మ‌హిళ‌లు పీరియ‌డ్స్ నొప్పులు త‌గ్గేందుకు డార్క్ చాకొలెట్ తినాల‌ట‌..!

మహిళలకు వచ్చే నెలసరి రుతుక్రమంలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరోన్ స్ధాయిలు తగ్గుతాయి. ఈ సమయంలో వీరికి కడుపులో నొప్పులు, కోపతాపాలు అధికమవుతాయి. ఎంతో చికాకుగా వుంటారు. క్షణ క్షణానికి మూడ్ మారుతూంటుంది. దీనికి కారణం హార్మోన్లలో వచ్చే మార్పులు. హాయిని కలిగించే సెరోటోనిన్ తగ్గిపోవటం. ఎండార్ఫిన్లు మాయమవటం. తీవ్ర మనోవేదన కలిగి వుంటారు. మరి వీరి పరిస్ధితిని అదుపులో వుంచి ఆనందపరచాలంటే…కొన్ని చిట్కాలు చూడండి. ఈ పిరీయడ్స్ పరిస్ధితిని అదుపులో వుంచేవి బెర్రీలు, కాల్షియం, విటమిన్ ఇ, బి…

Read More

మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాల‌ను తినాలి..!

ఆరోగ్యకర ఆహారం తింటే ఆరోగ్యం కలిగిస్తుంది. ఆహారం సరిలేకుంటే, బ్లడ్ ప్రెజర్, కొల్లెస్టరాల్, బ్లడ్ షుగర్, ఊబకాయం, గుండె జబ్బులు మొదలైనవి వస్తాయి. గుండె జబ్బులకు కారణం మనం తీసుకునే ఆహారమేనంటారు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ డొన్నా అర్నెట్టా. ప్రతి ముగ్గురు అమెరికన్లలోను ఒకరి గుండె జబ్బులకు కారణం ఆహారంలో సోడియం అధికంగా వుండటమంటారు ఈపరిశోధకులు. సోడియం మీ కణాలలోకి నీటిని ఆకర్షిస్తుందని, అధికమైన ఈ నీరు బ్లడ్ ప్రెజర్ పెంచుతుందని, తర్వాతి దశలో…

Read More

కేరాఫ్ కంచరపాలెం సినిమా మీద క్లైమాక్స్ ట్విస్ట్ తప్పించి మరేమీ లేదు అన్న విమర్శ ఉంది దీనిపై మీ అభిప్రాయం ఏమిటి?

ఇప్పుడేదో మనం పెద్దయ్యాక క్రష్ అనే పదం వాడుతున్నాము గాని ఆ రోజుల్లో బడిలో మనకి నచ్చిన అమ్మాయితో ఎదురుగా నిలబడి చూడటానికి, ఏదోక రకంగా మాట్లాడటానికి, తనకి దగ్గర అవ్వడానికి చేసే ప్రయత్నాలు అన్ని ఇన్ని కాదు. బడిలో సునీతని ప్రేమించాడు, దూరమైపోయింది. ఆ కోపాన్ని తండ్రి కష్టపడి చేసిన వినాయక విగ్రహం మీద చూపించి, తండ్రిని దూరం చేసుకుంటాడు. ఆ తండ్రి పాత్ర మరణం చూసే ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా చేస్తుంది. వినాయకుడి…

Read More

త‌ల‌నొప్పి ట్యాబ్లెట్ కోసం వ‌చ్చిన వ్య‌క్తికి ఆ సేల్స్‌మాన్ ఏమేం అమ్మాడో తెలిస్తే షాక‌వుతారు..!

ఒక ఉద్యోగి ఇండియాలో తాను చేసే జాబ్ విసుగొచ్చి రిజైన్ చేసి లండన్ లో అతిపెద్ద మాల్ లో ఒక సేల్స్ మాన్ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకున్నాడు. అది ప్రపంచంలోనే అతి పె ద్ద మాల్. అక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు. ఇంతకు ముందు సేల్స్ మాన్ గా ఎక్కడైనా పనిచేసావా ? అడిగాడు బాస్. చెయ్యలేదు. సరే ! రేపు వచ్చి జాయిన్ అవ్వు. నీ పెర్ఫార్మన్స్ నేను స్వయంగా చూస్తా!. తర్వాతి రోజు…

Read More

ఆస్తి కోసం తండ్రితో గొడ‌వ‌ప‌డ్డ కూతుళ్లు.. ఆస్తి ప‌త్రాల‌ను హుండీలో వేసిన తండ్రి..

కుమార్తెలపై కోపంతో ఓ తండ్రి ఆలయానికి రూ. 4 కోట్ల ఆస్తుల విరాళం ఇచ్చిన ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. తమిళనాడు-తిరువణ్ణామలై జిల్లా అరణి సమీపంలోని కోనైయూర్ గ్రామానికి చెందిన విజయన్ రిటైర్డ్ ఆర్మీ జవాన్. భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి పడవేడు సమీపంలోని కలికాపురంలో నివాసం ఉంటున్నారు. కొన్ని నెలల క్రితం తండ్రి విజయన్‌కి, కుమార్తెలకు మధ్య ఆస్తి పంపకాల విషయంలో వివాదం తలెత్తింది. దీంతో విజయన్ రూ.4 కోట్ల విలువ చేసే రెండు ఇళ్లు,…

Read More

స్మార్ట్ ఫోన్ నీటిలో పడిందా.. అయితే ఇలా చేయండి..!

