Admin

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. వీటిని తీసుకోవాలి..!

మన శరీరంలోని పలు ముఖ్యమైన అవయవాల్లో గుండె ఒకటి. గుండె బలహీనంగా మారితే మనిషే బలహీనమైపోతాడు. కనుక గుండెను జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది. అయితే మనం పాటించే అలవాట్లు, తీసుకునే ఆహారం వల్ల గుండె ఆరోగ్యం ప్రభావితం అవుతుంది. మంచి అలవాట్లు, మంచి ఆహారం అయితే ఫర్వాలేదు. కానీ చెడు అలవాట్లు, జంక్‌ ఫుడ్‌ అయితేనే గుండెకు సమస్య ఏర్పడుతుంది. అయితే గుండె ఆరోగ్యంగా ఉండేందుకు, గుండె జబ్బులు, హార్ట్‌ ఎటాక్స్‌ రాకుండా ఉండేందుకు పలు సూచనలు…

Read More

నువ్వులతో ఆరోగ్యం.. ఏయే సమస్యలను తగ్గించుకోవచ్చంటే..?

భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి నువ్వులను ఉపయోగిస్తున్నారు. వీటిని కూరల్లో వేస్తారు. తీపి పదార్థాల తయారీలో ఉపయోగిస్తారు. అయితే తరచూ మనకు కలిగే పలు అనారోగ్య సమస్యలను నువ్వులతో నయం చేసుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1. నువ్వులు, పెసలను ముద్దగా నూరి పెసరకట్టుతో తీసుకుంటే నీళ్ల విరేచనాలు తగ్గుతాయి. 2. నల్ల నువ్వుల ముద్దకు ఐదో వంతు చక్కెర కలిపి మేకపాలతో తీసుకుంటే రక్తస్రావంతో కూడిన విరేచనాలు తగ్గుతాయి. 3. నువ్వులకు…

Read More

వేసవిలో చల్లగా ఉంచే పచ్చిమామిడి కాయ డ్రింక్‌.. ఇలా చేసుకోండి..!

వేసవిలో మనకు మామిడికాయలు బాగానే లభిస్తాయి. పచ్చి మామిడికాయలు కూడా పుష్కలంగా అందుబాటులో ఉంటాయి. వాటితో చాలా మంది పచ్చళ్లు పెట్టుకుంటారు. కొందరు పప్పు చేస్తారు. కొందరు పులిహోర చేసుకుంటారు. అయితే పచ్చిమామిడికాయలతో చల్ల చల్లని సమ్మర్‌ డ్రింక్‌ తయారు చేసుకుని సేవించవచ్చు. దీంతో వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. మరి ఆ డ్రింక్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! కావల్సిన పదార్థాలు పచ్చిమామిడి కాయ – 1 నీళ్లు – 2 గ్లాసులు…

Read More
diabetics take this food daily to control sugar levels

డయాబెటిస్‌ ఉన్నవారికి ఆహార ప్రణాళిక.. రోజూ ఈ ఆహారం తీసుకుంటే మేలు..!

డయాబెటిస్‌ సమస్యతో బాధపడేవారు రోజూ తీసుకునే ఆహారంలో కచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. వారు తీసుకునే ఆహారం వల్లే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. కనుక శరీరానికి హితం చేసే ఆహారాలను రోజూ తీసుకోవాలి. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. డయాబెటిస్‌ అదుపులో ఉంటుంది. ఇక డయాబెటిస్‌ ఉన్నవారు రోజూ తీసుకోవాల్సిన ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పరగడుపునే రెండు టీస్పూన్ల మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయం నిద్ర లేచిన తరువాత…

Read More

ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగించే రాగుల షర్బత్‌.. ఇలా తయారు చేయాలి..!

వేసవిలో చాలా మంది శరీరానికి చల్లదనాన్నిచ్చే ఆహారాలను, పానీయాలను తీసుకుంటుంటారు. వాటిల్లో రాగుల షర్బత్‌ కూడా ఒకటి. నిజానికి ఈ సీజన్‌లో చాలా మంది రాగులతో చేసే జావను తాగుతారు. అయితే దాంతోపాటు రాగుల షర్బత్‌ను కూడా తీసుకోవచ్చు. దీంతో ఎండ వేడి నుంచి ఉపశమనం కలుగుతుంది. శరీరం చల్లగా మారుతుంది. డీహైడ్రేషన్, ఎండ దెబ్బ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. మరి రాగుల షర్బత్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! రాగుల షర్బత్‌ తయారీకి…

Read More

మలబద్దకం, కడుపు ఉబ్బరం సమస్యలు ఉన్నాయి.. ఏం చేయాలి ?

