ఇంట్లో ఇలాంటి కీడు జరిగితే… చనిపోయిన పూర్వీకులు కోపంగా ఉన్నారని అర్థమట !

చనిపోయిన పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటాం. అందుకే హిందూ మతం లో ఆచారాలకు ప్రాధాన్యత ఉంది. చనిపోయిన పూర్వీకుల ఆచారాను ఆచార బద్దంగా నిర్వహిస్తారు. తద్వారా వారి ఆత్మలకు శాంతి చేకూరుతుంది. కానీ కొన్నిసార్లు కొన్ని కారణాలవల్ల పితృ దోషం సంభవిస్తుంది. చనిపోయిన పూర్వీకులు కోపంగా ఉంటారు. మీ ఇంట్లో ఇలా మళ్లీ మళ్లీ ఇలా జరుగుతుంటే మీ పూర్వీకులు మీపై కోపంగా ఉన్నారని అర్థం చేసుకోండి. ఒక్కోసారి ఇంటిపై కప్పు పై రావిచెట్టు పెరుగుతుంది….

Read More

పుచ్చ గింజ‌ల‌ను ఇలా తీసుకుంటే కిడ్నీల్లోని స్టోన్లు క‌రిగిపోతాయి..!

వేసవిలో విరివిగా లభించేవి మామిడి పళ్ళు, పుచ్చకాయలు. అయితే పుచ్చకాయలను తినడం వల్ల మన శరీరంలోని వేడిని తగ్గించి దాహార్తిని తీరుస్తాయి. నేడు దేశంలో వ్యాధులు అంతకంతకు పెరుగుతున్న ఈ తరుణంలో పుచ్చకాయలు కొనాలన్నా భయపడుతున్నారు. అయితే పుచ్చకాయలు కొనుక్కుని వాటిని శుభ్రంగా ఉప్పు నీటితో కడిగిన తరువాత నాలుగు గంటలకు ముక్కలు కోసుకుని తినవచ్చు. ఇక పోతే మనం పుచ్చ ముక్కలు తిని గింజలను పడేస్తాము. కాని పుచ్చగింజలలో అనేక పోషక విలువలు ఉన్నాయి. పుచ్చ…

Read More

50 ఏళ్ల‌కు పైబ‌డిన వారు క‌చ్చితంగా పాటించాల్సిన ఆరోగ్య సూత్రాలు..!

మన కోసం కష్టపడి మనల్ని వృద్దిలోకి తీసుకు వచ్చిన తల్లిదండ్రులను మనం ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాని నేటి ఆధునిక యుగంలో వయసు మళ్ళిన వారిని ఓల్డేజ్ హోం లో చేర్చి చేతులు దులుపుకుంటున్నారు. కాని మన పిల్లల‌ మాదిరిగా వాళ్ళని చూసుకోవాలి. వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అందుకే వారి ఆరోగ్యం గురించి ఈ చిట్కాలను తెలుసుకుందాం. పెద్ద వయసు వారు ఆరోగ్యపరంగా ఈ జాగ్రత్తలు పాటించాలి. ఉదయాన్నే మూడు…

Read More

జిమ్ కు వెళ్ల‌కుండానే బ‌రువు త‌గ్గండి ఇలా.. చిన్న చిన్న టిప్స్‌ను పాటిస్తే చాలు..!

నేటి యువతను ఎక్కువగా బాధించే విషయాల్లో ఒకటి బరువు. అవును… ఉన్నపళంగా బరువు పెరుగుతూ పోతుంటే ఎవరికి బాధ ఉండదు చెప్పండి. అసలే బిజీ లైఫ్. వండుకోవడానికి కూడా టైమ్ ఉండదు. బయటి ఫుడ్డును ఇష్టమున్నట్టు తినేస్తాం. ఇంకేమన్నా ఉందా? బరువు పెరగమంటే పెరగమా? దానికి తోడు స్మార్ట్ ఫోన్లు, నిద్రలేమీ, వ్యాయామం చేయకపోవడం… వీటన్నింటి ఫలితమే బరువు పెరగడం. బ‌రువు తగ్గాలంటే ఖచ్చితంగా జిమ్ కు వెళ్లి కసరత్తులే చేయాల్సిన అవసరం లేదు. ఏం చక్కా…

Read More

మనిషి చనిపోయిన తర్వాత మనమైతే పూడ్చడమో, కాల్చడమో చేస్తాం..కానీ కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తారో తెలుసా..?

మనిషి చనిపోయిన తర్వాత మనమైతే మన ఆచార సాంప్రదాయం ప్రకారం పూడ్చడమో, కాల్చడమో చేస్తాం, కానీ కొన్ని ప్రాంతాల్లో అంత్యక్రియల తంతు వింతవింతగా చేస్తారు. అదే అక్కడ అనాదిగా వస్తున్న ఆచారం.! కొన్ని దేశాలల్లో అయితే శవాలను మమ్మీలుగా అలానే ఉంచుతారు. ఇంకొన్ని దేశాలలో మృత దేహాన్ని అంత్యక్రియలు చేసేటప్పుడు తల భాగాన్ని వేరు చేసి కేవలం మొండెం వరకే కాల్చివేస్తారు.తలను గుహల్లో రాళ్ల మధ్యలో ఉంచుతారు. చనిపోయిన శవం వృధాకాకుండా ఆకలితో ఉన్న పక్షులకు ఆహారంగా…

Read More

ఎన్ని జన్మలెత్తాక జీవం..మానవ జన్మ ఎత్తుతుంది. ( భగవత్ గీత చెప్పిన ప్రకారం.)

