మహాభారత యుద్ధం 18 రోజులు కొనసాగింది. యుద్ధంలో ప్రతిరోజూ వేలాది మంది సైనికులు మరణించారు. పెద్ద సంఖ్యలో సైనికులు అందులో పాల్గొన్నారు. సాయంత్రం యుద్ధం ముగిసేది, ఆ…
సాధారణంగా మనం రామాయణ కథ చదివే ఉంటాం. ఇందులో అనేక కోణాలు ఉంటాయి. ముఖ్యంగా రామాయణంలో రావణుడు పుష్పక విమానాన్ని వాడుతాడని మనం చదివాం. ఈ విషయం…
రామాయణంలో ఓ పాత్ర అయిన కుంభకర్ణుడి గురించి చాలా మందికి తెలుసు. ఎప్పుడూ నిద్రపోతూనే ఉంటాడని, మేల్కొంటే అతని ఆకలిని ఆపడం ఎవరికీ సాధ్యం కాదని కూడా…
మార్కండేయుడు మృకండ మహర్షి సంతానం. చిన్నతనంలోనే యముడిని ఎదిరించి, శివుని ఆశీస్సులతో చిరంజీవిగా నిలిచాడు. మృకండ మహర్షి, మరుద్వతి భార్యభర్తలు…. వీరికి సంతానం లోటు. పుత్రప్రాప్తి కోసం…
పాండవులు అజ్ఞాత వాసకాలంలో మత్స్యదేశంలో ఉన్నారు. విరాటుడు ఆ దేశం రాజు. ఆయన భార్య సుదేష్ణ. ఆమె తమ్ముడు సింహ బలుడు . కీచక దేశం వాడు…
భీష్ముడు అంటే తెలియని భారతీయుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. తరచూ పెద్దలను, ఆయా రంగాలలో అపార అనుభవాన్ని గడించిన వారిని చూసి ఆయన భీష్మ పితాహహుడు…
పూర్వ కాలం అనేక రకాల విద్యలు ఉండేవి. వాటిలో విలువిద్య, అస్త్రశస్త్ర విద్యలతోపాటు మల్లయుద్ధం, రథసారథ్యం వంటి అనేకం ఉండేవి. అటువంటి వాటిలో అత్యంత ప్రతిభావంతమైన మరో…
నారద మహర్షి ద్వారా రామకథని విని, మనస్సంతా సంతోషంతో నిండిపోయిన వాల్మీకి. నారదున్ని పూజించి సాగనంపి గంగానది సమీపంలోని తమసా నదికి తన శిష్యుడైన భరద్వాజుడితో మధ్యాహ్న…
కౌరవులు, పాండవులు ద్రోణాచార్యుడి వద్ద సకల విద్యలను నేర్చుకుంటాడు. అదే సమయంలో పాండవుల ప్రతిభ ముందు కౌరవులు సాటిరాలేకపోతారు. దీంతో కౌరవులకు కడుపుమంటగా ఉంటుంది. ధర్మరాజు ప్రజల…
రామాయణం అంటే తెలియని వారు ఉండరు. దీన్ని రాసింది వాల్మీకి అని తెలుసుకున్నాం. అయితే రామాయణాన్ని రాయడానికి ముందు వాల్మీకి నారదుడిని వేసిన ప్రశ్నతో రామాయణానికి అంకురార్పణ…