గణనాథుడి నుంచి డబ్బు పాఠాలు నేర్చుకోండిలా..!!

సాధారణంగా మనం ఏదైనా పని మొదలు పెట్టాలంటే ముందుగా వినాయకుడికి పూజ చేస్తాం. ఎందుకంటే విఘ్నేశ్వరుడు ఏదైనా విజ్ఞాలు ఉన్న తొలగిస్తాడని భావిస్తారు. అందుకే ఏ పూజ చేసినా ఏ పని చేసిన ముందు పూజించేది విఘ్నేశ్వరున్నె.. కాబట్టి బిజినెస్ డబ్బు విషయంలో మాత్రం తప్పకుండా ఈ విఘ్నేశ్వరుని పాఠాలు నేర్చుకోవాలి.. విఘ్నేశ్వరుని నుంచి పాఠాలు ఏంటి అని అనుకుంటున్నారు కదూ.. అవునండి మీరు విన్నది కరెక్టే.. విఘ్నేశ్వరుని ద్వారా మనం డబ్బు పాఠాలు నేర్చుకుందాం.. ఏంటో…

Read More

రాముడు వనవాసానికీ 14 ఏండ్లు ఎందుకు పోయాడు.. 12 లేదా 20 అని కాకుండా..!!

ప్రతి ఒక్కరికి రామాయణ కథ అంటే తెలుసు.. ఇందులో రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసంకి వెళ్తాడు. మరి రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసంకి వెళ్ళడానికి కారణం ఏమిటి? దాని వెనుక ఉన్న చరిత్ర ఏమిటో ఇప్పుడు చూద్దాం.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూస్తే పరాశర మహ‌ర్షి ప్రకారం చాలా దశలు చెప్పబడ్డాయి.. వీటిని కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో వాడతారు.. ఇలాంటి వాటిలో ముఖ్యమైనది మూల దశ.. మనిషి గత జన్మలో చేసినటువంటి పాప, పుణ్యకర్మల ఫలితాలు చెప్పే…

Read More

ఈ 3 నియమాలు పాటించండి….అప్పుల బాధనుండి బయటపడండి.!?

ఎంత కష్టపడ్డా..రూపాయి మిగలట్లేదా? ఎప్పటికప్పుడు కొత్త అప్పులు అవుతున్నాాయా? సంపాదించింది మొత్తం మన చేతికి రాకుండా పోతుందా? అయితే మేము చెప్పిన ఓ వారం రోజులు చేస్తే చాలు….మీ సంపాదన మీ చేతిల్లోనే ఉండడమే కాదు మీరు చేసే వ్యాపారాల్లో లాభాలు సిద్దిస్తాయి . ఇది పూరాతాన కాలం నుండి వస్తున్న ఓ నమ్మకం. తప్పనిసరిగా నమ్మాలని ఏం లేదు…నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం. ప్రతి బుధవారం చిన్న చిన్న రెండు ఖాళీ కుండలను పారుతున్న నీటిలో…

Read More

ధ్వజస్తంభం లేని గుడిలో ప్రదక్షిణ చేస్తే ఏమవుతుందో మీకు తెలుసా..?

సాధారణంగా హిందూ దేవాలయల్లో ధ్వజస్తంభాన్ని చాలా ప్రాముఖ్యత కలిగినదిగా భావిస్తారు. దేవాలయాల్లో గర్భగుడిని ముఖంగాను, ధ్వజస్తంభాన్ని హృదయం గానూ భావిస్తారు. ఆలయంలో మూల విరాట్ కి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, ధ్వజస్తంభానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. అసలు ధ్వజస్తంభం వెనుక ఉన్న కథ ఏమిటి ఆలయంలో ధ్వజస్తంభం లేకుంటే ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం.. మన పెద్దవారు ఏది చేసినా దాని వెనక ఎంతో సైన్సు,అర్థం, పరమార్థం దాగి ఉంటుంది. దేవాలయాల్లో ధ్వజ స్తంభాల‌ స్థాపన…

Read More

ఆంజ‌నేయ స్వామి పెళ్లి వెనుక ఉన్న అస‌లు క‌థ ఇదే తెలుసా..?

హ‌నుమంతుడు ఎంత శ‌క్తివంత‌మైన దేవుడో భ‌క్తుల‌కు బాగా తెలుసు. ఆయ‌న‌ను పూజిస్తే దుష్ట‌శ‌క్తుల నుంచి విముక్తి క‌లుగుతుంద‌ని భ‌క్తులు న‌మ్ముతారు. అయితే ఆంజ‌నేయ స్వామి బ్ర‌హ్మ‌చారి అని కూడా అంద‌రికీ తెలుసు. ఆయ‌న అస్సలు పెళ్లి చేసుకోలేద‌ని, జీవితాంతం బ్ర‌హ్మ‌చారిగానే ఉన్నాడ‌ని పురాణాలు చెబుతున్నాయి. అయితే మీకు తెలుసా..? నిజానికి ఆంజ‌నేయ స్వామికి పెళ్ల‌యింది. ఆయ‌న భార్య పేరు సువ‌ర్చ‌ల‌. అయితే హ‌నుమంతుడు అనుకోకుండా కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆమెను వివాహం చేసుకోవాల్సి వ‌చ్చిందట‌. దీని వెనుక…

Read More

అంజనేయ దండకం చదివితే నిజంగానే భయంపోతోందట!? ఎందుకో తెలుసా?