ఉసిరికాయ, తానికాయ, కరక్కాయల పొడిని సమాన భాగాల్లో తీసుకుని కలిపి తయారు చేసే మిశ్రమాన్ని త్రిఫల చూర్ణం అంటారు. దీని గురించి చాలా మందికి తెలుసు. కానీ ఎలా వాడాలో తెలియదు. అయితే త్రిఫల చూర్ణం అనేక సమస్యలకు పనిచేస్తుంది. మలబద్దకం, కడుపు ఉబ్బరం, కడుపునొప్పి సమస్యలు ఉన్నవారు ఒక గ్లాస్‌ మజ్జిగలో ఇంగువ, త్రిఫల చూర్ణంలను కొద్ది కొద్దిగా వేసి తీసుకోవాలి. రాత్రి పూట నిద్రకు ఉపక్రమించే ముందు తీసుకుంటే ఫలితం ఉంటుంది. దీని వల్ల…

Read More

ప‌చ్చి మిర‌ప‌కాయ‌లు.. పండు మిర‌ప‌కాయ‌లు.. రెండింటిలో ఏవి మంచివి ?

మ‌న‌లో చాలా మంది రోజూ ప‌చ్చి మిర‌ప‌కాయ‌ల‌ను కూర‌ల్లో వేసి వండుతుంటారు. వాటితో అనేక ర‌కాల వంట‌లు చేయ‌వ‌చ్చు. ఇత‌ర కూర‌ల్లోనూ వాటిని వేయ‌వ‌చ్చు. ఇక పండు మిర‌ప‌కాయ‌ల‌ను కూడా కొంద‌రు వాడుతుంటారు. అయితే ఈ రెండింటిలో ఏవి మంచివి ? వేటిలో ఎక్కువ పోష‌కాలు ఉంటాయి ? అంటే… ప‌చ్చి.. పండు.. రెండు మిర‌ప‌కాయ‌లు మంచివే. వేటిని తిన్నా ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలే క‌లుగుతాయి. అయితే పోష‌కాల విష‌యానికి వ‌స్తే మాత్రం పండు మిర‌ప‌కాయ‌ల్లోనే పోష‌కాలు అధికంగా…

Read More

నిద్రలేమి సమస్యకు ఆయుర్వేద చిట్కాలు..!

శారీరక, మానసిక వ్యాధులు, రోజూ ఒత్తిడికి గురవడం, వాతావరణంలో మార్పులు, మధ్యాహ్నం అతిగా నిద్రించడం, ఆహారపు అలవాట్లలో మార్పులు, అతిగా భోజనం చేయడం, టీ, కాఫీలు ఎక్కువగా తాగడం, కీళ్ల నొప్పులు, మధుమేహం.. తదితర అనేక కారణాలు, సమస్యల వల్ల నిద్రలేమి వస్తుంటుంది. అలాగే శరరీంలో నీటి శాతం బాగా తగ్గినా నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే నిద్రలేమి సమస్యకు పాటించాల్సిన చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నిద్రలేమి సమస్య ఉన్నవారు మధ్యాహ్నం నిద్రించరాదు, అంతగా…

Read More
you must drink enough water know waters importance

రోజూ తగినంత నీటిని తాగాల్సిందే.. నీటి ప్రాధాన్యత గురించి తెలుసుకోండి..!

ప్రకృతిలో మనకు లభించే అత్యంత సహజసిద్ధమైన పానీయాల్లో నీరు ఒకటి. ఇది సమస్త ప్రాణికోటికి జీవనాధారం. నీరు లేనిదే ఏ జీవి బతకలేదు. మన శరరీంలో జరిగే అనేక మెటబాలిక్‌ చర్యలకు నీరు అత్యంత అవసరం అవుతుంది. నీటిని పానీయంగా కాదు, ఔషధంగా భావించి సేవించాలి. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. పురుషులకు రోజుకు 3 లీటర్ల నీరు అవసరం అవుతుంది. స్త్రీలకు అయితే 2.2 లీటర్ల నీరు చాలు. అయితే ఇది కేవలం సగటు అంచనా మాత్రమే….

Read More
health benefits of mangoes

పండ్ల‌లో రారాజు మామిడి.. వేస‌విలో త‌ప్ప‌క తినాలి.. దీని వ‌ల్ల క‌లిగే లాభాలివే..!

వేస‌వికాలంలో మ‌న‌కు మామిడి పండ్లు విరివిగా ల‌భిస్తాయి. ఎక్క‌డ చూసినా భిన్న జాతుల‌కు చెందిన మామిడి పండ్లు నోరూరిస్తుంటాయి. కొన్ని ర‌సాల రూపంలో ఉంటాయి. కొన్ని కోత రూపంలో ఉంటాయి. అయితే మామిడి పండు వేస‌వి సీజ‌న‌ల్ ఫ్రూట్‌. క‌నుక దీన్ని ఈ సీజ‌న్‌లో త‌ప్ప‌కుండా తీసుకోవాలి. మామిడి పండును కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల అలాంటి అద్భుమైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి మ‌రి. క‌నుక వేస‌విలో క‌చ్చితంగా…

Read More