గురవుతారు. కొన్ని మతాల్లో చనిపోయిన వ్యక్తులను పూడ్చి పెడతారు. ఎందుకు అలా పూడ్చి పెడతారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇస్లాంలో,…

Read More

“ఒడ్డియాన పీఠం” అంటే ఏమిటి? దీని ప్రత్యేకత ఏంటి ?

ప్రతి మనిషిలో వెన్నుముక లోపల 72 వేలు నాడులు ఉంటాయి. ఈ నాడులను వెన్నెముకలు రక్షిస్తాయి. ఈ నాడులు కలిసే ప్రతి దగ్గర ఒక చక్రం ఉంటుంది. ఇలాంటివి మనిషి శరీరంలో 7 చక్రాలు ఉంటాయి. అందులో మణిపూర చక్రం నాభి దగ్గర ఉంటుంది. ఈ మణిపూర చక్రంలో మధ్య భాగంలో “ఒడ్డీయాన పీఠం” ఉంటుంది. మన అమ్మాయిలు నడుముకు పెట్టుకునే ఆభరణం పేరు కూడా అందుకే ఒడ్డీయానం వాడుకలో ”వడ్యాణం” అంటారు. ఏడు చక్రాలలో శక్తి…

Read More

దైవ దర్శనం తర్వాత ఆలయ ప్రాంగణంలో కొంత సమయం గడపాలి అంటారు, ఎందుకు?

సాధారణంగా ఆలయంలో దైవదర్శనం తర్వాత గుడిలో కొద్దిసేపు కూర్చుంటారు. ఇలా ఎందుకు కూర్చుంటారో చాలామందికి తెలియదు. మరికొందరు హడావుడిగా దైవదర్శనం పూర్తిచేసుకుని వెళ్లిపోతుంటారు. నిజానికి దైవదర్శనం తర్వాత ఆలయంలో కొద్దిసేపు కూర్చోవాలని మన శాస్త్రాలే చెబుతున్నాయి. స్థిరచిత్తంతో, ఐహికత్వాన్ని మరిచి, మౌన ధ్యానంతో, కొంత సమయం దేవాలయంలో కూర్చోవటం శాస్త్ర సమ్మతం అని పేర్కొంటున్నాయి. దేవాలయంలో అంటే దేవునికి ఎదురుగా అని కాదు, దేవాలయ ప్రాంగణంలో ఎక్కడైనా కూర్చోవచ్చు. ఇలా ఎందుకు కూర్చుంటారో చాలామందికి తెలియదు. మరికొందరు…

Read More