భయం పోయి, ధైర్యం రావాలంటే ఆంజనేయ దండకం చదవమని మన పెద్దలు మనకు చాలా సార్లే చెప్పి ఉంటారు. గట్టిగా ఉరుము ఉరిమినా, చీకట్లో ఒంటరిగా ఉన్నా…ఆపత్కాల సమయాల్లో అయినా…. చాలా మంది ఆంజనేయ దండకాన్ని వల్లె వేస్తుంటారు…. నిజంగా ఆంజనేయ దండకం చదితే భయం పోతోందా? అనే డౌట్ చాలా మందికి వచ్చి ఉంటుంది. అయితే దీనికి సమాధానం అవును అంటున్నారు కొంత మంది విశ్లేషకులు…అదెలా అని డౌట్ అడిగితే సైన్స్ అండ్ లాజిక్ ను…

Read More

వారంలో ఈ 2 రోజులు ఎవరికి డబ్బు ఇవ్వకూడదా.. ఇస్తే కలిగే నష్టం మామూలుగా ఉండదు..!!

భారత దేశంలో చాలా మంది ఇప్పటికీ జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముతుంటారు.ఏదైనా శుభకార్యం చేయాలంటే దానికి రోజు,సమయం, తేదీ, ముహూర్తం లాంటివి చూసుకొని చేస్తూ ఉంటారు.. అలాగే కొన్ని పనులు చేయాలంటే కూడా కొన్ని ప్రత్యేక దినాల్లో చేయరు.. ముఖ్యంగా డబ్బు విషయంలో ఈ రెండు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలని శాస్త్రాలు చెబుతున్నాయి.. పూర్తి వివరాలు తెలుసుకుందాం. సాధారణంగా చాలామంది మంగళవారం రోజు అప్పు ఇవ్వరు.. తెచ్చుకోరు.. కారణం మంగళవారం అనేది కుజునికి సంకేతం.. కుజుడు దారిద్రి…

Read More

గురువారాన్ని ‘బేస్త‌వారం’ అని ఎందుకంటారు?

గురువారం అనేది వారంలో 5వ రోజు. ఇది బుధవారంనకు, శుక్రవారంనకు మధ్యలో ఉంటుంది. గురువారాన్ని లక్ష్మీవారం, బేస్తవారం అని కూడా పిలుస్తారు. ఇది గురు గ్రహం (బృహస్పతి) పేరు మీదుగా గురువారం అయింది. హిందూమతంలో గురువారం ఒక ప్రత్యేక రోజుగా పరిగణించబడుతుంది. ఇది విష్ణువుకు అంకితం చేసిన వారపు రోజు. పురాణాల ప్రకారం విశ్వం సంరక్షకులు త్రిమూర్తులు అని భావించే వారిలో విష్ణువు ఒకరు. గురువారం లేదా గురువార్ ను సాధారణంగా బృహస్పతి వార్ అని పిలుస్తారు….

Read More

గరుడ పురాణం ప్రకారం…చనిపోయిన తర్వాత మొదటగా ఆత్మ వెళ్ళేది అక్కడికే..! ఆత్మ రెండో గదిలోకి వెళుతుంది..!

సాధారణంగా యమున్ని చావుకి ప్రతిరూపంగా భావిస్తారు. అందువల్లే యమధర్మరాజుకు చాలా దూరంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇంతమంది దేవుళ్లకు ఆలయాలున్నాయి కానీ యమధర్మరాజుకి మాత్రం ఒకే ఒక ఆలయం అది కూడా హిమాలయాల్లో ఉంది. మనిషి చనిపోయిన తర్వాత శరీరాన్ని వదిలి ఆత్మ పరలోకం చేరుతుందని కొందరి నమ్మకం. జీవించినప్పుడు చేసిన పాప పుణ్యాలను అనుసరించి సదరు జీవి పరలోకంలో శిక్షను అనుభవిస్తాడని చెబుతారు. ఏ భేదం లేకుండా యమధర్మరాజు ఈ శిక్షలను విధిస్తాడంటారు. ఇలా…

Read More

పూజలు చేసేటప్పుడు ఉల్లి, వెల్లుల్లిని తినరు.. కారణం..!!

మన భారతదేశంలో పూజలు పునస్కారాలు అనేది చాలావరకు నమ్ముతారు. ఇందులో భాగంగా బ్రాహ్మణుల కైతే అనేక కట్టుబాట్లు ఉంటాయి. వారి యొక్క ఆహారపు అలవాట్లు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి.. వీరు మసాలాలు, వెల్లుల్లి, ఉల్లి వంటి ఆహార పదార్థాలు తీసుకోరు.. మరి ఈ ఆహార పదార్థాలను ఎందుకు నిషేధిస్తారో ఓ సారి చూద్దాం. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం చూసుకుంటే మనం తినే ఆహారాన్ని సామాజికం, రాజాసికం, సాత్వికం అనే మూడు భాగాలుగా విభజించారు. వారు…

Read More