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ అనేది తప్పనిసరి అయిపోయింది. అయితే ఈ ఫోన్లు మనం పాకెట్ లో పెట్టుకున్నప్పుడు గానీ ఇతరాత్ర పనుల్లో ఉన్నప్పుడు జారి నీటిలో పడి పోవడం జరుగుతూ ఉంటుంది. అయితే అలా నీటిలో పడ్డప్పుడు మనం వెంటనే ఇలా ఈ జాగ్రత్తలు పాటిస్తే మళ్లీ ఫోన్ మామూలు స్థితికి వస్తుంది. లేదంటే అంతే.. మరి అవేంటో ఒక సారి చూద్దాం. ఫోన్ నీటిలో పడ్డప్పుడు మనం వీలైనంత త్వరగా…

Read More

మా అత్తగారు కూడా మాతో హనీమూన్ కి వస్తానంటోంది..!!

సాధారణంగా మన ఇండియన్ కుటుంబాల్లో చాలావరకు అత్తా కోడళ్ల మధ్య డామినేషన్ అనేది ఉంటుంది. ముఖ్యంగా అత్త కోడలుపై అజమాయిషీ చూపిస్తూ ఉంటుంది. అలాంటి ఓ ఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఓ సోద‌రి మాట‌ల్లో.. నేను మా ఆయన కలిసి అన్యోన్యంగా గడపడానికి మా అత్తగారు అడ్డుగా వస్తోంది.. మేమిద్దరం వర్క్ చేస్తాం . ఇద్దరం కలిసి ఉండటానికి ఎక్కువ సమయం కూడా దొరకదు. మా వర్క్ లో దృష్టిలో ఉంచుకొని ఒక ట్రిప్ ప్లాన్…

Read More

కాంతార హీరో రిషబ్‌ శెట్టి ఫ్యామిలీ ఫోటోలు చూశారా?

కన్నడ హీరో రిషబ్ శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. హీరో రిషబ్ శెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. హీరో రిషబ్ శెట్టి నటించిన కన్నడ చిత్రం కాంతారా దేశవ్యాప్తంగా అనూహ్యమైన స్పందన తెచ్చుకుంది. ఇతర భాషల్లో డబ్బింగ్ చేశాక ఈ చిత్రం అపూర్వమైన ఆదరణను పొందింది. అంతేకాక ఈ చిత్రం చివరికి బాక్సాఫీస్ వద్ద ఘ‌న విజ‌యం సాధించి నిర్మాత‌ల‌కు కాసుల వ‌ర్షం కురిపించింది. ప్రధాన పాత్రలో నటిస్తూ రిషబ్ శెట్టి…

Read More

వినాయ‌కుడు బ్ర‌హ్మ‌చారి క‌దా.. ఆయ‌న‌కు ఇద్ద‌రు భార్య‌లు ఎలా అయ్యారు..?

వినాయకుని పుట్టుక గురించి అందరికీ తెలిసిన కథ సంగతి అలా ఉంచితే, మనకు తెలియని కథలెన్నో ఉన్నాయి. అసలు ప్రాచీన పురాణ వర్ణనలో గజముఖుడు లేడు. గజ ముఖం ప్రస్తావన గణపతి అష్టోత్తరనామాలలో కనిపించదు. గజముఖుడైన వినాయకుని ఆవిర్భావం శివ పురాణాలలో ఉంది. పార్వతీమాత పిండిబొమ్మకు ప్రాణం పోయడం, శివుడు శిరస్సు ఖండించడం ఏనుగు తల అతికించడం, ప్రమథగణాలకు ఆధిపత్యం – అనే ఈ కథ భారతదేశం అంతటా బహుళ ప్రచారం పొందింది. తెలుగు కవి నన్నెచోడుడు…

Read More

శాపం కార‌ణంగానే శ్రీకృష్ణుడు అవ‌తారం చాలించాడా..?

శ్రీ కృష్ణుడు అవతారం చాలించాడు, ఆతర్వాత ద్వారక నీటమునిగిందని చెబుతారు.. అయితే తనకు తానుగా అవతారం చాలించలేదని.. గాంధారి శాపం కారణంగా మహాభారత యుద్ధం ముగిసిన మూడున్నర దశాబ్ధాల తర్వాత కృష్ణుడు అవతారం చాలించాడని చెబుతారు. కురుక్షేత్ర యుద్ధంలో తన వందమంది సంతానాన్ని పోగొట్టుకున్న గాంధారి.. ద్వారక మునిగిపోవాలని, కృష్ణుడు 36 ఏళ్లలో మరణించాలని శాపం పెడుతుంది. మహాభారత యుద్ధం చివరి రోజున పాండవులు ఆనందించకపోగా తమ బంధువులు, సైనికుల మరణం పట్ల చింతిస్తారు. ఈ విధ్వంసం…

Read More