తల్లీ కొడుకు, నాన్న కూతురు ఒకే మంచ పై పడుకోకూడదని ఎందుకు అంటారు ?
వయసు వచ్చిన పిల్లలను తల్లి తండ్రి దగ్గర పడుకోబెట్టుకోకూడదు. పిల్లలు పెద్దవాళ్ళై మెచ్యూరిటీ అయితే ఎవరి మంచం మీద వాళ్లే పడుకోవాలి. ఇది శాస్త్రమే కాదు ప్రకృతి సహజం కూడా. వయసు వచ్చాక పిల్లలకు అప్పటిదాకా ఉన్న తల్లి తండ్రి గౌరవభావం పితృ స్వభావం వేరే కోరికల మీదకు వెళుతుంది. అటువంటివి పొరపాటున ఏదైనా చూస్తే వాళ్లలో వికారం మొదలవుతుంది. ఆ వికారమే వాళ్ళను నాశనం చేస్తుంది. పెడదారి పట్టిస్తుంది. అదే హార్మోన్ల ప్రభావం. అమ్మాయిని అబ్బాయి…