అరటి ప్రాముఖ్యతేంటో మీకు తెలుసా..? ఎందుకు అర‌టి పవిత్రంగా మారింది..?

‘అరటి’’ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే… ప్రాచీనకాలం నుండి ప్రస్తుత కాలం వరకు మన భారతీయ సంస్కృతిలో ఏ శుభకార్యం జరిగినా.. అందులో అరటాకుగాని, అరటిపళ్లుగాని, అరటిచెట్టుకు సంబంధించిన కాండాలు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఈ అరటి ప్రాముఖ్యత గురించి రామాయణంలో వివరించబడితే.. ఇదే అరటి ఆవిర్భావం గురించి భాగవతంలో వివరించబడింది. అరిటిని ‘కదళి’, ‘రంభా’ అనే పేర్లతో కూడా చాలామంది పిలుచుకుంటారు. ముఖ్యంగా ఇవి పల్లెటూళ్లలో జరిగే ప్రతిఒక్క కార్యక్రమంలోను ఉపయోగించుకుంటారు….

Read More

హ‌నుమాన్ చాలీసా గురించిన ఈ 6 ఆస‌క్తిక‌ర విష‌యాలు మీకు తెలుసా..?

హ‌నుమాన్ భ‌క్తులంద‌రూ ఆయన్ను ప్ర‌స‌న్నం చేసుకునేందుకు చ‌దివే మంత్రాల్లో హనుమాన్ చాలీసాకు ఒక ప్ర‌త్యేక స్థానం ఉంది. హ‌నుమాన్ చాలీసాను చ‌ద‌వ‌డం వ‌ల్ల ఆయ‌న్ను మెప్పించి ఆయ‌న ఆశీస్సులు పొంద‌వ‌చ్చ‌ని భ‌క్తులు విశ్వ‌సిస్తారు. అలాగే శ‌ని ప్ర‌భావం ఉన్న‌వారు హ‌నుమాన్ చాలీసాను చ‌ద‌వ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నం పొందుతారు. ఈ క్రమంలోనే ఆ చాలీసాలోని ప్ర‌తి శ్లోకానికి కూడా ఒక అర్థం ఉంటుంది. ఇక హ‌నుమాన్ చాలీసాను చాలా మంది రోజుకు రెండు సార్లు ఉద‌యం, సాయంత్రం వేళల్లో…

Read More

కొత్త వాహ‌నాల‌కు పూజ‌లు చేసేట‌ప్పుడు మిర‌ప‌, నిమ్మ‌కాయ‌ల‌ను దండ‌గా క‌డతారు ఎందుకో తెలుసా..?

ఎవ‌రైనా ఏ వాహ‌నమైనా కొనుక్కున్న‌ప్పుడు దానికి శాస్త్రోక్తంగా పూజ చేయించే ప‌ద్ధ‌తిని హిందువులు పాటిస్తారు. ఆ మాట కొస్తే సెకండ్ హ్యాండ్ వాహ‌నం కొన్న‌ప్ప‌టికీ అది త‌మ చేతుల్లోకి వ‌చ్చింది మొద‌టి సారే క‌నుక అలాంటి వాహ‌నాల‌కు కూడా పూజ‌లు చేయిస్తారు. వాహ‌న‌దారులు త‌మ ఇష్ట దైవానికి చెందిన ఆల‌యానికి వెళ్లి మ‌రీ ఈ పూజ జ‌రిపిస్తారు. అయితే సాధార‌ణంగా ఎవ‌రైనా హ‌నుమంతుడు లేదా దుర్గా దేవిల ఆల‌యాల‌కు వెళ్లి ఈ పూజ చేస్తారు. ఎందుకంటే వారు…

Read More

హిందువులు భ‌క్తితో పూజించే ల‌క్ష్మీ దేవికి అక్క కూడా ఉంది. ఆమె ఎవ‌రో, ఏం చేస్తుందో తెలుసా..?

