కాళ్ళకు నల్ల దారం కట్టుకోవడం వల్ల జరిగే పరిణామాలు!

భారతదేశంలో నల్లదారం కట్టుకోవడం అనేది ఇప్పుడు మొదలైంది ఏం కాదు. ఇది మన హిందూ సాంప్రదాయంలో పూర్వం నుంచి వస్తున్న ఆచారమే. నలుపు రంగు ప్రతికూల శక్తిని త్వరగా గ్రహిస్తుంది. అందుకే దిష్టి తగలకుండా నలుపు రంగులో ఉన్న ఎన్నో వస్తువులని మనం వాడుతుంటాం. పిల్లలకి దిష్టి తగలకుండా నలుపు రంగు బొట్టు పెట్టడం, కాలికి పెట్టడం, అదేవిధంగా మనం కూడా బయటికి వెళ్లినప్పుడు పాదానికి దిష్టి తగలకుండా పెట్టడం, ఇలా ప్రతి విషయంలోనూ నలుపు రంగును…

Read More

తలమీద అక్షింతలు వేయడం వెనుక ఇంత కథ ఉందా..?

భారతీయ సంప్రదాయం ప్రకారం మనం వివాహం కానీ, ఏదైనా పుట్టిన రోజు వేడుకలు చేసుకున్నప్పుడు మన కంటే పెద్ద వారు వివాహం అయిన వారు మనల్ని దీవిస్తూ అక్షింతలు వేస్తూ ఉంటారు. మరి అలాంటి అక్షింతలు మన నెత్తిపైన వేస్తారు.. మరి అక్షింతలు వేయడం వల్ల లాభం ఏంటి ఎందుకు వేస్తారు ఒకసారి చూద్దాం..ఏ శుభకార్యమైనా అక్షింతలతో ఆశీర్వాదం తీసుకోవడం మన భారతదేశంలో ముఖ్యమైన ఘట్టం. మరి ఆశీర్వదించే టప్పుడు అక్షింతలు ఎందుకు వాడతారో చూద్దాం.. బియ్యం…

Read More

కాలికి మెట్టెలు పెట్టుకోవడం వల్ల కలిగే మేలు..!

భారతదేశంలో పెళ్ళైన స్త్రీలు కాలికి మెట్టెలు పెట్టుకుంటారు. అలా పెట్టుకోవడం భారతీయ సాంప్రదాయం. ఇది కేవలం సాంప్రదాయం కొరకు మాత్రమే ఏర్పరచబడినది కాదు. దీని వెనుక ఉన్న ఆడవాళ్ళకు సంబంధించిన ఆరోగ్య రహస్యం దాగివుంది. దీని గురించి పతంజలి మహర్షి పాదమర్దనం అనే యోగ ప్రక్రియలో సవివరంగా తెలియచేశారు. ఇంతకు ముందు రోజుల్లో భారతదేశంలో స్త్రీలు ఎక్కువగా నీటిలోనే పని చేయవలసి వచ్చేది. గిన్నెలు తోమడం, బట్టలు ఉతకడం, ఇలా పలు రకాల రోజువారీ పనులు చేసుకోడానికి…

Read More

అఖండ దీపము అంటే ఏమిటి.. ఎప్పుడు వెలిగిస్తారంటే..?

సాధారణంగా భారతదేశం అంటేనే గుళ్ళూ గోపురాలు పూజలు, అనేక మతాలు కులాలతో కూడిన అతి పెద్ద ఆచారాలు కలిగిన దేశం. భారతదేశంలో ఏ గుడికి వెళ్లిన దానికి ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది. అయితే సాధారణంగా గుళ్లలో కానీ మన ఇళ్లలో కానీ అఖండ దీపం అనేది వెలిగిస్తూ ఉంటాం.. మరి అఖండ దీపం అంటే ఏమిటి ఎందుకు వెలిగించాలి ఓసారి చూద్దాం.. మామూలుగా వెలిగించే దీపం కనీసం ఒక రెండు గంటలు వెలుగుతుంది. అసలు అఖండము…

Read More

తిరుమలలో ఉన్న ఈ మార్గాన్ని “శ్రీవారి మెట్టు” అని ఎందుకు పిలుస్తారు ? దాని యొక్క విశిష్టత గురించి తెలుసా.. ?

తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. తిరుమల కొండపై అనేక విశిష్టతలు ఉన్నాయి. ముఖ్యంగా కొండ పైకి వెళ్లడానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి “అలిపిరి”, రెండు “శ్రీవారి మెట్టు”. తిరుపతి నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లడానికి అలిపిరి దగ్గర నుంచి ఉన్న మార్గం కాకుండా, శ్రీనివాస మంగాపురం ఆలయనికి సమీపంలో ఉన్న మరొక మార్గమే శ్రీవారి మెట్టు. అలిపిరి మార్గంలో ఉన్న మొత్తం మెట్లు సంఖ్య కన్నా, శ్రీవారి మెట్టు మార్గంలో…

Read More

పెళ్లిలో అల్లుడు కాళ్ళు కడిగే సమయంలో మామ ఏమని అనుకుంటారో తెలుసా?

