Admin

శక్తివంతమైన మూలిక అతి మధురం.. దీంతో ఏయే అనారోగ్యాలను నయం చేసుకోవచ్చో తెలుసా..?

ఆయుర్వేదం చెబుతున్న ప్రకారం.. అత్యంత శక్తివంతమైన మూలికల్లో అతి మధురం కూడా ఒకటి. ఇది మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. అనేక అనారోగ్య సమస్యలను నయం చేస్తుంది. జీర్ణమండల సమస్యలు మొదలుకొని ఆయాసం, మలబద్దకం వంటి ఎన్నో సమస్యలకు అతి మధురం ఒక చక్కని పరిష్కారంగా పనిచేస్తుంది. ఈ క్రమంలోనే అతి మధురం వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అతి మధురం. పేరులోనే తీపి దాగి ఉన్న ఈ మూలికను అత్యంత శక్తివంతమైన…

Read More

మామిడి ఆకుల‌ను ఉప‌యోగించి అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఇలా త‌గ్గించుకోవ‌చ్చు..!

మామిడి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయ‌న్న సంగ‌తి తెలిసిందే. మామిడి పండ్లు వేస‌వి సీజ‌న్‌లోనే వ‌స్తాయి. అందుక‌ని ఈ సీజ‌న్‌లో వాటిని త‌ప్ప‌కుండా తినాలి. దీంతో అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అయితే మామిడి ఆకులతోనూ మ‌న‌కు ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. వాటిని ఉప‌యోగించి మ‌నం ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక పాత్ర‌లో త‌గినంత నీటిని తీసుకుని అందులు కొన్ని మామిడి ఆకులు వేయాలి. త‌రువాత ఆ నీటిని…

Read More

దీన్ని రోజూ ఇంత తినండి.. రోగాల‌కు అడ్డుక‌ట్ట వేస్తుంది..!!

రోజూ మ‌నం తినే ఆహార ప‌దార్థాల వ‌ల్ల మ‌న శ‌రీరానికి బ‌లం వ‌స్తుంది. పోషకాలు అందుతాయి. అలాగే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అయితే క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌స్తుతం రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌డం ఆవ‌శ్య‌కం అయింది. ఈ క్ర‌మంలోనే చాలా మంది త‌మ రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకునేందుకు అనేక ప‌దార్థాల‌ను రోజూ తీసుకుంటున్నారు. అయితే రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో ఉసిరికాయ పొడి, తేనెలు అద్భుతంగా ప‌నిచేస్తాయి. ఉత్తరాఖండ్ ఆయుర్వేద విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్…

Read More

భోజనం చేశాక కాఫీ, టీ లను తాగేవారు ఇది తప్పక తెలుసుకోవాలి..!

సాధారణంగా చాలా మంది భోజనం చేశాక టీ, కాఫీ వంటివి తాగుతుంటారు. భోజనం చేశాక నిద్ర వస్తుందని దాన్ని తప్పించుకునేందుకు చాలా మంది టీ, కాఫీలను సేవిస్తుంటారు. అయితే ఇలా చేయడం నిజానికి మంచిది కాదు. భోజనం చేశాక టీ, కాఫీలను తాగడం వల్ల శరీరం మనం తినే ఆహారాల్లో ఉండే ఐరన్‌ను గ్రహించలేదు. దీంతో ఐరన్‌ లోపం సమస్య ఏర్పడుతుంది. ఫలితంగా అది రక్తహీనతకు దారి తీస్తుంది. అయితే భోజనం చేశాక అంతగా తాగాలనిపిస్తే విటమిన్‌…

Read More

యూరిక్ యాసిడ్ స్థాయిలు అధికంగా ఉన్న‌వారు ఈ ఆహారాల‌ను తీసుకోవాలి..!

శ‌రీరంలో అప్పుడ‌ప్పుడు కొంద‌రికి యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగిపోతుంటాయి. అందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే ఈ స‌మ‌స్య ఒక‌ప్పుడు కేవ‌లం పెద్ద‌ల్లో మాత్ర‌మే క‌నిపించేది. కానీ ప్ర‌స్తుతం యుక్త వ‌య‌స్సులో ఉన్న‌వారికి కూడా ఈ స‌మ‌స్య వ‌స్తోంది. ఈ క్ర‌మంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువ‌గా ఉన్న‌వారు డాక్ట‌ర్ సూచించిన మేర మందుల‌ను వాడాలి. దీంతోపాటు కింద తెలిపిన ఆహారాల‌ను తీసుకుంటే శ‌రీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు త‌గ్గుతాయి. మ‌రి ఆ ఆహారాలు ఏమిటంటే… 1….

