శ్రీదేవికి రొమాంటిక్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడం రావట్లేదని ఆ డైరెక్టర్ ఏం చేయమన్నారో తెలుసా.? అప్పటినుండి ప్రతిసారి అదే ఫాలో అయ్యారు!

సినిమాల్లో చాలా మంది బాల నటులుగా కెరీర్ ప్రారంభిస్తారు కానీ చివరి వరకు ఆ ప్రస్థానాన్ని కొనసాగించగలిగింది మాత్రం కేవలం శ్రీదేవి మాత్రమే.. బూచాడమ్మ బూచాడు అంటూ పాడిన చిట్టి శ్రీదేవి.. ఆకుచాటు పిందె తడిసే అంటూ ఆడిపాడిన వయ్యారాల శ్రీదేవి..ప్రౌఢ వయసులోకి వచ్చాక కూడా జామురాతరి జాబిలమ్మ అంటూ పాడితే కళ్లతోనే ఎన్నో ఊసులు చెప్పిన శ్రీదేవి… కొన్నేండ్ల గ్యాప్ తర్వాత ఇంగ్లీష్ రాని అమ్మగా కనపడినా. .అంతా శ్రీదేవికే చెల్లింది.. అటువంటి శ్రీదేవి గురించి…

Read More

ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎందుకు వస్తుంది? రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి!!

క్యాన్సర్ పేరు వింటేనే హడలిపోతాం.ఏటా ఎందరో ఈ క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్నారు..క్యాన్సర్ లో కూడా పలు రకాలు ఉన్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్ ఇలా.. వీటన్నింటిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎక్కువ ప్రమాధకరమైనదే కాదు, ఎక్కువ మంది దీని బారిన పడి తమ ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి ముఖ్య కారణం పొగతాగడం.. ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడానికి కారణాలేంటి.. పొగతాగడం వలన మన ఊపిరితిత్తులు ఎలా ప్రభావితం అవుతాయి, అందుకు దోహదం చేసే కారకాలేంటి…..

Read More

అతడు సినిమాలో సోనుసూద్ పాత్రను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

అతడు సినిమా మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ. ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటించింది. సినిమాలో సోనుసూద్ మహేష్ బాబుకు స్నేహితుడిగా నటించి అతడినే మోసం చేసే పాత్రలో కనిపిస్తాడు. ఈ సినిమాలో త్రివిక్రమ్ రాసిన మాటలు బుల్లెట్లలా దూసుకుపోతాయి. సినిమాలోని ఒక్కో డైలాగ్ ఒక్కో రేంజ్ లో ఉండటంతో థియేటర్స్ లో విజిల్స్ పడ్డాయి. ఇక ఇలాంటి సినిమాను టాలీవుడ్ లో చాలామంది…

Read More

నెగిటివ్ టాక్ వచ్చినా.. హిట్ కొట్టిన సినిమాలు!

సినిమా రంగం చిత్ర విచిత్రమైనది. టోటల్ గా ఆడియన్స్ ఇచ్చే తీర్పుని బట్టి సినిమాల భవిష్యత్తు ఉంటుంది. ఒక్కోసారి పాజిటివ్ టాక్ వచ్చినా, సినిమాలు అనూహ్యంగా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అవుతాయి. అలాగే మరికొన్ని తొలిరోజే ప్లాప్ టాక్ తెచ్చుకొని తర్వాత అనూహ్యంగా పుంజుకుని హిట్ అయిపోతుంటాయి. అలా ఫ్లాప్ టాక్ తో మొదలై హిట్ టాక్ సొంతం చేసుకున్న సినిమాల గురించి తెలుసుకుందాం. #1 జల్సా: పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన…

Read More

ఆలస్యంగా వివాహం చేసుకోవడం వల్ల వచ్చే సమస్యలు!

చాలా మందికి తమ ఇష్టానుసారం వేరువేరు వయసులప్పుడు పెళ్లిళ్లు అవుతుంటాయి. అందువల్ల సాధారణ అంచనాల ప్రకారం 25 నుంచి 30 ఏళ్ల మధ్య పెళ్లికి సరైన వయసని చాలామంది అనుకున్నప్పటికీ, పెళ్లికి సరైన వయసు అనేది ఏమీ లేదు. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వల్ల వచ్చే సమస్యల గురించి ఈ క‌థ‌నంలో చూద్దాం. చాలామంది జంటలు పెళ్లి ఆలస్యంగా చేసుకోవాలనుకుని అందరూ బాగా ఆలస్యం అనుకునే దాకా చేసుకోకపోవడానికి గల సమస్యలు ఏమిటో చూద్దాం. పెళ్లి అనేది…

Read More

ఆరెంజ్ తొక్కలతో ఫేస్ ప్యాక్ ఇలా వేసి చూడండి.. ముఖంలో కాంతి పెరుగుతుంది..!