పెళ్లి జరిగేటప్పుడు నిర్వహించే ప్రతిఘట్టం, ప్రతి ఆచారం, ప్రతి వాగ్దానం వెనుక చాలా అర్థాలు, పరమార్ధాలు ఉన్నాయి. అందుకే ఈ ఆచారాలకు అంత ప్రాధాన్యత ఉంది. హిందూ సాంప్రదాయానికి అద్దం పట్టే తెలుగు పెళ్లిలోని ఒక ఘట్టం గురించి తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లిలో మామగారు అల్లుడు కాళ్లు కడిగి ఆ నీటిని తల మీద జల్లుకొనే ఆచారం ఒకటి ఉంది. ప్రతి ఆచారం వెనుక ఏదో ఒక పరమార్థం ఉంది. పెళ్లి పనులు మొదలు…

Read More

హిందూ శాస్త్రం ప్రకారం మాంసాహారం తిన‌కూడ‌దా..?

భూమ్మీద జన్మించిన ఏ జాతి, ఏ మతం, ఏ కులం వారైనా సరే సర్వ జీవరాశుల్లో ఆత్మ రూపమై వెలుగొందే ఆ పరమాత్మను ఏమాత్రం చూడకుండా వారి యొక్క అహంకారంతో గర్వంతో జంతువుల విషయంలో తీవ్రంగా వ్యవహరిస్తూ ఉంటారు. జంతువులు కూడా మనలాగే స్వేచ్ఛ జీవనాన్ని కోరుకుంటాయి కానీ కొంతమంది క్రూర మృగాల లాగా జంతువులను చంపి తినే వాళ్ళు ఈ భూమ్మీద లెక్కలేనన్ని మంది ఉన్నారు. ఇలాంటి పనులు చేసే కొంతమంది ఆ జంతువులను ఏ…

Read More

China Jeeyar : చిన‌జీయ‌ర్ స్వామి ఎప్పుడు ఆ వెదురు ప‌ట్టుకుంటారు ఎందుకో తెలుసా?

China Jeeyar : శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారికి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. దీపావళి పండుగ రోజున రాజమండ్రి సమీపంలోని అర్తమూరులో అలమేలు మంగతాయారు, వేంకటాచార్యులు గార్లకి శ్రీమన్నారాయణాచార్యులుగా జన్మించారు. ఈ సమీపంలోని గౌతమ విద్యాపీఠంలో స్వామి వేద గ్రంథముల, వైష్ణవ సంప్రదాయాలలో శిక్షణ పొందారు. తర్క శాస్త్రం, సంస్కృత భాషను నల్లాన్‌ చక్రవర్తుల రఘునాథాచార్యస్వామి వద్ద అభ్యసించారు. స్వామి 23 సంవత్సరాల వయసులో ఐహిక సుఖములను త్యజించి సన్యాసిగా మారతానని…

Read More

గోత్రం అంటే ఏమిటి..? ఒకే గోత్రం ఉన్న వారు వివాహం చేసుకోవచ్చా..?

భారతదేశంలో ఉన్న హిందువులలో ప్రతి ఒక్కరికి గోత్రం అనేది ఉంటుంది. ఇందులో ఏ కులానికి సంబంధించి వారికి సపరేట్ గా గోత్రం అనేది ఉంటుంది. మరి అసలు గోత్రం అంటే ఏమిటి అది ఏవిధంగా వచ్చిందో ఓ సారి చూద్దాం. పూర్వ కాలంలో విద్య నేర్పించడానికి కొన్ని కుటుంబాలకు గురువులు ఉండేవారు. ఆ కుటుంబాలకు ఆ గురువు పేరు ఒక గోత్రము లా ఉండేది. విద్యను అభ్యసించే వారు వారి యొక్క పూర్వీకుల పేరును గోత్రంగా చేసుకునే…

Read More

వినాయకుడికి ఏనుగు తల ఎందుకు పెట్టాల్సివచ్చింది ?

వినాయకుడు, శివుడు, పార్వతిల కుమారుడు. వినాయకుడికి అనేక పేర్లు ఉన్నాయి. ఏ పేరిట పిలిచిన పలుకుతాడు. మొత్తం 32 రకాల పేర్లతో పిలుస్తుంటారు. అయితే వినాయకుడు ఏనుగు తల ఎందుకు కలిగి ఉన్నాడు? అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. పార్వతీదేవి ఆమె ముఖానికి రాసుకునే పసుపుతో ఒక ఆకారాన్ని తయారు చేసి, దానికి జీవితాన్ని ప్రసాదించింది. అతడు ఆమె కోరిక ప్రకారం ద్వార పాలకుడిగా మారి ఆమెకు విధేయుడయ్యాడు. ఆమె స్నానం చేయడానికి వెళుతూ లోపలికి ఎవరూ…

Read More