శఠగోపం తల పైన ఎందుకు పెడతారో తెలుసా..?

శఠగోపం అంటే అత్యంత గోప్యమైనదని అర్థం. ఈ శఠగోపం దేవాలయంలోని దేవుడు లేదా దేవత యొక్క ప్రతిరూపం అని భావిస్తారు. గుడికి వెళ్ళినప్పుడు ప్రతి భక్తుడు ఆలయంలో ఉండేటటువంటి దేవున్ని తాక డానికి వీలు ఉండకపోవచ్చు. అందుకే పూజారి భక్తులకు తీర్థప్రసాదాలు అందించి, తర్వాత శఠగోపాన్ని తీసుకువచ్చి ఆ తలపై పెట్టి ఆశీర్వదిస్తారు. ఇది తలపై పెట్టడం వల్ల వారిలో ఉండేటటువంటి చెడు ఆలోచనలు,మోస బుద్దులు నశిస్తాయని అంటుంటారు. ఈ శఠగోపాన్ని కొంతమంది శట గోప్యం, శడ…

Read More

అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే మంచిదా? అక్షయ తృతియకు బంగారానికి లింకేంటి?

హిందువుల సాంప్రదాయం ప్రకారం….సంవత్సరంలోని మూడు రోజులు ఏ పని ప్రారంభించడానికైనా చాలా మంచివి. అవి.1) ఉగాది. 2) అక్షయ తృతియ 3) విజయదశమి. అందుకే ఈ మూడు రోజులను పవిత్రదినములుగా చూస్తారు. అయితే ఇక్కడ అక్షయ తృతీయ గురించి కాస్తంత వివరంగా చెప్పుకుందాం…అక్షయ అంటే ఎప్పటికీ తరగనిది.. ఇది వైశాఖ మాసంలో శుక్ల పక్షం మూడవ రోజు వస్తుంది కాబట్టి…దానిని అక్షయ తృతియ అంటారు. మన పురాణాల ప్రకారం ఈ రోజు విశిష్టత.. వేద వ్యాసుడు అక్షయ…

Read More

శనివారం ఇనుము, నూనె, నువ్వులు ఎందుకు కొనరో తెలుసా..?

శనివారం రోజు వచ్చిందంటే చాలు ఇనుము, నూనె, నువ్వులు అసలు కొనకూడదని పెద్దలు అంటుంటారు.. దానికి కారణం ఏంటో చాలా మందికి తెలియదు కానీ ఆ రోజు ఇలాంటి వస్తువులు కొనకూడదు అంటారు.. మరి ఏంటో ఒకసారి చూద్దాం.. పూర్వకాలంలో శనివారం రోజు పని దినం ఉండేది కాదు. ఆదివారం రోజు పని చేసేవారు. ఈ విధంగా చాలా మంది నాన్ వెజిటేరియన్, తాగేవాళ్ళు శనివారం ఉపయోగించుకునేవారు. ఎందుకంటే శని అనేది మందగమనం, అన్ని గ్రహాలు సంవత్సరం…

Read More

అఘోరాలు శవాల మధ్య ఎందుకు గడుపుతారో తెలుసా.??

కుంభమేళా జరిగేటప్పుడు మాత్రం తమ లోకం నుంచి బాహ్య ప్రపంచంలోకి వస్తారు. భారతదేశంలోని హిందూ సమాజం అత్యంత పవిత్రంగా కొలిచే వీరిని అఘోరాలు అంటారు. అఘోరీ అంటే సంస్కృతంలో ‘భయం కలిగించని’ అన్న అర్థం ఉంది. కానీ, వీరి వేషధారణ, అసాధారణ ఆచారవ్యవహారాలు భీతిగొలుపుతాయి. అదేసమయంలో వీరిపట్ల భారతీయ సమాజంలో అపారమైన భక్తి, గౌరవం ఉన్నాయి. ”ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనకు, పరమాత్మతో ఏకం కావడానికి వీరు పవిత్ర నియమాలను దాటి తమదైన పద్ధతులు ఆచరిస్తారు” అని లండన్‌లోని…

Read More

ఈ ఆలయం వర్షం పడే 6-7 రోజుల ముందే తెలియజేస్తుంది..దాని ప్రత్యేకత ఏంటో తెలుసా..!!

ఇప్పటికి మన దేశంలో చాలా విషయాలు సైన్సుకు కూడా అంతు పట్టవు. అలాంటి విషయాలలో ఈ విషయం కూడా ఒకటి. అదేంటంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ లో వున్నా మెహతా గ్రామంలో జగన్నాథ్ దేవాలయం ఉన్నది. ఈ ఆలయం చాలా పురాతనమైనది. చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడికి చాలా దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తూ పోతూ ఉంటారు. కానీ ఈ ఆలయంలో అనేక రహస్యాలు ఉన్నాయి. ఈ రహస్యాలను చూసి విదేశీయులు కూడా ఆశ్చర్య…

Read More

ఇంట్లో ఇలాంటి కీడు జరిగితే… చనిపోయిన పూర్వీకులు కోపంగా ఉన్నారని అర్థమట !