అందంలో రెండు రకాలు ఉంటాయి. సహజత్వ అందం , కొని తెచ్చుకునే అందం. ఇందులో చాలా మంది కొని తెచ్చుకునే అందానికి అధిక ప్రాధాన్యతని ఇస్తారు. బ్యూటీ పార్లర్ కి వెళ్తూ రసాయనిక క్రీములు ముఖానికి పట్టించి తాత్కాలిక సౌందర్యం పొందటమే కాకుండా చర్మాన్ని పాడుచేసుకుంటున్నారు. పోనీ బ్యూటీ పార్లర్ లలో సహజసిద్ద ఫేస్ ప్యాక్ లు వాడాలంటే జేబులకి చిల్లులు పడటం పక్కా..మరి మీ జేబులు ఖాళీ అవ్వకుండా, రసాయనిక ఫేస్ క్రీముల భారిన పడకుండా…

Read More

రోజూ బ్రేక్‌ఫాస్ట్ ను కచ్చితంగా తినాల్సిందే. ఎందుకంటే..?

ఎలాంటి అనారోగ్యాల బారిన ప‌డ‌కుండా ఉండాల‌ని చూస్తున్నారా..? అయితే.. మీరు నిత్యం క‌చ్చితంగా బ్రేక్‌ఫాస్ట్‌ను చేయాల్సిందే. బ్రేక్‌ఫాస్ట్ చేయ‌క‌పోతే అనారోగ్య స‌మ‌స్య‌లు చాలా వ‌స్తాయ‌ట‌. ఈ విష‌యాన్ని మేం చెప్ప‌డం లేదు. ప‌లువురు సైంటిస్టులు చేసిన అధ్య‌య‌నాలే ఈ విష‌యాన్ని వెల్ల‌డిస్తున్నాయి. స‌రిగ్గా బ్రేక్‌ఫాస్ట్ చేయ‌క‌పోతే అలాంటి వారి ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు స‌క్ర‌మంగా ఉండ‌క చివ‌ర‌కు డ‌యాబెటిస్ వ‌స్తుంద‌ని వైద్యులు చెబుతున్నారు. బ్రేక్‌ఫాస్ట్ చేయ‌క‌పోతే మ‌హిళ‌ల‌కు డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశం 20 శాతం వ‌ర‌కు ఉంటుంద‌ట‌….

Read More

రోజూ డిప్రెష‌న్‌తో బాధ‌ప‌డుతున్నారా..? అయితే వీటిని తినండి..!

నేడు న‌డుస్తున్న‌ది ఉరుకుల ప‌రుగుల బిజీ యుగం. పోటీ ప్ర‌పంచంలో ప్ర‌తి ఒక్క‌రు వేగంగా ముందుకు దూసుకుపోతున్నారు. కొంచెం ఆగినా త‌మ‌కు అన్ని విధాలుగా న‌ష్టం వ‌స్తుంద‌ని భావిస్తున్న నేటి త‌రం పౌరులు జీవితంలో ప‌రుగులు పెడుతున్నారు. అయితే ఓ వైపు ప‌రుగులు పెడుతూ చ‌క్క‌ని ఉద్యోగం సాధించి లైఫ్ లో సెటిల్ అవుతున్నారు క‌రెక్టే. కానీ మ‌రో వైపు చూస్తే నిత్యం డిప్రెష‌న్‌, మాన‌సిక ఒత్తిడి, ఆందోళ‌న‌ల‌తో వారు స‌త‌మ‌తం అవుతున్నారు. ముఖ్యంగా ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో…

Read More

గరుడ పురాణం ప్రకారం…చనిపోయిన తర్వాత మొదటగా ఆత్మ వెళ్ళేది అక్కడికే..! ఆత్మ రెండో గదిలోకి వెళుతుంది..!

సాధారణంగా యమున్ని చావుకి ప్రతిరూపంగా భావిస్తారు. అందువల్లే యమధర్మరాజుకు చాలా దూరంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇంతమంది దేవుళ్లకు ఆలయాలున్నాయి కానీ యమధర్మరాజుకి మాత్రం ఒకే ఒక ఆలయం అది కూడా హిమాలయాల్లో ఉంది. మనిషి చనిపోయిన తర్వాత శరీరాన్ని వదిలి ఆత్మ పరలోకం చేరుతుందని కొందరి నమ్మకం. జీవించినప్పుడు చేసిన పాప పుణ్యాలను అనుసరించి సదరు జీవి పరలోకంలో శిక్షను అనుభవిస్తాడని చెబుతారు. ఏ భేదం లేకుండా యమధర్మరాజు ఈ శిక్షలను విధిస్తాడంటారు. ఇలా…

Read More

సావిత్రి చేసిన చిన్న పొరపాటు.. పెద్ద రహస్యం బయట పడింది, అదేంటో తెలుసా …?

సావిత్రి తెలుగు సినిమా పరిశ్రమలో మకుటం లేని మహరాణి.. దశాబ్దాల సినీ చరిత్రలో సావిత్రిని మించిన నటి లేదు,ఇకపై రాదు కూడా..ఆ విధంగా తన పేరుని చరిత్రపుటల్లో లిఖించుకున్న మహానటి సావిత్రి..సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమానే మహానటి. యువదర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహానటిపై గ‌తంలో ఆస‌క్తి బాగా పెరిగింది. ఈ సినిమాలో సావిత్రికి సంబంధించిన ఎన్నో విషయాలు పొందుపర్చారు. అందులో భాగంగా సావిత్రి దాచిన రహస్యం తన మూలంగానే ఏ విధంగా బయటపడింది…

Read More