హిందువులు లక్ష్మీ దేవిని ఎంత‌గా పూజిస్తారో అంద‌రికీ తెలిసిందే. త‌మ‌కు ధ‌నం సిద్దించాల‌ని, అదృష్టం క‌ల‌గాల‌ని, ఆర్థిక స‌మ‌స్య‌లు పోయి ఐశ్వ‌ర్యం క‌ల‌గాల‌ని ఆమెను వారు ప్రార్థిస్తారు. ఈ క్ర‌మంలో కొంద‌రికి కోరుకున్న‌ట్టుగానే ఐశ్వ‌ర్యం క‌లుగుతుంది. అయితే అది ఓకే… ల‌క్ష్మీ దేవిని చాలా మంది పూజిస్తారు, ఆమె గురించి అంద‌రికీ తెలుసు. కానీ ఆమె అక్క గురించి మీకు తెలుసా..? అవును, ఆవిడ కూడా ఉంది. ఆమె పేరు అల‌క్ష్మి. అయితే శ్రీ‌మ‌హావిష్ణువు ఆమెకు పెళ్లి…

Read More

కొత్త ఇంట్లో పాలు పొంగించాలా…అసలు ఎందుకు అలా చేయాలి ?

మన కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు గృహ ప్రవేశం చేసే సమయంలో లేదంటే అద్దె ఇంట్లోకి ప్రవేశించే సమయంలో అయినా సరే పొయ్యిపై పాలు పొంగించడం మన సాంప్రదాయం. పాలు పొంగించి ఇంట్లోకి పోతే అంతా శుభంతో వర్ధిల్లుతుందని నమ్ముతారు. నమ్మకం అనేది ఒక్కటే కాదు దీని వెనుక ప్రత్యేక అర్థం కూడా ఉంది. మనకు సకల సంపదలకు మూలం లక్ష్మీదేవి. ఆమె సముద్రగర్భం నుంచి వచ్చింది. నారాయణ ఉదయేశ్వరుడు పాలసాగరం లోనే పవలిస్తాడు. అందుకే మనం పాలు…

Read More

శ‌నివారం రోజు ఈ పనులు చేయ‌కూడ‌ద‌ట తెలుసా..? చేస్తే ఏమ‌వుతుందంటే..?

మ‌న సౌర వ్య‌వ‌స్థ‌లో 9 గ్ర‌హాలు ఉంటాయ‌ని అంద‌రికీ తెలిసిందే. వీటినే న‌వ‌గ్ర‌హాలు అని వ్య‌వ‌హ‌రిస్తాం. ఈ క్ర‌మంలో జ్యోతిష్య శాస్త్రం, పురాణాల ప్ర‌కారం ఈ 9 గ్ర‌హాలు మ‌నుషుల జీవితాల‌ను ప్ర‌భావితం చేస్తాయ‌ని చెబుతారు. వాటి గ‌మ‌నాన్ని బ‌ట్టి వ్య‌క్తుల జాతకం మారుతూ ఉంటుంది. ఒక్కో గ్ర‌హం ఒక్కో ర‌క‌మైన ఫ‌లితాల‌ను ఇస్తుంది. అదేవిధంగా వారంలో ఉన్న 7 రోజుల్లో ఒక్కో రోజుకు ఒక్కో గ్రహం అధిప‌తిగా ఉంటుంది (రాహు, కేతువుల‌కు త‌ప్ప‌). ఈ క్ర‌మంలో…

Read More

ఆంజనేయ స్వామికి సింధూరం అంటే ఎందుకంత ఇష్టమో తెలుసా ?