Read More

మీకు విటమిన్ సి లోపం ఉందా ? రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి రోజూ ఈ 5 ఆహారాలను తీసుకోండి !

విటమిన్‌ సి లోపం సమస్య చాలా మందికి వస్తుంటుంది. అలాంటి వారిలో సహజంగానే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఇక కరోనా సమయం కాబట్టి ఈ సమస్య ఉన్నవారు ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదు. విటమిన్‌ సి శరీరానికి సరిగ్గా అందేలా చూసుకోవాలి. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. ఇక విటమిన్‌ సి మనకు ఎందులో లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. 1. నారింజ పండ్లలో విటమిన్‌ ఎ, బి,…

Read More

క‌రోనా నుంచి కోలుకుంటున్న స‌మ‌యంలో ఈ ఆహారాల‌ను తీసుకుంటే మేలు జ‌రుగుతుంది..!

దేశంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ క్ర‌మంలోనే చాలా మంది క‌రోనా బారిన ప‌డుతున్నారు. అయితే చాలా మంది ఇళ్ల‌లో చికిత్స తీసుకుంటూ కోలుకంటున్నారు. కానీ కోవిడ్ బారిన ప‌డి రిక‌వ‌రీ అయ్యే వారు రోజూ తీసుకునే ఆహారం విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి. స‌రైన పోష‌కాలు ఉండే ఆహారాల‌ను తీసుకుంటేనే శ‌రీరానికి శ‌క్తి అందుతుంది. త్వ‌ర‌గా రిక‌వ‌రీ అవుతారు. పూర్తిగా రిక‌వ‌రీ అయ్యాక బ‌ల‌హీన‌త‌లు ఉండ‌వు. అందువ‌ల్ల కోవిడ్ నుంచి రిక‌వ‌రీ అయ్యే వారు ఆరోగ్య‌క‌ర‌మైన…

Read More

రాత్రి నిద్రించే ముందు బాదంపప్పును తిని పాలు తాగండి.. ఈ ప్రయోజనాలు కలుగుతాయి..!

అసలే కరోనా సమయం. కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దీంతో ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రోగ నిరోధక శక్తి పెరిగేందుకు బాదం పప్పులు, పాలు ఎంతగానో ఉపయోగపడతాయి. కానీ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో్ ప్రయోజనాలు కలుగుతాయి. రాత్రి నిద్రించే ముందు రెండు లేదా మూడు బాదంపప్పులను తిని ఒక గ్లాస్‌ గోరు వెచ్చని పాలను తాగండి. దీంతో అనేక లాభాలు కలుగుతాయి. 1….

Read More

వీటిని రోజూ 3 తింటే చాలు.. చెప్ప‌లేన‌న్ని లాభాలు క‌లుగుతాయి..!!

ఖర్జూరం పండ్లను చూడగానే నోట్లో వేసుకోవాలని అనిపిస్తుంటుంది. వాటిని చూడగానే నోరూరిపోతుంది. అయితే అవి కేవలం రుచి మాత్రమే కాదు, పోషకాలను కూడా అందిస్తాయి. తీయగా ఉండే ఖర్జూర పండ్లు ఎన్నో పోషకాలను కూడా అందిస్తాయి. వీటిని తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఖర్జూరం పండ్లలో అనేక విటమిన్లు, మినరల్స్‌ ఉంటాయి. కాల్షియం, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నిషియం, కాపర్, మాంగనీస్‌ వంటి పోషకాలు ఈ పండ్లలో సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఫ్రక్టోజ్‌ అనే చక్కెర…

Read More

కాలి మ‌డ‌మ‌ల నొప్పులు ఉన్నాయా..? త‌గ్గేందుకు ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించండి..!

మ‌న‌లో చాలా మందికి స‌హ‌జంగానే కాలి మ‌డ‌మ‌ల నొప్పులు వ‌స్తుంటాయి. అందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. ఎక్కువ సేపు నిల‌బ‌డి ఉండ‌డం, మ‌హిళ‌ల్లో అయితే ఎత్తు మ‌డ‌మ‌ల చెప్పులు వేసుకోవ‌డం, శ‌రీరంలో కాల్షియం లోపించ‌డం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డం.. వంటి ప‌లు కార‌ణాల వ‌ల్ల కాలి మ‌డ‌మ‌ల నొప్పులు వ‌స్తుంటాయి. అయితే ప‌లు సహ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించి ఆ నొప్పుల‌ను ఎలా త‌గ్గించుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఒక పాత్ర‌లో త‌గినంత నీటిని తీసుకుని అందులో కొన్ని అల్లం…

Read More