‘మ‌నిషి చనిపోయినా అత‌ని ఆత్మ చావదు. మోక్షం ల‌భించేంత వ‌ర‌కు ఆ ఆత్మ ఇత‌ర శ‌రీరాల్లో ప్ర‌వేశిస్తూ, బ‌య‌టికి వెళ్తూ, మ‌ళ్లీ లోపలికి ప్ర‌వేశిస్తూ ఉంటుంది. అలా మోక్షం ల‌భించాలంటే మాన‌వుడు ఎల్ల‌ప్పుడూ మంచి ప‌నులే చేయాలి. చెడు చేయ‌కూడ‌దు.’ అని హిందూ పురాణ‌మైన భ‌గ‌వ‌ద్గీత‌లో ఉంది. కురుక్షేత్ర సంగ్రామం జ‌రిగిన స‌మ‌యంలో శ్రీ‌కృష్ణుడు భ‌గ‌వ‌ద్గీత‌ను అర్జునుడికి ఉప‌దేశిస్తాడు. దీంతో స‌త్యం తెలుసుకున్న అర్జునుడు యుద్ధం చేసి అందులో విజ‌యం సాధిస్తాడు. అయితే భ‌గ‌వ‌ద్గీత‌లో పైన చెప్పిన…

Read More

వివాహం అయిన 5 సంవత్సరాల తరువాత తన భర్తకు మ‌గ‌త‌నం లేదు అని తెలుసుకున్న.. ఓ భార్య అవేదన .!!

చిన్నప్పుడే నాన్న చనిపోయాడు.. నాన్నని ఫొటోలో చూస్తూ “మా నాన్న ఇంత అందంగా ఉండేవారా” అనుకుంటూ చూసేదాన్ని తప్పా నాన్న ఫొటో చూస్తూ ఏనాడు ఏడవలేదు, ఎందుకంటే అమ్మ వల్ల.. “నిజంగా మా ఎంత కష్టపడింది.!” ఇంజినీరింగ్ చేసి రెండు నెలల నుండి జాబ్ చేస్తుంటే అమ్మ కష్టం కన్నా తన ధైర్యం, నా కోసం వెలికితీసిన తనలోని తెగువ తెలుస్తుంది. నేను కడుపులో ఉన్నప్పుడే నాన్న చనిపోయాడు. అమ్మకు అక్షరం ముక్క రాదు. మా దగ్గర…

Read More

కొమురం భీముడో సాంగ్ వెనుక ఇంత కథ ఉందా! రాజమౌళి అక్కడి నుండి తీసుకున్నాడా?

ఆర్ఆర్ఆర్, ఈ సినిమా కథ, కంటెంట్, స్టార్స్, మ్యూజిక్, యాక్టింగ్ ఇలా ప్రతిదీ మూవీని ఒక్కో మెట్టు పైకి ఎక్కించింది. రాజమౌళి తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్లకు పైగా వసూలు సాధించి, తెలుగు సినిమా ఖ్యాతిని మరోసారి రెపరెపలాడించింది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీముడిగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించిన ఈ చిత్రానికి ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతం అందించాడు. ఆయన సంగీతం అందించిన…

Read More

మహానటిలో జూనియర్ ఎన్టీఆర్ లేకపోవడానికి కారణం అదే..!

తెలుగులో మహానటిగా, తెరకెక్కిన ఒకప్పటి దక్షిణ భారత సినీ నటి సావిత్రి జీవిత కథ మహానటి సినిమా. ఈ సినిమాకు దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాతలు సి.అశ్విని దత్, స్వప్న దత్, ప్రియాంక దత్ ఈ సినిమా వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్స్ కింద విడుదల అయింది. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించగా, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, రాజేంద్రప్రసాద్, భానుప్రియ ముఖ్యపాత్రలో కనిపించారు. మిక్కీ జే మేయర్ చిత్రానికి…

Read More

సినిమాల్లో “వకీల్ సాబ్” లుగా నటించిన టాలీవుడ్ హీరోలు వీళ్లే !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా సూపర్ హిట్ అయింది. తన కెరీర్ లో చాలా మంచి రోల్స్ చేసిన పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించడం అదే తొలిసారి. దాంతో ఆ లాయర్ జాబ్ కి ఇప్పుడు చాలా క్రేజ్ వచ్చింది. ఇప్పుడు బయట ఓ కొత్త రకం వాదన వినిపిస్తుంది. అదేంటంటే చాలామందికి లాయర్ వృత్తిపై గౌరవం పెరిగి, లా కోర్సులు చేయడానికి రెడీ అవుతున్నారట. అలా వకీల్ సాబ్…

Read More