తిరుమలలో ఉన్న ఈ మార్గాన్ని “శ్రీవారి మెట్టు” అని ఎందుకు పిలుస్తారు ? దాని యొక్క విశిష్టత గురించి తెలుసా.. ?

తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. తిరుమల కొండపై అనేక విశిష్టతలు ఉన్నాయి. ముఖ్యంగా కొండ పైకి వెళ్లడానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి “అలిపిరి”, రెండు “శ్రీవారి మెట్టు”. తిరుపతి నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లడానికి అలిపిరి దగ్గర నుంచి ఉన్న మార్గం కాకుండా, శ్రీనివాస మంగాపురం ఆలయనికి సమీపంలో ఉన్న మరొక మార్గమే శ్రీవారి మెట్టు. అలిపిరి మార్గంలో ఉన్న మొత్తం మెట్లు సంఖ్య కన్నా, శ్రీవారి మెట్టు మార్గంలో … Read more