హిందూ దేవుళ్ళలో ఒకరు ఆంజనేయస్వామి. ఆయన శ్రీరాముల వారి కోసం అనేక త్యాగాలు చేసిన గొప్ప భక్తుడు. ముఖ్యంగా ఓ ధీరుడు అని చెప్పుకోవాలి. అయితే ఈ ఆంజనేయ స్వామిని పూజించడం ద్వారా మనలో ఉన్న భయాందోళనలు తొలగిపోయి ఎంతో ధైర్య సాహసాలతో ఉంటారు. అయితే ఆంజనేయస్వామి గుడికి వెళ్ళినప్పుడు మనకు సింధూరాన్ని ఇస్తారు. రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయ స్వామికి సింధూరం అంటే ఇష్టం ఎందుకు. పురాణగాథల ప్రకారం ఒకసారి సీతమ్మ తల్లి నుదుట సింధూరం ధరించడం…

Read More

దిష్టి మంత్రం ఎలా పనిచేస్తుందో తెలుసా? తెలిస్తే… ఆశ్చర్యపోతారు.

పిల్లాడికి దిష్టి తగిలినట్టుంది. ఒకటే వాంతులవుతున్నాయి. ఉదయం నుండి ఏమీ తినలేదు. కడుపు ఉబ్బరంగా ఉందంట… కాస్త దిష్టి మంత్రం వేయ్యి పెద్దమ్మా..అంటూ ఇప్పటికీ ఊర్లల్లో చాలా మంది దిష్టి మంత్రం వచ్చిన వారి దగ్గరికి వెళతారు.అప్పుడు వారు ..చేతిలోకి కొంత పంచదారో..ఉప్పో తీసుకొని…లోలోపల మంత్రాలు చదివి. త్పూ…త్పూ…థూ…అంటూ ఉమ్మినట్టు చేసి వారి చేతికిచ్చి..మీ అబ్బాయికిచ్చి తినమని చెప్పండి. దిష్టి తగ్గిపోతోంది అంటారు. అమ్మ వచ్చి అలా చేయగానే…ఆ కుర్రాడికి కాస్త ఉపశమనంగా అనిపిస్తుంది. కుర్రాడు కాసింత…

Read More

పూజ గదిలో చనిపోయిన వారి ఫోటోలు పెట్టడం మంచిదికాదట.!?

హిందువుల్లో అధిక శాతం మంది నిత్యం తమ తమ ఇష్ట దేవుళ్లను, దేవతలను పూజిస్తారు. ఇలా పూజించడం వెనుక ఒక్కొక్కరికి ఒక్కో కారణం ఉంటుంది. అయితే కేవలం దేవుళ్లు, దేవతలే కాదు, వారితోపాటు చనిపోయిన తమ పూర్వీకుల ఫొటోలను కూడా పూజ గదిలోనో, దేవుళ్ల పక్కనో ఉంచి, వాటికి కూడా నిత్యం దండం పెడుతుంటారు. చనిపోయిన వారిని దైవంగా భావించి, వారిని నిత్యం స్మరించుకోవడం కోసం చాలా మంది ఇలా చేస్తారు. ఇలా పూజించడంలో తప్పేమీ లేదు,…

Read More

ఈ నమ్మకాల్లో నిజమెంత..? దీని వెనుక కూడా ఏదో ఓ లాజిక్ ఉండే ఉంటుంది.! మీరేమంటారు..?

కొందరు కొన్నింటిని బలంగా నమ్ముతారు. మరికొందురు ఇదంతా ఉత్త ట్రాష్ అని సింపుల్‌గా కొట్టి పారేస్తుంటారు. అయితే పెద్దలు చెప్పిన విషయాన్ని నమ్మకంగా కాకుండా దాని వెనకున్న అసలైన లాజిక్ ను పట్టుకుంటే అని యూజ్ ఫుల్ గానే ఉంటాయ్. బొట్టు పెట్టుకోవడం సాంప్రదాయం అనడం నమ్మకం, కాదు బొట్టు పెట్టుకోవడం వల్ల నాడీకేంద్రం యాక్టివ్ గా ఉంటుందనడం లాజిక్… కాళ్ళకు పసుపు పెట్టుకోవడం సాంప్రదాయమనడం నమ్మకం, కాదు అది యాంటీ బయాటిక్ దాని వల్ల రోగకారక…

Read More