చనిపోయిన పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటాం. అందుకే హిందూ మతం లో ఆచారాలకు ప్రాధాన్యత ఉంది. చనిపోయిన పూర్వీకుల ఆచారాను ఆచార బద్దంగా నిర్వహిస్తారు. తద్వారా వారి ఆత్మలకు శాంతి చేకూరుతుంది. కానీ కొన్నిసార్లు కొన్ని కారణాలవల్ల పితృ దోషం సంభవిస్తుంది. చనిపోయిన పూర్వీకులు కోపంగా ఉంటారు. మీ ఇంట్లో ఇలా మళ్లీ మళ్లీ ఇలా జరుగుతుంటే మీ పూర్వీకులు మీపై కోపంగా ఉన్నారని అర్థం చేసుకోండి. ఒక్కోసారి ఇంటిపై కప్పు పై రావిచెట్టు పెరుగుతుంది….

Read More

తలంబ్రాలలో పసుపు ఎందుకు కలుపుతారో మీకు తెలుసా..?

హిందూ సాంప్రదాయం ప్రకారం మనం పసుపును గౌరీదేవిగా భావిస్తూ ఉంటాం. మనం ఏ కార్యక్రమం చేసినా దేవుడి దగ్గర నుంచి మొదలు కాళ్లకు పెట్టుకునే వరకు పసుపు ను తప్పనిసరిగా ఉపయోగిస్తుంటాం. ఇక తమిళనాడులో అయితే మొహం దగ్గర నుంచి మొదలు శరీరమంతా పసుపు రాసుకుంటారు. అంటే పసుపు కి ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా వివాహం, శుభకార్యాలయినప్పుడు పసుపును తీసుకోవాలంటే ముందు పసుపు కొమ్ములను తీసుకొని దంచు తారు. అలా దంచిన పసుపునే…

Read More

పెళ్లయిన స్త్రీలు ఈ పనులు చేయకూడదట తెలుసా!

పెళ్లయిన స్త్రీ, కుంకుమ ధరించడం వల్ల భర్త ఆయుష్షు పెరుగుతుందని భావిస్తూ ఉంటారు. స్త్రీ సౌభాగ్యం కూడా పెరుగుతుందని చెబుతూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో కుంకుమ ధరించడం కూడా అలంకరణగా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సింధూరం ధరించే క్రమంలో కొన్ని పొరపాట్లు చేయకూడదట మరి ఆ పొరపాట్లు ఏంటో ఓసారి చూద్దాం. హిందూ సాంప్రదాయం ప్రకారం, సింధూరం ధరించే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలట. స్నానం చేసిన వెంటనే, మహిళలు వెంటనే ముఖానికి కుంకుమ పెట్టుకోకూడద‌ట….

Read More

ఇంట్లో చెప్పులు వేసుకొని ఈ పనులు చేస్తే.. జరిగే అనర్ధం ఇదేనా..?

ఈ రోజుల్లో చాలా మంది ఇంట్లో కూడా చెప్పులు వేసుకొని తిరుగుతూ ఉంటారు. మరి అలా వేసుకుంటే ఏం జరుగుతుంది?అదృష్టమా? దురదృష్టమా?అనే విషయం మాత్రం ఎవరూ పట్టించుకోరు.. ఇంట్లో చెప్పులు వేసుకొని తిరిగితే ఏం జరుగుతుందో ఓసారి మీరే చూడండి..? సాధారణంగా చెప్పులను పశువుల శరీరం నుంచి తయారు చేస్తారు. ప్రస్తుత కాలంలో చాలా మంది ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు కాబట్టి డాక్టర్లు చెప్పులు వేసుకుని ఇంట్లో నడవాలని సందేశం ఇస్తూ ఉంటారు. ఓకే అలాంటి…

Read More

అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు కొంటారంటే..?

సాధారణంగా దేశంలో చాలావరకు అక్షయ తృతీయ రోజు వచ్చిందంటే ప్రజలంతా బంగారం షాపుల ముందు బారులు తీరుతారు.ఆ రోజు బంగారం ఎందుకు కొనుగోలు చేస్తారు. దాని వెనుక ఉన్న కారణం ఏంటి.. ఓ సారి తెలుసుకుందాం.. అక్షయ తృతీయ అనే వైశాఖ శుద్ధ తదియ రోజు కృత యోగం ప్రారంభమవుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ తృతీయ రోజున శ్రీ విష్ణువు పరశురామ అవతారాన్ని ధరించారని నమ్ముతారు. కాబట్టి ఈరోజు ఏ సమయంలోనైనా ఏ శుభకార్యమైనా జరుపుకోవచ్చు అని…

Read More